Vastu Tips: సాధారణంగా మన హిందూ సాంప్రదాయాన్ని ప్రకారం వాస్తు శాస్త్రాన్ని ఎంతగానో నమ్ముతూ ఉంటారు. మనం ఏ చిన్న పని మొదలుపెట్టిన వాస్తు ప్రకారమే ఆ పనిని పూర్తి చేయడం చేస్తుంటారు. అదేవిధంగా మన ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోయినా లేదంటే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కొన్ని వాస్తు పరిహారాలను పాటించటం వల్ల ఈ సమస్యలనుంచి కూడా బయటపడవచ్చని పండితులు చెబుతుంటారు. ఇకపోతే చాలామంది ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. అలాంటి వారు ఈ చిన్న వాస్తు పరిహారాన్ని పాటించటం వల్ల ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు.
ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు ఈ సమస్య నుంచి బయటపడాలి అంటే ఈ మూడు వాస్తు పరిహారాలను పాటించాలి. మన ఇంట్లో డబ్బు నిలకడగా ఉండాలి అంటే గురువారం ఉదయం మన ఇంట్లో ఈశాన్య దిక్కున శుభ్రం చేసి పీట వేసి దానిపై బియ్యపు పిండితో ముగ్గు వేయాలి అనంతరం రాగి చెంబు తీసుకొని రాగి చెంబును శుభ్రంగా చేసి బొట్లు పెట్టుకోవాలి అందులోకి నీళ్లు పోసి పసుపు కుంకుమ అక్షతలు, యాలకులు, పువ్వులు వేసి ఆ పీటపై ఉంచాలి. ఇలా గురువారం ఈ రాగి చెంబును ఏర్పాటు చేసి సోమవారం ఆ నీటిని మొక్కలకు పోయాలి. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి కటాక్షం మనపై ఉంటుంది.
గురువారం రోజున ఈశాన్య దిక్కున మట్టి ప్రమిదను వెలిగించడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. ఈ పరిహారాన్ని ఉదయం 6 నుంచి 7 గంటల వ్యవధిలో చేయటం మంచిది. అదేవిధంగా ఈశాన్య దిక్కున ఆవు దూడ బొమ్మను ఉంచడం చాలా మంచిదంట. గోమాతతో దూడ కలిసి ఉన్న బొమ్మను ఈశాన్యంలో ఉంచడం వల్ల ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఇలా గురువారం ఈ వాస్తు పరిహారాలను పాటించడంతో లక్ష్మీదేవి కరుణ కటాక్షాలు మనపై ఉండటం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలుస్తుంది.
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు టాలీవుడ్ నుంచి ఊహించని రీతిలో ఒక పొలిటికల్ గూగ్లీ ఎదురైంది. సామాజిక…
TDP PARTY: ఆంధ్రప్రదేశ్లో మరో రాజకీయ సమరానికి కౌంట్డౌన్ మొదలైంది. ఈసారి క్షేత్రస్థాయిలో సత్తా చాటేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు…
TTD: తిరుమల తిరుపతి దేవస్థానానికి పెద్ద ఎత్తున విరాళాలను భక్తులు అందజేస్తూ ఉంటారు. ఇలా స్వామివారికి వచ్చే విరాళాల ద్వారా…
Mangoes: మామిడి పండ్లు అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. ఏడాదికి ఒక్కసారి మాత్రమే లభించే ఈ మామిడి పండ్లను…
Tirumala Tirupati: తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనార్థం ప్రతిరోజు కోట్లాదిమంది భక్తులు స్వామి వారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు…
TDP PARTY: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజ్యసభ స్థానాల భర్తీ ప్రక్రియ ఒక్కసారిగా హీట్ పెంచింది. కూటమి తరఫున అభ్యర్థుల ఎంపికపై…
This website uses cookies.