Devotional Facts: సాధారణంగా మన ఇంట్లో ఏదైనా ఒక పని తల్లి పెట్టినప్పుడు తరచూ ఆటంకాలు ఏర్పడటం మనం చేసే పనులలో ఇబ్బందులు తలెత్తడం వంటివి జరుగుతూ ఉంటాయి ఇలా ఏ కార్యం తలపెట్టిన విజయవంతంగా పూర్తికాదు ఇలా పూర్తికాని సమయంలో మనం పితృ దోషాలతో బాధపడుతున్నామని సంకేతం మనం ఎలాంటి పనులు ప్రారంభించిన కూడా ఆటంకాలు ఏర్పడుతున్నాయి అంటే పితృదేవతలు మనపై కోపంగా ఉన్నారని అర్థం. పితృ దోష కారణంగా ఇలాంటి ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయి.
ఇకపోతే పితృ దోషం ఉన్న సమయంలో మన ఇంట్లో మనం నాటకుండానే రావివృక్షం మొలుస్తుంది. రావి వృక్షం మన ఇంట్లో మొలిచింది అంటే పితృదేవతలు మనపై చాలా కోపంగా ఉన్నారని వారికి తర్పణం చేసి శాంతి పూజలు చేయాలని సంకేతం. సాధారణంగా రావి వృక్షాన్ని సాక్షాత్తు విష్ణు దేవుడిగా భావిస్తారు. అలాంటి రావి వృక్షం మన ఇంట్లో మనం నాటకుండానే మొలిచింది అంటే తప్పకుండా పితృదేవతల కోపంగా ఉన్నారని పితృదేవతల దోష ఉందని తెలియజేసే సంకేతం అని పండితులు చెబుతున్నారు.
మరి పితృ దోషం ఉన్నట్లయితే వెంటనే వారికి తర్పణం చేయడం మంచిది అలాగే మన ఇంటి ఆవరణంలో మొలచినటువంటి రావి చెట్టును వెంటనే తొలగించకూడదు అలా తొలగించడం వల్ల విష్ణు ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుంది అందుకే ఈ రావి వృక్షానికి 45 రోజులపాటు నీటిని పోసి పూజించాలి. ఇలా 45 రోజుల తర్వాత వృక్షాన్ని వేర్లతో సహా తొలగించి శుభ్రమైనటువంటి ప్రదేశంలో లేదా గుడి ఆవరణంలో నాటి రావటం వల్ల దోషం మొత్తం తొలగిపోతుంది.
YSRCP PARTY: గత ఎన్నికల ఓటమి గాయం నుంచి కోలుకోకముందే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి జిల్లాల్లో ఊహించని షాకులు తగులుతున్నాయి.…
AP POLITICS: 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వంద శాతం స్ట్రైక్ రేట్తో సరికొత్త రికార్డు సృష్టించిన జనసేన అధినేత,…
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు టాలీవుడ్ నుంచి ఊహించని రీతిలో ఒక పొలిటికల్ గూగ్లీ ఎదురైంది. సామాజిక…
TDP PARTY: ఆంధ్రప్రదేశ్లో మరో రాజకీయ సమరానికి కౌంట్డౌన్ మొదలైంది. ఈసారి క్షేత్రస్థాయిలో సత్తా చాటేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు…
Vastu Tips: సాధారణంగా మన హిందూ సాంప్రదాయాన్ని ప్రకారం వాస్తు శాస్త్రాన్ని ఎంతగానో నమ్ముతూ ఉంటారు. మనం ఏ చిన్న…
TTD: తిరుమల తిరుపతి దేవస్థానానికి పెద్ద ఎత్తున విరాళాలను భక్తులు అందజేస్తూ ఉంటారు. ఇలా స్వామివారికి వచ్చే విరాళాల ద్వారా…
This website uses cookies.