Spirituality: మన హిందూ సంప్రదాయాల ప్రకారం పూజ చేసే సమయంలో ఎన్నో ఆచార నియమాలను పాటిస్తూ ఉంటాము. ఇలా పూజ చేసే సమయంలో కొన్ని నియమాలను పాటించడం వల్ల ఆ దేవదేవతల అనుగ్రహం మనపై ఉంటుందని భావిస్తారు. ప్రతిరోజు పూజ చేయడానికి ముందు ఇంటిని శుభ్రం చేసి శుభ్రంగా స్నానం చేసిన తర్వాత పూజా కార్యక్రమాలను మొదలు పెడతాము. ఇలా పూజ గది మొత్తం శుభ్రం చేసుకుని వివిధ రకాల పుష్పాలతో అలంకరణ చేసుకున్న తర్వాత పూజా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటాము.
ఇలా పూజ చేసిన తర్వాత స్వామివారికి నైవేద్యంగా ఒక పండు ఫలము లేకపోతే ఇంట్లో ఉన్న చక్కెర మరి కొంతమంది పాలను కూడా నైవేద్యంగా పెడుతూ ఉంటారు. ఇలా మనకు తోచినది మనం నైవేద్యంగా పెట్టి పూజిస్తూ ఉంటాము అలాగే చాలామంది దేవుడి గదిలో పూజ చేసిన తర్వాత ఒక గ్లాసు నీటిని పెట్టాలని చెబుతూ ఉంటారు అసలు ఇలా పూజ గదిలో గ్లాస్ నీటిని పెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనే విషయానికి వస్తే…
పూజ గదిలో నీటిని ఉంచడం వల్ల వరుణదేవుడు ప్రసన్నం చేసుకుంటాడు.రోజు పూజ తర్వాత మనము దేవతలకు పండ్లు, స్వీట్లు లేదా పంచామృత వంటి ప్రసాదం లేదా నైవేద్యాన్ని అందిస్తాము. నైవేద్యాన్ని సమర్పించిన తర్వాత ఆ నీటిని దేవతలకు ప్రసాదంగా సమర్పిస్తారు. ఇది శ్రేయస్సును ఆహ్వానిస్తుందని చెబుతున్నారు. ఇలా గ్లాసులో నీటిని పెట్టడం ఐశ్వర్యాన్ని చూచిందని పండితులు చెబుతున్నారు. అయితే దేవుడి గదిలో రాగి గ్లాసులో నీటిని పెట్టడం ఎంతో మంచిది ఇది నెగిటివ్ ఎనర్జీని పారద్రోలుతుంది. ఇంట్లో ఎంతో ప్రశాంత కరమైన వాతావరణాన్ని కల్పిస్తుంది.
Sai Pallavi: ఫిదా బ్యూటీ సాయి పల్లవికి బాలీవుడ్లో చేదు అనుభవం ఎదురైంది. ఆమె నటించిన మొదటి సినిమా డిజాస్టర్…
RC 17: జూన్ నుంచి రామ్ చరణ్, సుకుమార్ సినిమా మొదలు కాబోతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది…
Puranapanda Srinivas: ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా…
P. Sunil Kumar Reddy:మరో ప్రయోగానికి రెడీ అవుతున్న బోల్డ్ డైరెక్టర్ సునీల్ కుమార్ రెడ్డి. ఏ సినిమా ఇండస్ట్రీలోనైనా…
Ram Charan: మన సౌత్ సినిమాలలో మాత్రమే కాదు, బాలీవుడ్ మూవీస్ లో కూడా స్పెషల్ నంబర్ కి ఉండే…
M.S.Subbulakshmi: సాయి పల్లవి ని రీప్లేస్ చేసిన రుక్మిణి వసంత్? అవును ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్…
This website uses cookies.