Vastu Tips: మన హిందూ సంప్రదాయాల ప్రకారం ఎన్నో రకాల వాస్తు పరిహారాలను మనం పాటిస్తూ ఉంటాము. ఇలా వాస్తు పరిహారాలను పాటించే వారు ప్రతిరోజు ఉదయం శుభ్రంగా స్నానం చేసి ఉతికిన బట్టలను ధరించి మన ఇష్ట దైవాన్ని పూజిస్తూ ఉంటాము. ఈ క్రమంలోనే ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఇంట్లో దీపం వెలిగించి దీపారాధన చేస్తూ ఉంటాము.
ఇక మనం స్వామివారిని పూజించాలి అంటే స్నానం తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది స్నానం చేసిన తర్వాత ఈ పనులను చేయటం ఎంతో మంచిదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఈ పనులు చేయటం వల్ల అన్ని శుభాలే కలుగుతాయి. మనం ప్రతిరోజు ఎంత కష్టపడి పని చేసిన చేతిలో రూపాయి కూడా నిలవదు అంతేకాకుండా కుటుంబ సభ్యులు అనారోగ్యానికి గురి కావడం కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేకపోవడం వంటివి కూడా జరుగుతూ ఉంటాయి.
ఈ విధమైనటువంటి లక్షణాలు కనుక మీలో ఉన్నట్లయితే స్నానం చేసిన వెంటనే ఇల్లు మొత్తం అక్కడక్కడ పసుపు ఉప్పు కలిపినటువంటి నీటిని చల్లడం ఎంతో ముఖ్యం. ఇలా చల్లటం వల్ల మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటకు వెళ్ళిపోతుంది తద్వారా ఇంట్లో ఏ విధమైనటువంటి సమస్యలు ఉండవు అలాగే మన ఇంటిలోని వాతావరణం కూడా శుభ్రపడుతుందని పండితులు చెబుతున్నారు. ఇక ఇంట్లో పూజ చేసిన తర్వాత గంగాజలం ఇల్లు మొత్తం చల్లాలి అదే విధంగా ఇంటి ద్వారం వద్ద చల్లటం వల్ల ఏ విధమైనటువంటి చెడు ఇంట్లోకి ప్రవేశించకుండా ఉంటుంది.
Allu Arjun: బాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వబోతున్న ఐకాన్ స్టార్ అంటూ.. ఓ లేటెస్ట్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.…
Mythri Movie Makers: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న అగ్ర నిర్మాణ సంస్థలలో ఒకటి మైత్రీ మూవీ మేకర్స్. 2015లో…
Vishwambhara: విశ్వంభర..మెగా ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా. మెగాస్టార్ చిరంజీవి చాలా ఏళ్ళ తర్వాత నటిస్తున్న సోషియో ఫాంటసీ…
Ram Charan-Upasana: రామ్ చరణ్, ఉపాసనలకు ట్విన్స్ పుట్టారు. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా కన్ఫర్మ్…
Chiranjeevi: సినిమా ఇండస్ట్రీలో ఉన్న కాస్టింగ్ కౌచ్పై మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్ ఇప్పుడు అంతటా వైరల్ అవుతున్నాయి. ఈ…
Peddi: మల్టీ స్పోర్ట్స్ డ్రామాగా 'పెద్ది'..ఇది కదా మెగా ఫ్యాన్స్ ఊహించనిది..అవును మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్…
This website uses cookies.