Spirituality: మన హిందూ సంప్రదాయాల ప్రకారం పూజ చేసే సమయంలో ఎన్నో ఆచార నియమాలను పాటిస్తూ ఉంటాము. ఇలా పూజ చేసే సమయంలో కొన్ని నియమాలను పాటించడం వల్ల ఆ దేవదేవతల అనుగ్రహం మనపై ఉంటుందని భావిస్తారు. ప్రతిరోజు పూజ చేయడానికి ముందు ఇంటిని శుభ్రం చేసి శుభ్రంగా స్నానం చేసిన తర్వాత పూజా కార్యక్రమాలను మొదలు పెడతాము. ఇలా పూజ గది మొత్తం శుభ్రం చేసుకుని వివిధ రకాల పుష్పాలతో అలంకరణ చేసుకున్న తర్వాత పూజా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటాము.
ఇలా పూజ చేసిన తర్వాత స్వామివారికి నైవేద్యంగా ఒక పండు ఫలము లేకపోతే ఇంట్లో ఉన్న చక్కెర మరి కొంతమంది పాలను కూడా నైవేద్యంగా పెడుతూ ఉంటారు. ఇలా మనకు తోచినది మనం నైవేద్యంగా పెట్టి పూజిస్తూ ఉంటాము అలాగే చాలామంది దేవుడి గదిలో పూజ చేసిన తర్వాత ఒక గ్లాసు నీటిని పెట్టాలని చెబుతూ ఉంటారు అసలు ఇలా పూజ గదిలో గ్లాస్ నీటిని పెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనే విషయానికి వస్తే…
పూజ గదిలో నీటిని ఉంచడం వల్ల వరుణదేవుడు ప్రసన్నం చేసుకుంటాడు.రోజు పూజ తర్వాత మనము దేవతలకు పండ్లు, స్వీట్లు లేదా పంచామృత వంటి ప్రసాదం లేదా నైవేద్యాన్ని అందిస్తాము. నైవేద్యాన్ని సమర్పించిన తర్వాత ఆ నీటిని దేవతలకు ప్రసాదంగా సమర్పిస్తారు. ఇది శ్రేయస్సును ఆహ్వానిస్తుందని చెబుతున్నారు. ఇలా గ్లాసులో నీటిని పెట్టడం ఐశ్వర్యాన్ని చూచిందని పండితులు చెబుతున్నారు. అయితే దేవుడి గదిలో రాగి గ్లాసులో నీటిని పెట్టడం ఎంతో మంచిది ఇది నెగిటివ్ ఎనర్జీని పారద్రోలుతుంది. ఇంట్లో ఎంతో ప్రశాంత కరమైన వాతావరణాన్ని కల్పిస్తుంది.
AP POLITICS: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గుడివాడ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. గత రెండు దశాబ్దాలుగా అక్కడ వినిపించే…
Andhra Pradesh: కర్నూలు జిల్లా రాజకీయం ఎప్పుడూ హాట్ హాట్గానే ఉంటుంది. కానీ, ఇటీవలి కాలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ…
TDP PARTY: తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పొలిటికల్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు తప్పు…
TVK PARTY: తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త సంచలనం నమోదైంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తనదైన శైలిలో నిర్ణయాలు…
Mega 158: ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి నటించబోతున్న మెగా…
Bandi Bhagirath POCSO Case Update: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్కు సంబంధించిన పోక్సో కేసు వ్యవహారం…
This website uses cookies.