Devotional Tips: మన హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లైన ప్రతి ఒక్క మహిళ కూడా పెళ్లి సమయంలో తన భర్త వేసినటువంటి మాంగల్యాన్ని తన భర్త బ్రతికున్నంత కాలం తన మెడలో వేసుకుంటుంది ఇలా మహిళా దీర్ఘ సుమంగళ ఉండటం కోసం ప్రతిరోజు తాళిని నమస్కరిస్తూ తన భర్త క్షేమంగా ఉండాలని కోరుకుంటుంది. అయితే చాలామంది మహిళలు తాళిబొట్టు వేసుకునే సమయంలో వారికి తెలియకుండా కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. ఇలాంటివి చేయడం వల్ల ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని పండితులు చెబుతున్నారు.
ఇక మంగళసూత్రం ధరించేవారు ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ధరిస్తారు కొన్నిచోట్ల కేవలం పసుపు దారానికి మంగళసూత్రాలు వేసుకుని ఉండగా మరికొన్ని చోట్ల నల్లపూసలు ధరిస్తూ ఉంటారు అలాగే మరికొందరు తాళిలో ఎరుపు నలుపు పూసలతో పాటు లక్ష్మీదేవి బొమ్మలు లేదా వారి ఇంటి దేవుడి ప్రతిమను కూడా మెడలో వేసుకుని ఉంటారు. ఇక చాలామంది తమ మాంగల్యం బలంగా ఉండాలని కోరుకుంటూ తాళిబొట్టుపై లక్ష్మీదేవి ప్రతిమను వేసుకుంటారు.
ఈ విధంగా ఏ మహిళ అయితే మంగళసూత్రంపై లక్ష్మీదేవి ప్రతిమను వేసుకుంటారో అలాంటి వారికి కష్టాలు తప్పవని పండితులు చెబుతున్నారు. అలా ఉండడం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు పెరుగుతాయని చెబుతున్నారు. కాబట్టి మంగళ సూత్రంపై దేవుడి ప్రతిమలు ఉండకుండా చూసుకోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. అలాగే మంగళ సూత్రాలకు చిన్నచిన్న పిన్నులను కూడా చాలామంది మహిళలు పెట్టుకుంటూ ఉంటారు. ఇలా మంగళసూత్రానికి ఎలాంటి వస్తువులను తగిలించుకోకుండా ఉండడమే మంచిది.
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సీనియర్ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర…
AP POLITICS: దేశవ్యాప్తంగా మళ్లీ ఎన్నికల వేడి మొదలైంది. ఈసారి పార్లమెంట్ ఎగువ సభ అయిన రాజ్యసభ స్థానాల భర్తీకి…
AP POLITICS: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గుడివాడ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. గత రెండు దశాబ్దాలుగా అక్కడ వినిపించే…
Andhra Pradesh: కర్నూలు జిల్లా రాజకీయం ఎప్పుడూ హాట్ హాట్గానే ఉంటుంది. కానీ, ఇటీవలి కాలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ…
TDP PARTY: తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పొలిటికల్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు తప్పు…
TVK PARTY: తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త సంచలనం నమోదైంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తనదైన శైలిలో నిర్ణయాలు…
This website uses cookies.