Mahasivarathri: మన హిందువులు ఎన్నో పండుగలను ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే త్వరలో రాబోయే పండుగలలో మహా శివరాత్రి పండుగ ఒకటి మహాశివరాత్రి రోజు పార్వతి పరమేశ్వరుల కళ్యాణం జరిగిందని భావిస్తారు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున శివరాత్రి పండుగ రోజు పార్వతీ పరమేశ్వరులను పూజించి చాలామంది ఉపవాసం ఉంటారు. ఈ విధంగా మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉండేవారు ఎలాంటి పదార్థాలను తినాలి వీటికి దూరంగా ఉండాలి అనే విషయాలను దృష్టిలో పెట్టుకొని ఉపవాస దీక్ష చేయాలని పండితులు చెబుతున్నారు.
ఈ క్రమంలోనే శివరాత్రి పండుగ రోజు ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయానికి వస్తే ఈ ఏడాది శివరాత్రి పండుగ మార్చి 8వ తేదీ వచ్చింది దీంతో మార్చి 8వ తేదీన ప్రతి ఒక్కరు కూడా ఈ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. ఇక ఉదయమే నిద్రలేచి ఇంటికి శుభ్రం చేసి తలంటూ స్నానం చేసి శుభ్రమైన దుస్తులను ధరించాలి అదేవిధంగా పార్వతీ పరమేశ్వరులను పూజించిన తరువాత ఉపవాస దీక్షను చేయాలి అయితే ఉపవాసం ఉన్నవారు కొన్ని పండ్లను తీసుకోవచ్చు మరి ఎలాంటి పండ్లు తినాలి అనే విషయానికి వస్తే..
మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉన్నవారు నారింజ అరటి, ఆపిల్ వంటి పండ్లను తినొచ్చు. వీటితో పాటుగా మహాశివరాత్రి నాడు సాయంత్రం సింఘారా హల్వా, సాబుదానా కిచిడీని తినవచ్చు. అలాగే కొబ్బరినీళ్లు, రైస్ ఖీర్ ను కూడా తీసుకోవచ్చు. మహాశివరాత్రి ఉపవాసం ఉన్నవారు పొరపాటున కూడా ఉల్లి వెల్లుల్లి మద్యం ఆల్కహాల్ వంటి వాటిని అసలు ముట్టుకోకూడదు ఇలా ఉపవాసం ఉన్నవారు ఈ జాగ్రత్తలను పాటించడం ఎంతో అవసరం.
Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. సాధారణంగా వేసవి సెలవులు పూర్తి కావడంతో భక్తుల రద్దీ…
Tooth Decay: మన శరీరంలో ప్రతి ఒక్క అవయవం ఆరోగ్యవంతంగా ఉంటేనే మనం కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాము. మన…
Temple Donation: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ పూజ హోమాలు నిర్వహించిన లేదా…
Health care: ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్ కు అంకితం అవడం లేదంటే వారి వృత్తిపరమైన జీవితంలో…
Tirumala: తిరుమల తిరుపతిలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తూ ఉంటారు.…
Covid 19: దేశవ్యాప్తంగా కరోనా కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమయింది. ఇప్పటికే ఏపీలో పాటు పలు…
This website uses cookies.