Spirituality: సాధారణంగా మనం మన హిందూ సంప్రదాయాల ప్రకారం ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపారాధన చేస్తూ ఉంటాము. ఇలా దీపారాధన చేయటం వల్ల ఆ ఇంట్లో సుఖసంతోషాలు ఉంటాయని ఇంట్లో ఎంతో ప్రశాంతకరమైన వాతావరణం ఉంటుందని అందరూ భావిస్తూ ఉంటాము అందుకే ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఇంట్లో దీపారాధన చేసుకొని ఆ దేవదేవుడి అనుగ్రహం మనపై ఉండాలని ప్రార్థిస్తూ ఉంటాము.
ఇకపోతే ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత చాలామంది తెలిసి తెలియక కొన్ని పనులు చేస్తూ ఉంటారు అయితే పూజ చేసిన తర్వాత కొన్ని రకాల పనులను అస్సలు చేయకూడదట అలాంటి పనులు చేయడం వల్ల అంతా ఆ శుభమే కలుగుతుందని మనం పూజ చేసిన ఫలితం పోతుందని పండితులు చెబుతున్నారు. మరి పూజ చేసిన తర్వాత ఎలాంటి పనులు చేయకూడదు ఏంటి అనే విషయానికి వస్తే.. చాలామంది భర్తలు ఆఫీసుకు వెళ్లే ముందు పూజగదిని శుభ్రం చేసుకుని పూజ చేసి వెళ్తారు. తర్వాత భార్య ఇంటిని శుభ్రం చేస్తూ ఉంటుంది.
ఇలా దీపం చేసిన తర్వాత ఇంటిని శుభ్రం చేయడం మంచిది కాదు. ఒకవేళ చేయాల్సి వస్తే కనుక ఇంట్లో దీపం కొండెక్కిన తర్వాత మాత్రమే ఇంటిని శుభ్రం చేసుకోవాలి. అదేవిధంగా ఇంటిని శుభ్రం చేసిన తర్వాత కూడా పూజ చేసిన వెంటనే చాలామంది పూజ మందిరంలో పడి ఉన్న పువ్వులు వంటి వాటిని ఊడ్చడమే కాకుండా ఇల్లు మొత్తం చీపురు పెట్టి ఊడుస్తుంటారు. ఇలా చేయడం కూడా మంచిది కాదు. ఇలా చేయడం వల్ల పూజ ఫలం దక్కకపోవడం కాకుండా మరిన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. సాయంత్రం కూడా దీపారాధన చేసిన తర్వాత చాలామంది పదేపదే ఇంట్లో చీపురు పెట్టి ఊడుస్తూ ఉంటారు ఇలా చేయడం మంచిది కాదు.
AP NEWS: ప్రకాశం జిల్లా రాజకీయాలు ఎప్పుడూ హాట్ టాపిక్కే. అయితే, 2024 ఎన్నికల ఫలితాల తర్వాత అక్కడ సమీకరణాలు…
Chandrababu: రాయలసీమ రత్నాల గర్భ అనే మాటను మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. కానీ, ఇప్పుడు ఆ మాట…
Tollywood: సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా వస్తుందంటేనే టాలీవుడ్లో ఆ సందడి వేరేలా ఉంటుంది. అలాంటిది ఆయన ఒకే…
Jamun Fruits: వేసవికాలం అంటే అందరికీ టక్కున మామిడి పండ్లు గుర్తుకొస్తాయి. ఇక వేసవిలో లభించే పండ్లలో మామిడి పండ్ల…
AP NEWS: విశాఖపట్నంలో ల్యాండ్ మాఫియా ఏ స్థాయిలో వేళ్లునునుకుపోయిందో చెప్పడానికి తాజా ఘటనే నిదర్శనం. సామాన్యుల ప్లాట్లను టార్గెట్…
Jyeshtha Pournami: ప్రతినెల మనకు ఒక పౌర్ణమి వస్తుంది. ఇలా ఏడాదిలో ప్రతి నెల పౌర్ణమిని జరుపుకుంటారు. అయితే జేష్ఠ్య…
This website uses cookies.