Categories: Health

Pragnency: ప్రెగ్నెన్సీ సమయంలో జ్వరం వస్తే ప్రమాదమా… నిపుణులు ఏం చెబుతున్నారంటే?

Pragnency: ఒక మహిళ గర్భధారణ జరిగిన తర్వాత తన ఆరోగ్యం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే తన కడుపులో పెరుగుతున్నటువంటి బిడ్డ ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మనం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఇక చాలామంది ప్రెగ్నెన్సీ సమయంలో తరచు అనారోగ్యాలకు గురి అవుతూ ఉంటారు. ఇలా అనారోగ్యానికి గురి కావడం కడుపులో బిడ్డ ఆరోగ్యానికి మంచిదేనా అనే సందేహాలు వస్తూ ఉంటాయి. అదేవిధంగా కొంతమంది తరచూ జ్వరం సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఇలా ప్రెగ్నెన్సీ సమయంలో జ్వరం వస్తే ఎలాంటి ప్రమాదం లేదా అన్న విషయాలపై ప్రముఖ గైనకాలజిస్ట్ పలు విషయాలను తెలియజేశారు.

ఈ సందర్భంగా గైనకాలజిస్ట్ మాట్లాడుతూ సాధారణంగా ప్రెగ్నెన్సీ తో ఉన్న మహిళలలో రోగనిరోధక శక్తి బలహీన పడుతూ ఉంటుంది అందుకే వారు తప్పనిసరిగా ఎంతో బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలని చెబుతుంటాము. ఇలా రోగనిరోధక శక్తి తక్కువ అయినప్పుడు తరచు వారు అనారోగ్యానికి గురి అవుతూ ఉంటారు ఇలా అనారోగ్యానికి గురవుతున్నారు అంటే వారు బలహీనంగా తయారవుతున్నారని చెప్పి సంకేతమే అని తెలియజేశారు.

చాలామంది గర్భధారణ జరిగినటువంటి మహిళలలో జ్వరం రావడం మనం చూస్తుంటాము అయితే ఇలా జ్వరం రావడం వల్ల పెద్దగా ప్రమాదం ఏమీ లేదు కానీ ప్రతి నెల ఇలా జ్వరానికి గురి అవుతున్నారు అంటే తప్పనిసరిగా వైద్యులను సంప్రదించి వారి సలహాలు సూచనలతోనే చికిత్స తీసుకోవాలని తెలియజేస్తున్నారు . తరచూ జ్వరం సమస్యతో బాధపడుతూ ఉన్నారు అంటే అది బిడ్డ ఎదుగుదలకు బిడ్డ రోగనిరోధక శక్తిపై కూడా ప్రమాదం చూపే అవకాశం ఉంటుంది. కనుక వైద్యులను సంప్రదించి మందులు వాడటం మంచిది. అయితే ప్రెగ్నెన్సీ సమయంలో వచ్చే ఇలాంటి వ్యాధులకు సొంత వైద్యం మంచిది కాదని నిపుణులు తెలియజేస్తున్నారు.

Sravani

Recent Posts

TTD: తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనం చేసుకోవాలా..ఈ చిన్న పని చేస్తే చాలు?

TTD: తిరుమల తిరుపతి దేవస్థానానికి పెద్ద ఎత్తున విరాళాలను భక్తులు అందజేస్తూ ఉంటారు. ఇలా స్వామివారికి వచ్చే విరాళాల ద్వారా…

18 hours ago

Mangoes: రాత్రిపూట మామిడిపండు తిని పడుకుంటున్నారా? ఈ ఇబ్బందులు మీ వెంటే?

Mangoes: మామిడి పండ్లు అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. ఏడాదికి ఒక్కసారి మాత్రమే లభించే ఈ మామిడి పండ్లను…

2 days ago

Tirumala Tirupati: ఎన్నారైలకు గుడ్ న్యూస్ చెప్పిన టీటీడీ.. శ్రీవారి దర్శన గడువు పెంపు..

Tirumala Tirupati: తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనార్థం ప్రతిరోజు కోట్లాదిమంది భక్తులు స్వామి వారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు…

2 days ago

TDP PARTY: టీడీపీలో రాజ్యసభ మంటలు.. మొద‌లైన బుజ్జ‌గింపులు..!

TDP PARTY: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజ్యసభ స్థానాల భర్తీ ప్రక్రియ ఒక్కసారిగా హీట్ పెంచింది. కూటమి తరఫున అభ్యర్థుల ఎంపికపై…

2 days ago

Politics: మోదీకి 7 రోజులే టైమ్.. కొత్త పార్టీ అల్టిమేటం!

Politics: గడిచిన 12 ఏళ్లుగా దేశ రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా దూసుకుపోతోంది ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.…

2 days ago

AP POLITICS: ఏపీ నుంచి పెద్దల సభకు వెళ్లేది వీళ్లే.. లీకైన హాట్ లిస్ట్!

AP POLITICS: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు అందరి కళ్లూ రాజ్యసభ స్థానాల పైనే ఉన్నాయి. రాష్ట్రం నుంచి ఖాళీ అయిన…

2 days ago

This website uses cookies.