Mahasivarathri: మన హిందువులు ఎన్నో పండుగలను ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే త్వరలో రాబోయే పండుగలలో మహా శివరాత్రి పండుగ ఒకటి మహాశివరాత్రి రోజు పార్వతి పరమేశ్వరుల కళ్యాణం జరిగిందని భావిస్తారు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున శివరాత్రి పండుగ రోజు పార్వతీ పరమేశ్వరులను పూజించి చాలామంది ఉపవాసం ఉంటారు. ఈ విధంగా మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉండేవారు ఎలాంటి పదార్థాలను తినాలి వీటికి దూరంగా ఉండాలి అనే విషయాలను దృష్టిలో పెట్టుకొని ఉపవాస దీక్ష చేయాలని పండితులు చెబుతున్నారు.
ఈ క్రమంలోనే శివరాత్రి పండుగ రోజు ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయానికి వస్తే ఈ ఏడాది శివరాత్రి పండుగ మార్చి 8వ తేదీ వచ్చింది దీంతో మార్చి 8వ తేదీన ప్రతి ఒక్కరు కూడా ఈ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. ఇక ఉదయమే నిద్రలేచి ఇంటికి శుభ్రం చేసి తలంటూ స్నానం చేసి శుభ్రమైన దుస్తులను ధరించాలి అదేవిధంగా పార్వతీ పరమేశ్వరులను పూజించిన తరువాత ఉపవాస దీక్షను చేయాలి అయితే ఉపవాసం ఉన్నవారు కొన్ని పండ్లను తీసుకోవచ్చు మరి ఎలాంటి పండ్లు తినాలి అనే విషయానికి వస్తే..
మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉన్నవారు నారింజ అరటి, ఆపిల్ వంటి పండ్లను తినొచ్చు. వీటితో పాటుగా మహాశివరాత్రి నాడు సాయంత్రం సింఘారా హల్వా, సాబుదానా కిచిడీని తినవచ్చు. అలాగే కొబ్బరినీళ్లు, రైస్ ఖీర్ ను కూడా తీసుకోవచ్చు. మహాశివరాత్రి ఉపవాసం ఉన్నవారు పొరపాటున కూడా ఉల్లి వెల్లుల్లి మద్యం ఆల్కహాల్ వంటి వాటిని అసలు ముట్టుకోకూడదు ఇలా ఉపవాసం ఉన్నవారు ఈ జాగ్రత్తలను పాటించడం ఎంతో అవసరం.
AP POLITICS: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గుడివాడ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. గత రెండు దశాబ్దాలుగా అక్కడ వినిపించే…
Andhra Pradesh: కర్నూలు జిల్లా రాజకీయం ఎప్పుడూ హాట్ హాట్గానే ఉంటుంది. కానీ, ఇటీవలి కాలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ…
TDP PARTY: తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పొలిటికల్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు తప్పు…
TVK PARTY: తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త సంచలనం నమోదైంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తనదైన శైలిలో నిర్ణయాలు…
Mega 158: ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి నటించబోతున్న మెగా…
Bandi Bhagirath POCSO Case Update: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్కు సంబంధించిన పోక్సో కేసు వ్యవహారం…
This website uses cookies.