Categories: Devotional

Devotional Facts: భర్త లేని స్త్రీ పూజలు వ్రతాలు చేయకూడదా… శాస్త్రం ఏం చెబుతోంది?

Devotional Facts: సాధారణంగా మహిళలకు ఎక్కువ భక్తి భావం అనే సంగతి మనకు తెలిసిందే. మహిళలు ఎక్కువగా పూజలు వ్రతాలు నోములు చేస్తూ ఉంటారు. ఇలా పూజలు నోములు చేసేటటువంటి వారు పెళ్లి తర్వాత కూడా పెద్ద ఎత్తున నోములు చేస్తూ ఉంటారు అయితే భర్త చనిపోయినటువంటి మహిళలు ఈ పూజలు వ్రతాలు నోములు చేయవచ్చా.. ఇలాంటివారు పూజలు చేసే విషయంలో శాస్త్రం ఏం చెబుతుంది అనే విషయానికి వస్తే…

widow-pooja-niyamalu-in-telugu

శాస్త్రం ప్రకారం మహిళలు ఎన్ని రకాల పూజలు అయినా కూడా చేసుకోవచ్చు ముఖ్యంగా భర్త లేనటువంటి మహిళలు కూడా పూజలు నోములు చేసుకోవచ్చని శాస్త్రం చెబుతుంది. భర్త లేనటువంటి వారు ఇలాంటి పూజలు చేయకూడదని నియమాలు ఎక్కడ లేవని పండితులు చెబుతున్నారు. అయితే భార్య భర్తలు ఇద్దరు కలిసి పీటలపై కూర్చొని చేయాల్సిన పూజలు మినహా మిగిలిన ఏ పూజలైనా కూడా మహిళలు నిరభ్యంతరంగా చేసుకోవచ్చని పురాణాలు చెబుతున్నాయి.

సత్యనారాయణ వ్రతం గృహప్రవేశ కార్యక్రమాలు ఇలా కొన్ని పూజ కార్యక్రమాలు తప్పనిసరిగా దంపతులు చేయాల్సి ఉంటుంది మిగిలిన పూజా కార్యక్రమాలను నోములను వితంతువులు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. ఇలా పూజలు చేయడానికి భర్త ఉండాల్సిన అవసరం ఏమాత్రం లేదని వారు భగవంతుడిని స్మరించడం కోసమే ఇలాంటి పూజలు చేస్తున్నారు కనుక పూజలు చేయవచ్చని పండితులు చెబుతున్నారు.

Sravani

Recent Posts

AP NEWS: బాలినేని శ్రీనివాస రెడ్డి ఆపరేషన్ సక్సెస్.. వైసీపీలో ప్రకంపనలు.!

AP NEWS: ప్రకాశం జిల్లా రాజకీయాలు ఎప్పుడూ హాట్ టాపిక్కే. అయితే, 2024 ఎన్నికల ఫలితాల తర్వాత అక్కడ సమీకరణాలు…

2 days ago

Chandrababu: జొన్నగిరి బంగారం.. అప్పుడే మార్కెట్‌లోకి వ‌చ్చేసిందా..?

Chandrababu: రాయలసీమ రత్నాల గర్భ అనే మాటను మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. కానీ, ఇప్పుడు ఆ మాట…

2 days ago

Tollywood: ఒకేసారి 3 సినిమాలతో మ‌హేష్‌.. ఫ్యాన్స్‌కు పండ‌గే పండ‌గ‌..!

Tollywood: సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా వస్తుందంటేనే టాలీవుడ్‌లో ఆ సందడి వేరేలా ఉంటుంది. అలాంటిది ఆయన ఒకే…

2 days ago

Jamun Fruits: నేరేడు పండ్లను తినకుండా పక్కన పెడుతున్నారా? ఇది తెలుసుకోవాల్సిందే!

Jamun Fruits: వేసవికాలం అంటే అందరికీ టక్కున మామిడి పండ్లు గుర్తుకొస్తాయి. ఇక వేసవిలో లభించే పండ్లలో మామిడి పండ్ల…

2 days ago

AP NEWS: రఘురామకృష్ణరాజు స్థలానికే ఎసరు.. రూ.2 కోట్ల ల్యాండ్ మాయం.!

AP NEWS: విశాఖపట్నంలో ల్యాండ్ మాఫియా ఏ స్థాయిలో వేళ్లునునుకుపోయిందో చెప్పడానికి తాజా ఘటనే నిదర్శనం. సామాన్యుల ప్లాట్లను టార్గెట్…

2 days ago

Jyeshtha Pournami: నేడే జేష్ఠ్య పౌర్ణమి.. ఈ పనులు చేస్తే అష్ట దరిద్రాలు తొలగిపోయినట్టే?

Jyeshtha Pournami: ప్రతినెల మనకు ఒక పౌర్ణమి వస్తుంది. ఇలా ఏడాదిలో ప్రతి నెల పౌర్ణమిని జరుపుకుంటారు. అయితే జేష్ఠ్య…

2 days ago

This website uses cookies.