Spirituality: మనం మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఎన్నో రకాల ఆచార వ్యవహారాలను పాటిస్తుంటాము. ముఖ్యంగా పూజ చేస్తున్నాము అంటే తప్పనిసరిగా దేవుడికి నైవేద్యం సమర్పిస్తూ ఉంటాము. ఇలా దేవుడికి నైవేద్యం పెట్టే సమయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకొని దేవుడికి నైవేద్యం పెడుతూ ఉంటాము. అయితే దేవుడికి పెట్టిన నైవేద్యం ఎంతసేపు దేవుడు ముందు ఉంచాలి. ఎప్పుడు దానిని తీయాలి అనే విషయం గురించి చాలామంది సందేహాలు వ్యక్తం చేస్తూ ఉంటారు.
మనం దేవుడికి నైవేద్యం పెట్టాలి అనుకున్నప్పుడు దానిని ఇత్తిడి లేదా లోహపు పాత్రలో తయారు చేయడం చాలా మంచిది. ఇలా తయారు చేసుకున్న నైవేద్యాన్ని తమలపాకులో దేవుడికి పెట్టడం శుభ పరిణామంగా భావిస్తారు. ఇక దేవుడికి నైవేద్యం పెట్టే సమయంలో పూజ చేస్తున్నప్పుడు నైవేద్యాన్ని తయారు చేసుకోవాలి కానీ ముందుగానే తయారు చేసి పెట్టుకోకూడదు.
ఇక స్వామివారికి నైవేద్యం సమర్పించిన తర్వాత చాలామంది ఈరోజు పూజ చేసి పెడితే మరుసటి రోజు పూజ చేసే సమయంలో తీసి వేస్తూ ఉంటారు. అలా ఎప్పుడూ కూడా చేయకూడదు. పూజ చేసే నైవేద్యం సమర్పించిన తర్వాత కేవలం ఐదు నిమిషాల పాటు దేవుడు ముందు ఉంచి అనంతరం దానిని తీసుకోవాలి. ఇలా తీసుకున్న నైవేద్యాన్ని ప్రసాదంగా కుటుంబ సభ్యులకు పంచడం ఎంతో శుభ పరిణామం అని పండితులు చెబుతున్నారు.
TTD: తిరుమల తిరుపతి దేవస్థానానికి పెద్ద ఎత్తున విరాళాలను భక్తులు అందజేస్తూ ఉంటారు. ఇలా స్వామివారికి వచ్చే విరాళాల ద్వారా…
Mangoes: మామిడి పండ్లు అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. ఏడాదికి ఒక్కసారి మాత్రమే లభించే ఈ మామిడి పండ్లను…
Tirumala Tirupati: తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనార్థం ప్రతిరోజు కోట్లాదిమంది భక్తులు స్వామి వారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు…
TDP PARTY: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజ్యసభ స్థానాల భర్తీ ప్రక్రియ ఒక్కసారిగా హీట్ పెంచింది. కూటమి తరఫున అభ్యర్థుల ఎంపికపై…
Politics: గడిచిన 12 ఏళ్లుగా దేశ రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా దూసుకుపోతోంది ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.…
AP POLITICS: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు అందరి కళ్లూ రాజ్యసభ స్థానాల పైనే ఉన్నాయి. రాష్ట్రం నుంచి ఖాళీ అయిన…
This website uses cookies.