Mahasivarathri: మన హిందువులు ఎన్నో పండుగలను ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే త్వరలో రాబోయే పండుగలలో మహా శివరాత్రి పండుగ ఒకటి మహాశివరాత్రి రోజు పార్వతి పరమేశ్వరుల కళ్యాణం జరిగిందని భావిస్తారు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున శివరాత్రి పండుగ రోజు పార్వతీ పరమేశ్వరులను పూజించి చాలామంది ఉపవాసం ఉంటారు. ఈ విధంగా మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉండేవారు ఎలాంటి పదార్థాలను తినాలి వీటికి దూరంగా ఉండాలి అనే విషయాలను దృష్టిలో పెట్టుకొని ఉపవాస దీక్ష చేయాలని పండితులు చెబుతున్నారు.
ఈ క్రమంలోనే శివరాత్రి పండుగ రోజు ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయానికి వస్తే ఈ ఏడాది శివరాత్రి పండుగ మార్చి 8వ తేదీ వచ్చింది దీంతో మార్చి 8వ తేదీన ప్రతి ఒక్కరు కూడా ఈ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. ఇక ఉదయమే నిద్రలేచి ఇంటికి శుభ్రం చేసి తలంటూ స్నానం చేసి శుభ్రమైన దుస్తులను ధరించాలి అదేవిధంగా పార్వతీ పరమేశ్వరులను పూజించిన తరువాత ఉపవాస దీక్షను చేయాలి అయితే ఉపవాసం ఉన్నవారు కొన్ని పండ్లను తీసుకోవచ్చు మరి ఎలాంటి పండ్లు తినాలి అనే విషయానికి వస్తే..
మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉన్నవారు నారింజ అరటి, ఆపిల్ వంటి పండ్లను తినొచ్చు. వీటితో పాటుగా మహాశివరాత్రి నాడు సాయంత్రం సింఘారా హల్వా, సాబుదానా కిచిడీని తినవచ్చు. అలాగే కొబ్బరినీళ్లు, రైస్ ఖీర్ ను కూడా తీసుకోవచ్చు. మహాశివరాత్రి ఉపవాసం ఉన్నవారు పొరపాటున కూడా ఉల్లి వెల్లుల్లి మద్యం ఆల్కహాల్ వంటి వాటిని అసలు ముట్టుకోకూడదు ఇలా ఉపవాసం ఉన్నవారు ఈ జాగ్రత్తలను పాటించడం ఎంతో అవసరం.
Banana: అరటి పండు మార్కెట్లో విరివిగా లభించే పండ్లలో ఒకటి. సీజన్ తో సంబంధం లేకుండా అన్ని సీజన్లలో అరటిపండు…
Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం ప్రతి రోజు లక్షలాది మంది భక్తులు తిరుమల చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతిరోజూ…
saliva on Sleeping: సాధారణంగా మనం నిద్రపోతున్న సమయంలో నోటి నుంచి మనకు తెలియకుండానే లాలాజలం వస్తుంటుంది. ఇలా లాలాజలం కారణంగా…
Tirumala SSD Tokens: కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం ప్రతిరోజు లక్షలాదిమంది భక్తుల తిరుమల చేరుకుంటున్నారు.…
AP NEWS: ప్రకాశం జిల్లా రాజకీయాలు ఎప్పుడూ హాట్ టాపిక్కే. అయితే, 2024 ఎన్నికల ఫలితాల తర్వాత అక్కడ సమీకరణాలు…
Chandrababu: రాయలసీమ రత్నాల గర్భ అనే మాటను మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. కానీ, ఇప్పుడు ఆ మాట…
This website uses cookies.