Spiritual: మన హిందూ సంప్రదాయాల ప్రకారం పెళ్లి అయిన తర్వాత మహిళ నుదుటన సింధూరం పెట్టుకొని కాళ్లకు మెట్టెలు మెడలో మంగళసూత్రం వేసుకొని ఉంటారు. అయితే తన భర్త ఉన్నంతవరకు మెడలో మంగళసూత్రం తీసివేయరు. అయితే భర్త చనిపోయిన తర్వాత హిందూ సాంప్రదాయాల ప్రకారం మెడలో తాళితో పాటు కాలిమెట్టలు నుదుట కుంకుమ పసుపు కుంకుమలు పువ్వులను కూడా తీసివేస్తారు.
ఇలా భర్త చనిపోయిన మహిళలు తమ జీవిత కాలంలో తిరిగి మరోసారి పసుపు కుంకుమలు, పువ్వుల జోలికి వెళ్ళకూడదని చెబుతూ ఉంటారు. అయితే నిజంగానే భర్త చనిపోయిన మహిళలు వీటన్నిటికీ దూరం కావాలా శాస్త్రం ఏం చెబుతుంది అనే విషయానికి వస్తే… శాస్త్ర ప్రకారం భర్త చనిపోయిన మహిళలు పువ్వులు కుంకుమ పసుపు పెట్టుకోకూడదని ఎక్కడ చెప్పలేదు.
ఒక మహిళ పుట్టినప్పటినుంచి పసుపు కుంకుమ పువ్వులను పెట్టుకుంటూ ఉంటుంది. భర్త వచ్చిన తర్వాత మెడలో మంగళసూత్రం కాలికి మెట్టెలు నుదుటిన సింధూరం పెట్టుకుంటారు. అయితే భర్త చనిపోయిన తర్వాత మహిళలు మెడలో మంగళసూత్రం కాలికి మెట్టెలు తీసివేయాలి అలాగే భర్త వచ్చిన తర్వాతే నుదుటిపై సింధూరం ఉంది కనుక భర్త చనిపోయిన తర్వాత అక్కడ మాత్రమే సింధూరం పెట్టుకోకూడదు కానీ పూర్తిగా పసుపు కుంకుమలకు అలాగే పువ్వులకు దూరం కాకూడదని ఎక్కడ చెప్పలేదు.అయితే పూర్వం నుంచి ఈ ఆచారాలను పాటించడం వల్ల అదే పద్ధతులను కొనసాగిస్తున్నారు తప్ప కుంకుమలను తీసివేయాలని ఎక్కడ వెల్లడించలేదు.
ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని రివీల్ చేసింది చిత్ర…
Ram Charan: భాష ఏదైనా..హీరో ఎవరైనా..ఎంత భారీ బడ్జెట్తో సినిమాను నిర్మించినా.. కథలో బలం, వాస్తవిక సంఘటనలతో అల్లుకున్న సన్నివేశాలలో…
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఆ తర్వాత వచ్చిన హీరోలందరికీ ఒక ఇన్స్పిరేషన్. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు నడుస్తున్న…
Sai Durgha Tej: సొంత బ్యానర్ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…
Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. పాన్ ఇండియా వైడ్గా ఏప్రిల్ 30న…
Carmeni Selvam (2026) - Movie Reviews: పాత్వే ప్రొడక్షన్స్ బ్యానర్పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో…
This website uses cookies.