Mon. Jul 13th, 2026

    Tag: LatestNews

    AP POLITICS: రాజ్యసభ ఎన్నికల నగారా.. ఏపీలో 4 స్థానాలకు షెడ్యూల్!

    AP POLITICS: దేశవ్యాప్తంగా మళ్లీ ఎన్నికల వేడి మొదలైంది. ఈసారి పార్లమెంట్ ఎగువ సభ అయిన రాజ్యసభ స్థానాల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం సమర శంఖం పూరించింది. జూన్, జూలై నెలల్లో వివిధ రాష్ట్రాల నుంచి ఖాళీ అవుతున్న స్థానాలను…

    Andhra Pradesh: కర్నూలు వైసీపీలో ‘బైరెడ్డి’ స్కెచ్.. లోకల్ లీడర్లకు చెక్!

    Andhra Pradesh: కర్నూలు జిల్లా రాజకీయం ఎప్పుడూ హాట్ హాట్‌గానే ఉంటుంది. కానీ, ఇటీవలి కాలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంతర్గత పరిణామాలు, ముఖ్యంగా బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి దూకుడు చూస్తుంటే.. జిల్లా పాలిటిక్స్ మొత్తం ఆయన చుట్టూనే తిరుగుతున్నట్లు కనిపిస్తోంది.…

    Bandi Bhagirath POCSO Case Update: జడ్జిపైనే ట్రోలింగ్.. భగీరథ్ కేసులో మ‌రో ట్విస్ట్..!

    Bandi Bhagirath POCSO Case Update: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌కు సంబంధించిన పోక్సో కేసు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతూ తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసు చట్టపరమైన పరిధి నుంచి దాటి, ఇప్పుడు ఏకంగా…

    Narendra Modi: తగ్గితే ఖజానాకు.. పెరిగితే జనం నెత్తిన.. ఇదెక్కడి న్యాయం మోదీ సాబ్‌?

    Narendra Modi: అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరిగాయా? అయితే ఆ భారాన్ని పైసా పైసా చొప్పున లీటర్ మీద పెంచి సామాన్యుడి జేబుకు చిల్లు పెట్టండి. మరి అదే ముడిచమురు ధరలు రికార్డు స్థాయిలో తగ్గాయా? అయితే ఆ లాభాన్ని…

    AP Politics: మ‌ళ్లీ అదే త‌ప్పు.. వైసీపీ ఇక మార‌దా..?

    AP Politics: రాజకీయాల్లో టైమింగ్, లాజిక్ అనేవి చాలా ముఖ్యం. ఏ చిన్న తప్పు చేసినా ప్రత్యర్థులకు అస్త్రంగా దొరికిపోతాం. కానీ, ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ మాత్రం ఈ విషయంలో పదే పదే సెల్ఫ్ గోల్స్ వేసుకుంటోందా? ప్రస్తుతం…

    Telangana Politics: ఢిల్లీ పాలిటిక్స్‌లోకి రేవంత్.. టార్గెట్ ఫిక్స్‌..!

    Telangana Politics: తెలంగాణ రాజకీయాల్లో తనదైన స్పీడుతో దూసుకుపోతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఇప్పుడు జాతీయ రాజకీయాల వైపు కూడా నజర్ పెట్టారు. కాంగ్రెస్ లాంటి సంప్రదాయ, సీనియర్లతో కూడిన మహా సముద్రంలో అనతికాలంలోనే తనదైన ముద్ర వేసిన రేవంత్.. కేవలం…

    Narendra Modi: గోల్డ్‌ కొనకండి.. మోదీ పిలుపు వెనుక అర్థ‌మేంటి..?

    Narendra Modi: భారతదేశ ఆర్థిక చరిత్రలో ఇదొక అసాధారణ అడుగు. పసిడిని ప్రాణంగా భావించే దేశ ప్రజలను ఉద్దేశించి.. ఏడాది పాటు బంగారం కొన‌కండి అని ప్రధాని మోదీ పిలుపునివ్వడం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. పెళ్లిళ్లు, పండగల సీజన్‌లో వినవచ్చిన ఈ విజ్ఞప్తి…