Spirituality: మనం మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఎన్నో రకాల ఆచార వ్యవహారాలను పాటిస్తుంటాము. ముఖ్యంగా పూజ చేస్తున్నాము అంటే తప్పనిసరిగా దేవుడికి నైవేద్యం సమర్పిస్తూ ఉంటాము. ఇలా దేవుడికి నైవేద్యం పెట్టే సమయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకొని దేవుడికి నైవేద్యం పెడుతూ ఉంటాము. అయితే దేవుడికి పెట్టిన నైవేద్యం ఎంతసేపు దేవుడు ముందు ఉంచాలి. ఎప్పుడు దానిని తీయాలి అనే విషయం గురించి చాలామంది సందేహాలు వ్యక్తం చేస్తూ ఉంటారు.
మనం దేవుడికి నైవేద్యం పెట్టాలి అనుకున్నప్పుడు దానిని ఇత్తిడి లేదా లోహపు పాత్రలో తయారు చేయడం చాలా మంచిది. ఇలా తయారు చేసుకున్న నైవేద్యాన్ని తమలపాకులో దేవుడికి పెట్టడం శుభ పరిణామంగా భావిస్తారు. ఇక దేవుడికి నైవేద్యం పెట్టే సమయంలో పూజ చేస్తున్నప్పుడు నైవేద్యాన్ని తయారు చేసుకోవాలి కానీ ముందుగానే తయారు చేసి పెట్టుకోకూడదు.
ఇక స్వామివారికి నైవేద్యం సమర్పించిన తర్వాత చాలామంది ఈరోజు పూజ చేసి పెడితే మరుసటి రోజు పూజ చేసే సమయంలో తీసి వేస్తూ ఉంటారు. అలా ఎప్పుడూ కూడా చేయకూడదు. పూజ చేసే నైవేద్యం సమర్పించిన తర్వాత కేవలం ఐదు నిమిషాల పాటు దేవుడు ముందు ఉంచి అనంతరం దానిని తీసుకోవాలి. ఇలా తీసుకున్న నైవేద్యాన్ని ప్రసాదంగా కుటుంబ సభ్యులకు పంచడం ఎంతో శుభ పరిణామం అని పండితులు చెబుతున్నారు.
AP NEWS: ప్రకాశం జిల్లా రాజకీయాలు ఎప్పుడూ హాట్ టాపిక్కే. అయితే, 2024 ఎన్నికల ఫలితాల తర్వాత అక్కడ సమీకరణాలు…
Chandrababu: రాయలసీమ రత్నాల గర్భ అనే మాటను మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. కానీ, ఇప్పుడు ఆ మాట…
Tollywood: సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా వస్తుందంటేనే టాలీవుడ్లో ఆ సందడి వేరేలా ఉంటుంది. అలాంటిది ఆయన ఒకే…
Jamun Fruits: వేసవికాలం అంటే అందరికీ టక్కున మామిడి పండ్లు గుర్తుకొస్తాయి. ఇక వేసవిలో లభించే పండ్లలో మామిడి పండ్ల…
AP NEWS: విశాఖపట్నంలో ల్యాండ్ మాఫియా ఏ స్థాయిలో వేళ్లునునుకుపోయిందో చెప్పడానికి తాజా ఘటనే నిదర్శనం. సామాన్యుల ప్లాట్లను టార్గెట్…
Jyeshtha Pournami: ప్రతినెల మనకు ఒక పౌర్ణమి వస్తుంది. ఇలా ఏడాదిలో ప్రతి నెల పౌర్ణమిని జరుపుకుంటారు. అయితే జేష్ఠ్య…
This website uses cookies.