Polaala Amavasya: నేడు పొలాల అమావాస్య కావడంతో ఈ అమావాస్యలు ఎంతో విశిష్టమైనదిగా భావిస్తారు. అయితే హిందువులు పౌర్ణమి అమావాస్యలను ఎంతో విశిష్టమైనవిగా భావిస్తూ ఉంటారు ఇలాంటి సమయంలో కొన్ని పనులు చేయటం వల్ల ఎంతో మంచి జరుగుతుందని నమ్ముతారు. ఈ క్రమంలోనే పోలాల అమావాస్య సందర్భంగా ఉప్పు జాడిలో కనుక ఈ వస్తువులను వేస్తే లక్ష్మీదేవి కృప మన పైనే ఉంటుందని పండితులు చెబుతున్నారు. మరి పొలాల అమావాస్య రోజు ఏం చేయాలి అనే విషయానికి వస్తే…
హిందువులు ఉప్పును సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తారు అందుకే ఉప్పును ఎవరికి దానం చేయకూడదని ఉప్పుని తొక్కకూడదని చెబుతూ ఉంటారు. మరి ఉప్పు జాడిలో కనుక ఈ మూడు వస్తువులను వేసే లక్ష్మీదేవి కరుణ కటాక్షాలు ఎల్లవేళలా మనపై ఉంటాయని ఎప్పుడూ కూడా ఇలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా లక్ష్మీ అనుగ్రహం మనపై ఉండి ఆర్థికంగా ఎదుగుదల ఉంటుందని భావిస్తారు. మరి ఉప్పు జాడీలో ఏ ఏ వస్తువులు వేయాలి అనే విషయానికి వస్తే…
గురువారం లేదా శుక్రవారం ఈరోజులలో ఉప్పు జారిని శుభ్రంగా శుభ్రం చేసుకోవాలి ఇందులో అడుగు బాగాన ఒక పసుపు రంగు క్లాత్ వేయాలి దానిపై ఏడు ఒక్కలు అలాగే ఒక పసుపు కొమ్మతో పాటు చిన్న బంగారు ముక్క లేదా వెండి ముక్కను అందులో వేయాలి అనంతరం పైన రాళ్లు ఉప్పును జాడి నిండా వేయాలి ఇలా వేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులవుతారు .అయితే ఈ ఉప్పు ఎప్పుడు కూడా డబ్బాలో పూర్తిగా అయిపోయే వరకు ఉండకూడదు ఎప్పుడు అబ్బా అని నిండుగా ఉండేలాగా చూసుకోవాలి ఇలా ఉన్నప్పుడే లక్ష్మీదేవి సంతోషపడి మనకు ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా కాపాడుతుంది.
Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. సాధారణంగా వేసవి సెలవులు పూర్తి కావడంతో భక్తుల రద్దీ…
Tooth Decay: మన శరీరంలో ప్రతి ఒక్క అవయవం ఆరోగ్యవంతంగా ఉంటేనే మనం కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాము. మన…
Temple Donation: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ పూజ హోమాలు నిర్వహించిన లేదా…
Health care: ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్ కు అంకితం అవడం లేదంటే వారి వృత్తిపరమైన జీవితంలో…
Tirumala: తిరుమల తిరుపతిలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తూ ఉంటారు.…
Covid 19: దేశవ్యాప్తంగా కరోనా కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమయింది. ఇప్పటికే ఏపీలో పాటు పలు…
This website uses cookies.