Devotional Tips: మహాలయ పౌర్ణమి నుంచి వచ్చే అమావాస్య వరకు ఉండే ఈ 15 రోజులను మహాలయ పక్షాలు అని పిలుస్తూ ఉంటారు. ఈ మహాలయ పక్షాలు పితృదేవతలకు అంకితం చేయబడి ఉంటుంది. ఈ 15 రోజులను పితృపక్షం అని కూడా పిలుస్తారు. ఈ 15 రోజులలో మనం పూర్వీకులకు పిండ ప్రధానం చేయడం వల్ల వారు హింతో సంతోషపడతారు ఇక ఈ 15 రోజులు పితృదేవతలకు అంకితం చేయబడినది కనుక పొరపాటున కూడా ఈ మహాలయ పక్షంలో కొన్ని వస్తువులను కొనకూడదని పండితులు చెబుతున్నారు.
శాస్త్రం ప్రకారం ఈ పితృపక్షంలో మనం పెద్దవారికి పిండ ప్రదానం చేసే వారికి కొత్త బట్టలు పెట్టి పూజ చేసుకోవడం ఎంతో మంచిది అంతేకానీ ఈ 15 రోజులలో పొరపాటున కూడా ఎలాంటి ఆస్తిపాస్తులను కొనుగోలు చేయకూడదని పండితులు చెబుతున్నారు. ఇల్లు భూమి కారు వంటి వాటిని కొనుగోలు చేయకూడదు. పితృపక్షం లో ఈ వస్తువులను కొంటె మాత్రం త్రిదోషం వస్తుందని పండితులు చెబుతున్నారు.
ముఖ్యంగా చెప్పాలంటే ఆవాల నూనె ఈ 15 రోజులపాటు ఈ నూనెను అసలు కొనకూడదు ఆవాలను నూనె శని దేవుడికి ప్రతిరూపంగా భావిస్తారు కనుక ఈ సమయంలో ఈ నూనె కొనుకపోవడం ఎంతో మంచిది. ఇక చీపురు కూడా కొనుగోలు చేయకూడదు. ఈ పితృపక్షంలో చీపురు కొనుగోలు చేయటం వల్ల అమ్మవారి ఆగ్రహానికి గురీ కావాల్సి ఉంటుంది. అయితే ఈ వస్తువులను మీ స్వలాభం కోసం కొనకూడదు కానీ మీ పెద్దల పేరిట వీటిని దానం చేయడానికి కొనుగోలు చేసి ఇతరులకు దానం చేయడం ఎంతో మంచిదని పండితులు చెబుతున్నారు.
Allu Arjun: బాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వబోతున్న ఐకాన్ స్టార్ అంటూ.. ఓ లేటెస్ట్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.…
Mythri Movie Makers: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న అగ్ర నిర్మాణ సంస్థలలో ఒకటి మైత్రీ మూవీ మేకర్స్. 2015లో…
Vishwambhara: విశ్వంభర..మెగా ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా. మెగాస్టార్ చిరంజీవి చాలా ఏళ్ళ తర్వాత నటిస్తున్న సోషియో ఫాంటసీ…
Ram Charan-Upasana: రామ్ చరణ్, ఉపాసనలకు ట్విన్స్ పుట్టారు. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా కన్ఫర్మ్…
Chiranjeevi: సినిమా ఇండస్ట్రీలో ఉన్న కాస్టింగ్ కౌచ్పై మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్ ఇప్పుడు అంతటా వైరల్ అవుతున్నాయి. ఈ…
Peddi: మల్టీ స్పోర్ట్స్ డ్రామాగా 'పెద్ది'..ఇది కదా మెగా ఫ్యాన్స్ ఊహించనిది..అవును మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్…
This website uses cookies.