Devotional Tips: మన హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లైన ప్రతి ఒక్క మహిళ కూడా పెళ్లి సమయంలో తన భర్త వేసినటువంటి మాంగల్యాన్ని తన భర్త బ్రతికున్నంత కాలం తన మెడలో వేసుకుంటుంది ఇలా మహిళా దీర్ఘ సుమంగళ ఉండటం కోసం ప్రతిరోజు తాళిని నమస్కరిస్తూ తన భర్త క్షేమంగా ఉండాలని కోరుకుంటుంది. అయితే చాలామంది మహిళలు తాళిబొట్టు వేసుకునే సమయంలో వారికి తెలియకుండా కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. ఇలాంటివి చేయడం వల్ల ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని పండితులు చెబుతున్నారు.
ఇక మంగళసూత్రం ధరించేవారు ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ధరిస్తారు కొన్నిచోట్ల కేవలం పసుపు దారానికి మంగళసూత్రాలు వేసుకుని ఉండగా మరికొన్ని చోట్ల నల్లపూసలు ధరిస్తూ ఉంటారు అలాగే మరికొందరు తాళిలో ఎరుపు నలుపు పూసలతో పాటు లక్ష్మీదేవి బొమ్మలు లేదా వారి ఇంటి దేవుడి ప్రతిమను కూడా మెడలో వేసుకుని ఉంటారు. ఇక చాలామంది తమ మాంగల్యం బలంగా ఉండాలని కోరుకుంటూ తాళిబొట్టుపై లక్ష్మీదేవి ప్రతిమను వేసుకుంటారు.
ఈ విధంగా ఏ మహిళ అయితే మంగళసూత్రంపై లక్ష్మీదేవి ప్రతిమను వేసుకుంటారో అలాంటి వారికి కష్టాలు తప్పవని పండితులు చెబుతున్నారు. అలా ఉండడం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు పెరుగుతాయని చెబుతున్నారు. కాబట్టి మంగళ సూత్రంపై దేవుడి ప్రతిమలు ఉండకుండా చూసుకోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. అలాగే మంగళ సూత్రాలకు చిన్నచిన్న పిన్నులను కూడా చాలామంది మహిళలు పెట్టుకుంటూ ఉంటారు. ఇలా మంగళసూత్రానికి ఎలాంటి వస్తువులను తగిలించుకోకుండా ఉండడమే మంచిది.
AP POLITICS: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏ పదం ట్రెండ్ అవుతుందో ఊహించడం కష్టం. నిన్నమొన్నటి దాకా అభివృద్ధి, సంక్షేమం,…
Politics: మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల పర్వం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది.…
Eyes: ఇటీవల కాలంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటున్నారు. ముఖ్యంగా…
Tirumala Tirupati: తిరుమలలోని శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. వేసవి సెలవులు పూర్తి…
AP POLITICS: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో గత కొంతకాలంగా సాగుతున్న సస్పెన్స్కు తెరదించుతూ కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన…
Peddi Collections: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బాక్సాఫీస్ దగ్గర వేటాడటం మొదలుపెడితే రికార్డులు బద్దలు కావాల్సిందేనని మరోసారి నిరూపితమైంది.…
This website uses cookies.