Spirituality: మన హిందూ సంప్రదాయాల ప్రకారం పూజ చేసే సమయంలో ఎన్నో ఆచార నియమాలను పాటిస్తూ ఉంటాము. ఇలా పూజ చేసే సమయంలో కొన్ని నియమాలను పాటించడం వల్ల ఆ దేవదేవతల అనుగ్రహం మనపై ఉంటుందని భావిస్తారు. ప్రతిరోజు పూజ చేయడానికి ముందు ఇంటిని శుభ్రం చేసి శుభ్రంగా స్నానం చేసిన తర్వాత పూజా కార్యక్రమాలను మొదలు పెడతాము. ఇలా పూజ గది మొత్తం శుభ్రం చేసుకుని వివిధ రకాల పుష్పాలతో అలంకరణ చేసుకున్న తర్వాత పూజా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటాము.
ఇలా పూజ చేసిన తర్వాత స్వామివారికి నైవేద్యంగా ఒక పండు ఫలము లేకపోతే ఇంట్లో ఉన్న చక్కెర మరి కొంతమంది పాలను కూడా నైవేద్యంగా పెడుతూ ఉంటారు. ఇలా మనకు తోచినది మనం నైవేద్యంగా పెట్టి పూజిస్తూ ఉంటాము అలాగే చాలామంది దేవుడి గదిలో పూజ చేసిన తర్వాత ఒక గ్లాసు నీటిని పెట్టాలని చెబుతూ ఉంటారు అసలు ఇలా పూజ గదిలో గ్లాస్ నీటిని పెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనే విషయానికి వస్తే…
పూజ గదిలో నీటిని ఉంచడం వల్ల వరుణదేవుడు ప్రసన్నం చేసుకుంటాడు.రోజు పూజ తర్వాత మనము దేవతలకు పండ్లు, స్వీట్లు లేదా పంచామృత వంటి ప్రసాదం లేదా నైవేద్యాన్ని అందిస్తాము. నైవేద్యాన్ని సమర్పించిన తర్వాత ఆ నీటిని దేవతలకు ప్రసాదంగా సమర్పిస్తారు. ఇది శ్రేయస్సును ఆహ్వానిస్తుందని చెబుతున్నారు. ఇలా గ్లాసులో నీటిని పెట్టడం ఐశ్వర్యాన్ని చూచిందని పండితులు చెబుతున్నారు. అయితే దేవుడి గదిలో రాగి గ్లాసులో నీటిని పెట్టడం ఎంతో మంచిది ఇది నెగిటివ్ ఎనర్జీని పారద్రోలుతుంది. ఇంట్లో ఎంతో ప్రశాంత కరమైన వాతావరణాన్ని కల్పిస్తుంది.
Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. సాధారణంగా వేసవి సెలవులు పూర్తి కావడంతో భక్తుల రద్దీ…
Tooth Decay: మన శరీరంలో ప్రతి ఒక్క అవయవం ఆరోగ్యవంతంగా ఉంటేనే మనం కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాము. మన…
Temple Donation: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ పూజ హోమాలు నిర్వహించిన లేదా…
Health care: ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్ కు అంకితం అవడం లేదంటే వారి వృత్తిపరమైన జీవితంలో…
Tirumala: తిరుమల తిరుపతిలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తూ ఉంటారు.…
Covid 19: దేశవ్యాప్తంగా కరోనా కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమయింది. ఇప్పటికే ఏపీలో పాటు పలు…
This website uses cookies.