Lord Ganesh: త్వరలోనే వినాయక చవితి పండుగ రానున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ పండుగ పనులలో నిమగ్నం అవుతున్నారు. ఇక ప్రతి ఒకరు కూడా తమ ఇంట్లో బొజ్జ గణపయ్యను ప్రతిష్టించి స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి ఉండ్రాళ్ళను చేసి నైవేద్యంగా పెడుతుంటారు. అలాగే వివిధ రకాల పండ్లను కూడా స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తుంటారు అయితే వినాయకుడు పూజలో మనం ఎన్నో రకాల వస్తువులను సమర్పిస్తూ ఉంటాము అయితే ఇవి లేకుండా మాత్రం వినాయకుడి పూజ ఎప్పుడు కూడా పరిపూర్ణం కాదని పండితులు చెబుతున్నారు. మరి ఆ వస్తువులు ఏంటి అనే విషయానికి వస్తే..
వినాయకుడి పూజలో మనం ఎన్నో రకాల నైవేద్యాలు పండ్లను సమర్పించిన ఆయన పూజకు దర్బగడ్డి లేకపోతే ఆ పూజ వ్యర్థమని చెప్పాలి. వినాయకుడికి దర్బగడ్డి ఎంతో ఇష్టమైనది అందుకే వినాయకుడి పూజలో తప్పనిసరిగా దర్బగడ్డి ఉండాలని ఇది లేకపోతే వినాయకుడి పూజ ఎప్పటికీ అసంపూర్ణమేనని పండితులు తెలియజేస్తున్నారు.అంతేకాదు గణపతికి ఉండ్రాళ్లు, కుడుములు అంటే చాలా ఇష్టం. అందువల్ల.. గణపతి పూజ సమయంలో నైవేద్య సమర్పణలో ఖచ్చితంగా కుడుములు, ఉండ్రాళ్లు ఏర్పాటు చేయండి. వీటిని సమర్పించిన భక్తుల పట్ల గణపతి సంతోషంగా ఉండి కోరిన కోరికలన్నీ తీరుస్తాడని విశ్వాసం.
ఇక వినాయకుడికి ఎర్రని పుష్పాలు అంటే ఎంతో ప్రీతికరం అందుకే వినాయక చవితి పండుగ రోజు స్వామివారికి ఎర్రని పుష్పాలతో పూజించడం వల్ల ఎంతో ప్రతి చెందుతారు. ఇలాంటి పుష్పాలతో పూజ చేయకపోతే వినాయకుడి పూజ అసంపూర్ణం అవుతుంది. ఇక వినాయకుడికి సింధూరం అంటే కూడా ఎంతో ఇష్టం కనుక సింధూరం పెట్టడం ముఖ్యం అలాగే అరటి పనులను కూడా నైవేద్యంగా సమర్పించాలి. వీటితోపాటు వెలగ పండు కూడా స్వామి వారి పూజలు తప్పనిసరిగా ఉండాలి. వీటన్నింటిని సమర్పించి పూజ చేసినప్పుడే వినాయకుడి పూజ సంపూర్ణం అవుతుంది.
Bandi Bhagirath: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఒకే వార్త దావాగ్నంలా వ్యాపిస్తోంది. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు…
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ వేడి మొదలైంది. గత మూడు వారాలుగా శస్త్రచికిత్స నిమిత్తం విశ్రాంతి తీసుకుంటున్న ఉప…
Petrol Price News: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు సెగలు పుట్టిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్, పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో బ్యారెల్…
CM Revanth Reddy: హైదరాబాద్ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విసిరిన రాజకీయ పాచికను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
Narendra Modi: భారతదేశ ఆర్థిక చరిత్రలో ఇదొక అసాధారణ అడుగు. పసిడిని ప్రాణంగా భావించే దేశ ప్రజలను ఉద్దేశించి.. ఏడాది…
Roja Selvamani: సినీ వెండితెరపై ‘ఐరన్ లెగ్’ నుంచి ‘గోల్డెన్ లెగ్’గా మారి, రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసిన ఫైర్…
This website uses cookies.