Polaala Amavasya: నేడు పొలాల అమావాస్య కావడంతో ఈ అమావాస్యలు ఎంతో విశిష్టమైనదిగా భావిస్తారు. అయితే హిందువులు పౌర్ణమి అమావాస్యలను ఎంతో విశిష్టమైనవిగా భావిస్తూ ఉంటారు ఇలాంటి సమయంలో కొన్ని పనులు చేయటం వల్ల ఎంతో మంచి జరుగుతుందని నమ్ముతారు. ఈ క్రమంలోనే పోలాల అమావాస్య సందర్భంగా ఉప్పు జాడిలో కనుక ఈ వస్తువులను వేస్తే లక్ష్మీదేవి కృప మన పైనే ఉంటుందని పండితులు చెబుతున్నారు. మరి పొలాల అమావాస్య రోజు ఏం చేయాలి అనే విషయానికి వస్తే…
హిందువులు ఉప్పును సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తారు అందుకే ఉప్పును ఎవరికి దానం చేయకూడదని ఉప్పుని తొక్కకూడదని చెబుతూ ఉంటారు. మరి ఉప్పు జాడిలో కనుక ఈ మూడు వస్తువులను వేసే లక్ష్మీదేవి కరుణ కటాక్షాలు ఎల్లవేళలా మనపై ఉంటాయని ఎప్పుడూ కూడా ఇలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా లక్ష్మీ అనుగ్రహం మనపై ఉండి ఆర్థికంగా ఎదుగుదల ఉంటుందని భావిస్తారు. మరి ఉప్పు జాడీలో ఏ ఏ వస్తువులు వేయాలి అనే విషయానికి వస్తే…
గురువారం లేదా శుక్రవారం ఈరోజులలో ఉప్పు జారిని శుభ్రంగా శుభ్రం చేసుకోవాలి ఇందులో అడుగు బాగాన ఒక పసుపు రంగు క్లాత్ వేయాలి దానిపై ఏడు ఒక్కలు అలాగే ఒక పసుపు కొమ్మతో పాటు చిన్న బంగారు ముక్క లేదా వెండి ముక్కను అందులో వేయాలి అనంతరం పైన రాళ్లు ఉప్పును జాడి నిండా వేయాలి ఇలా వేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులవుతారు .అయితే ఈ ఉప్పు ఎప్పుడు కూడా డబ్బాలో పూర్తిగా అయిపోయే వరకు ఉండకూడదు ఎప్పుడు అబ్బా అని నిండుగా ఉండేలాగా చూసుకోవాలి ఇలా ఉన్నప్పుడే లక్ష్మీదేవి సంతోషపడి మనకు ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా కాపాడుతుంది.
AP NEWS: ప్రకాశం జిల్లా రాజకీయాలు ఎప్పుడూ హాట్ టాపిక్కే. అయితే, 2024 ఎన్నికల ఫలితాల తర్వాత అక్కడ సమీకరణాలు…
Chandrababu: రాయలసీమ రత్నాల గర్భ అనే మాటను మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. కానీ, ఇప్పుడు ఆ మాట…
Tollywood: సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా వస్తుందంటేనే టాలీవుడ్లో ఆ సందడి వేరేలా ఉంటుంది. అలాంటిది ఆయన ఒకే…
Jamun Fruits: వేసవికాలం అంటే అందరికీ టక్కున మామిడి పండ్లు గుర్తుకొస్తాయి. ఇక వేసవిలో లభించే పండ్లలో మామిడి పండ్ల…
AP NEWS: విశాఖపట్నంలో ల్యాండ్ మాఫియా ఏ స్థాయిలో వేళ్లునునుకుపోయిందో చెప్పడానికి తాజా ఘటనే నిదర్శనం. సామాన్యుల ప్లాట్లను టార్గెట్…
Jyeshtha Pournami: ప్రతినెల మనకు ఒక పౌర్ణమి వస్తుంది. ఇలా ఏడాదిలో ప్రతి నెల పౌర్ణమిని జరుపుకుంటారు. అయితే జేష్ఠ్య…
This website uses cookies.