Kriti Shetty : కృతి శెట్టి సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తుంది. తన అందాల ప్రదర్శనతో అందరి చూపులను తను వైపుకు తిప్పుకుంటుంది. తాజాగా ఈ బ్యూటీ త్వరలో విడుదల కాబోతున్న మూవీ కస్టడీ ప్రమోషన్ ఈవెంట్ లో నీలి రంగు చీర కట్టుకుని అదరగొట్టింది. డీప్ నెక్ లైన్ కలిగిన బ్లౌజ్ వేసుకొని దానికి మ్యాచింగ్ గా చీర కట్టుకుని వయ్యారాలు పోయింది. కృతి అందాలు చూసి కుర్రాళ్ళు రెచ్చిపోతున్నారు.పైట పక్కకు జరిపి కృతి శెట్టి ఊరిస్తున్న పిక్స్ వైరల్ అవుతున్నాయి.
టాలీవుడ్ సూపర్ బ్యూటీ కృతి శెట్టి బాలీవుడ్ లో హృతిక్ రోషన్ సూపర్ 30 మూవీ తో తన సినీ రంగ ప్రవేశం చేసింది. తెలుగు చిత్రం ఉప్పెన తో భారీ విజయాన్ని కీర్తి పొందింది. ఉప్పెన తర్వాత, కృతి శెట్టి వెనుదిరిగి చూసుకోలేదు. ఆమె టాలీవుడ్లో అత్యంత డిమాండ్ ఉన్న నటిగా మారింది. బంగార్రాజు, శ్యామ్ సింఘా రాయ్లతో మంచి నటిగా తన క్రేజ్ ను పెంచుకుంది.
నటి ఇప్పుడు చేతి నిండా చిత్రాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. తాజాగా ఈ బ్యూటీ మరోసారి నాగచైతన్యతో జోడి కట్టింది. కస్టడీతో , ప్రేక్షకులను మరోసారి అలరించేందుకు సిద్ధమైంది. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 12నన విడుదల అవుతుంది.
కోలీవుడ్ విషయానికి వస్తే, కృతి శెట్టి రెండు సినిమాల్లో నటిస్తోంది. స్టార్ నటుడు సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమాలో కృతి శెట్టి నటిస్తోంది . ఇక మలయాళంలో టొవినో థామస్తో కలిసి అజయంతే రాండమ్ మోషణం చిత్రంలో నటిస్తోంది. ఇది ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. కన్నడ బ్యూటీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో సౌత్ ఇండియన్ సినిమాలో జోరు పెంచిందని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు.
ఓవైపు వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంటూనే మరోవైపు తన అందాల ప్రదర్శనతో కుర్రాళ్ళను కవ్విస్తుంది కృతి. హాట్ ఫోటో షూట్స్ తో ఆదరగోడుతోంది.
Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. సాధారణంగా వేసవి సెలవులు పూర్తి కావడంతో భక్తుల రద్దీ…
Tooth Decay: మన శరీరంలో ప్రతి ఒక్క అవయవం ఆరోగ్యవంతంగా ఉంటేనే మనం కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాము. మన…
Temple Donation: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ పూజ హోమాలు నిర్వహించిన లేదా…
Health care: ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్ కు అంకితం అవడం లేదంటే వారి వృత్తిపరమైన జీవితంలో…
Tirumala: తిరుమల తిరుపతిలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తూ ఉంటారు.…
Covid 19: దేశవ్యాప్తంగా కరోనా కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమయింది. ఇప్పటికే ఏపీలో పాటు పలు…
This website uses cookies.