Spirituality: మనం మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఎన్నో రకాల ఆచార వ్యవహారాలను పాటిస్తుంటాము. ముఖ్యంగా పూజ చేస్తున్నాము అంటే తప్పనిసరిగా దేవుడికి నైవేద్యం సమర్పిస్తూ ఉంటాము. ఇలా దేవుడికి నైవేద్యం పెట్టే సమయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకొని దేవుడికి నైవేద్యం పెడుతూ ఉంటాము. అయితే దేవుడికి పెట్టిన నైవేద్యం ఎంతసేపు దేవుడు ముందు ఉంచాలి. ఎప్పుడు దానిని తీయాలి అనే విషయం గురించి చాలామంది సందేహాలు వ్యక్తం చేస్తూ ఉంటారు.
మనం దేవుడికి నైవేద్యం పెట్టాలి అనుకున్నప్పుడు దానిని ఇత్తిడి లేదా లోహపు పాత్రలో తయారు చేయడం చాలా మంచిది. ఇలా తయారు చేసుకున్న నైవేద్యాన్ని తమలపాకులో దేవుడికి పెట్టడం శుభ పరిణామంగా భావిస్తారు. ఇక దేవుడికి నైవేద్యం పెట్టే సమయంలో పూజ చేస్తున్నప్పుడు నైవేద్యాన్ని తయారు చేసుకోవాలి కానీ ముందుగానే తయారు చేసి పెట్టుకోకూడదు.
ఇక స్వామివారికి నైవేద్యం సమర్పించిన తర్వాత చాలామంది ఈరోజు పూజ చేసి పెడితే మరుసటి రోజు పూజ చేసే సమయంలో తీసి వేస్తూ ఉంటారు. అలా ఎప్పుడూ కూడా చేయకూడదు. పూజ చేసే నైవేద్యం సమర్పించిన తర్వాత కేవలం ఐదు నిమిషాల పాటు దేవుడు ముందు ఉంచి అనంతరం దానిని తీసుకోవాలి. ఇలా తీసుకున్న నైవేద్యాన్ని ప్రసాదంగా కుటుంబ సభ్యులకు పంచడం ఎంతో శుభ పరిణామం అని పండితులు చెబుతున్నారు.
Bandi Bhagirath: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఒకే వార్త దావాగ్నంలా వ్యాపిస్తోంది. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు…
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ వేడి మొదలైంది. గత మూడు వారాలుగా శస్త్రచికిత్స నిమిత్తం విశ్రాంతి తీసుకుంటున్న ఉప…
Petrol Price News: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు సెగలు పుట్టిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్, పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో బ్యారెల్…
CM Revanth Reddy: హైదరాబాద్ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విసిరిన రాజకీయ పాచికను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
Narendra Modi: భారతదేశ ఆర్థిక చరిత్రలో ఇదొక అసాధారణ అడుగు. పసిడిని ప్రాణంగా భావించే దేశ ప్రజలను ఉద్దేశించి.. ఏడాది…
Roja Selvamani: సినీ వెండితెరపై ‘ఐరన్ లెగ్’ నుంచి ‘గోల్డెన్ లెగ్’గా మారి, రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసిన ఫైర్…
This website uses cookies.