Devotional Tips: మన హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లైన ప్రతి ఒక్క మహిళ కూడా పెళ్లి సమయంలో తన భర్త వేసినటువంటి మాంగల్యాన్ని తన భర్త బ్రతికున్నంత కాలం తన మెడలో వేసుకుంటుంది ఇలా మహిళా దీర్ఘ సుమంగళ ఉండటం కోసం ప్రతిరోజు తాళిని నమస్కరిస్తూ తన భర్త క్షేమంగా ఉండాలని కోరుకుంటుంది. అయితే చాలామంది మహిళలు తాళిబొట్టు వేసుకునే సమయంలో వారికి తెలియకుండా కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. ఇలాంటివి చేయడం వల్ల ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని పండితులు చెబుతున్నారు.
ఇక మంగళసూత్రం ధరించేవారు ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ధరిస్తారు కొన్నిచోట్ల కేవలం పసుపు దారానికి మంగళసూత్రాలు వేసుకుని ఉండగా మరికొన్ని చోట్ల నల్లపూసలు ధరిస్తూ ఉంటారు అలాగే మరికొందరు తాళిలో ఎరుపు నలుపు పూసలతో పాటు లక్ష్మీదేవి బొమ్మలు లేదా వారి ఇంటి దేవుడి ప్రతిమను కూడా మెడలో వేసుకుని ఉంటారు. ఇక చాలామంది తమ మాంగల్యం బలంగా ఉండాలని కోరుకుంటూ తాళిబొట్టుపై లక్ష్మీదేవి ప్రతిమను వేసుకుంటారు.
ఈ విధంగా ఏ మహిళ అయితే మంగళసూత్రంపై లక్ష్మీదేవి ప్రతిమను వేసుకుంటారో అలాంటి వారికి కష్టాలు తప్పవని పండితులు చెబుతున్నారు. అలా ఉండడం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు పెరుగుతాయని చెబుతున్నారు. కాబట్టి మంగళ సూత్రంపై దేవుడి ప్రతిమలు ఉండకుండా చూసుకోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. అలాగే మంగళ సూత్రాలకు చిన్నచిన్న పిన్నులను కూడా చాలామంది మహిళలు పెట్టుకుంటూ ఉంటారు. ఇలా మంగళసూత్రానికి ఎలాంటి వస్తువులను తగిలించుకోకుండా ఉండడమే మంచిది.
AP POLITICS: ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రంలో రాజధాని అనే సెంటిమెంట్ చుట్టూ ఎంతటి హైడ్రామా నడుస్తుందో అందరికీ తెలిసిందే. తాజాగా…
Ovarian cancer: ఇటీవల కాలంలో మహిళలలో పెద్ద ఎత్తున అండాశయ క్యాన్సర్లు పెరిగిపోతున్నాయి. మారుతున్న జీవనశైలిలో భాగంగా ఇటీవల ఎన్నో…
Tirumala Seva: కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం ప్రతి రోజు లక్షలాది మంది భక్తులు తిరుమల…
AP POLITICS: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో యూజ్ అండ్ త్రో అనే పదం కొత్తదేమీ కాకపోయినా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత…
Bollywood: బాలీవుడ్లో ఎప్పుడు ఏ వార్త సంచలనం సృష్టిస్తుందో ఊహించడం కష్టం. ముఖ్యంగా సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాలైతే…
Headache: తలనొప్పి అనేది సర్వసాధారణంగా అందరిని వేధించే ఒక సమస్య. ఇటీవల కాలంలో పని ఒత్తిడి కారణంగా ఎంతోమంది ఈ…
This website uses cookies.