water: మన శరీరానికి ఆహారంతో పాటు మీరు కూడా ఎంతో అవసరం మనం తీసుకున్నటువంటి ఆహారం జీర్ణం అవ్వడానికి అదేవిధంగా మన శరీరంలోని అన్ని జీవక్రియలు సక్రమంగా జరగడానికి నీటిని తాగడం ఎంతో ముఖ్యమని ఆరోగ్య విపులు చెబుతూ ఉంటారు. అయితే చలికాలంలో వాతావరణంలో మార్పులు రావటం వల్ల చాలా మంది అధిక మొత్తంలో నీటిని తీసుకోరు. ఇలా చలికాలంలో తక్కువ మొత్తంలో నీటిని తాగటం వల్ల ఎన్నో సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
చలికాలంలో చలికి తట్టుకోలేక మనలో చాలామంది నీటిని తక్కువ మొత్తంలో తీసుకుంటూ ఉంటారు. ఇలా తక్కువ మొత్తంలో నీటిని తీసుకోవడం వల్ల మనకు తెలియకుండానే మన శరీరం మొత్తం డిహైడ్రేషన్ భారీన పడుతుంది. తద్వారా చర్మం మొత్తం పొడి మారిపోతుంది. అదే విధంగా మనం తీసుకున్నటువంటి ఆహారం జీర్ణం కాగా మలబద్ధకం ఏర్పడుతుంది. ఒత్తిడికి గురికావడం, చిరాకు, విశ్రాంతి లేకపోవడం, తల తిరగడం మొదలైన సమస్యలు తలెత్తుతాయి. అందువల్ల చలికాలంలో కూడా నీటిని అధికంగా తీసుకోవడం ఎంతో ముఖ్యం.
చల్లగా వాతావరణం ఉండడంతో నీటిని తాగడానికి ఇష్టపడలేనటువంటి వారు నీటి శాతం అధికంగా కలిగినటువంటి పండ్లు కూరగాయలు తాగడం ఎంతో మంచిది. ఇక నీటిని తాగాలనిపించని వారు కాస్త నీటిలోకి నిమ్మరసం కలుపుకొని జ్యూస్ లా తయారు చేసుకోవాలి. అలాగే చలికాలంలో వేడివేడిగా సూప్ తీసుకోవటం వల్ల కూడా మన శరీరానికి తగిన మొత్తంలో నీరు అంది మన హైడ్రేట్ గా ఉంటుంది. ఇలా చలికాలంలో వీలైనంతవరకు నీటి శాతాన్ని కలిగిన పదార్థాలు తీసుకోవడం ఎంతో మంచిది.
Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. సాధారణంగా వేసవి సెలవులు పూర్తి కావడంతో భక్తుల రద్దీ…
Tooth Decay: మన శరీరంలో ప్రతి ఒక్క అవయవం ఆరోగ్యవంతంగా ఉంటేనే మనం కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాము. మన…
Temple Donation: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ పూజ హోమాలు నిర్వహించిన లేదా…
Health care: ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్ కు అంకితం అవడం లేదంటే వారి వృత్తిపరమైన జీవితంలో…
Tirumala: తిరుమల తిరుపతిలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తూ ఉంటారు.…
Covid 19: దేశవ్యాప్తంగా కరోనా కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమయింది. ఇప్పటికే ఏపీలో పాటు పలు…
This website uses cookies.