Spirituality: మన హిందూ సంప్రదాయాల ప్రకారం పూజ చేసే సమయంలో ఎన్నో ఆచార నియమాలను పాటిస్తూ ఉంటాము. ఇలా పూజ చేసే సమయంలో కొన్ని నియమాలను పాటించడం వల్ల ఆ దేవదేవతల అనుగ్రహం మనపై ఉంటుందని భావిస్తారు. ప్రతిరోజు పూజ చేయడానికి ముందు ఇంటిని శుభ్రం చేసి శుభ్రంగా స్నానం చేసిన తర్వాత పూజా కార్యక్రమాలను మొదలు పెడతాము. ఇలా పూజ గది మొత్తం శుభ్రం చేసుకుని వివిధ రకాల పుష్పాలతో అలంకరణ చేసుకున్న తర్వాత పూజా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటాము.
ఇలా పూజ చేసిన తర్వాత స్వామివారికి నైవేద్యంగా ఒక పండు ఫలము లేకపోతే ఇంట్లో ఉన్న చక్కెర మరి కొంతమంది పాలను కూడా నైవేద్యంగా పెడుతూ ఉంటారు. ఇలా మనకు తోచినది మనం నైవేద్యంగా పెట్టి పూజిస్తూ ఉంటాము అలాగే చాలామంది దేవుడి గదిలో పూజ చేసిన తర్వాత ఒక గ్లాసు నీటిని పెట్టాలని చెబుతూ ఉంటారు అసలు ఇలా పూజ గదిలో గ్లాస్ నీటిని పెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనే విషయానికి వస్తే…
పూజ గదిలో నీటిని ఉంచడం వల్ల వరుణదేవుడు ప్రసన్నం చేసుకుంటాడు.రోజు పూజ తర్వాత మనము దేవతలకు పండ్లు, స్వీట్లు లేదా పంచామృత వంటి ప్రసాదం లేదా నైవేద్యాన్ని అందిస్తాము. నైవేద్యాన్ని సమర్పించిన తర్వాత ఆ నీటిని దేవతలకు ప్రసాదంగా సమర్పిస్తారు. ఇది శ్రేయస్సును ఆహ్వానిస్తుందని చెబుతున్నారు. ఇలా గ్లాసులో నీటిని పెట్టడం ఐశ్వర్యాన్ని చూచిందని పండితులు చెబుతున్నారు. అయితే దేవుడి గదిలో రాగి గ్లాసులో నీటిని పెట్టడం ఎంతో మంచిది ఇది నెగిటివ్ ఎనర్జీని పారద్రోలుతుంది. ఇంట్లో ఎంతో ప్రశాంత కరమైన వాతావరణాన్ని కల్పిస్తుంది.
Night Sleep: మనం ఎంతో ఆరోగ్యంగా ఉండాలి అంటే తీసుకునే ఆహారం మాత్రమే కాకుండా మన శరీరానికి సరిపడా నిద్ర…
Ashada Amavasya 2026: మన హిందూ ధర్మ శాస్త్రంలో ఆచార్య వ్యవహారాలకు ఎంతో ప్రాధాన్యతను కల్పిస్తారు. ఈ నేపథ్యంలోనే ప్రతినెల వచ్చే…
Lemon Water: ఇటీవల కాలంలో చాలా మళ్లీ ఆరోగ్యం పై ఎంతో శ్రద్ధ వహిస్తున్నారు ఈ నేపథ్యంలోని ప్రతిరోజు ఉదయం…
Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు చేరుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రతిరోజు లక్షలాదిమంది భక్తుల స్వామి…
Coconut Water: కొబ్బరి నీళ్లలో సహజసిద్ధమైన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. కొబ్బరి నీళ్లలో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం…
Pushpayagam Seva Tickets: తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రతి ఏడాది ఎంతో ఘనంగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలోనే ఈ…
This website uses cookies.