Vastu Tips: మన భారతీయ సంస్కృతిలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇప్పటికీ ప్రజలు ఇంటిని నిర్మించుకునేటప్పుడు ఇంట్లో వస్తువులను అమర్చుకునేటప్పుడు కూడా వాస్తవ నియమాలను తప్పకుండా పాటిస్తారు. అయితే ఇంటిని నిర్మించేటప్పుడు అవగాహన లోపం వల్ల కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. దీంతో వాస్తు దోషం ఏర్పడి కుటుంబంలో సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. అయితే ఇలా ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు తొలగించడానికి కర్పూరంతో కొన్ని పరిహారాలు చేయటం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. వాస్తు దోషం తొలగించడానికి కర్పూరంతో ఎటువంటి పరిహారాలు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఇంట్లో ఉన్న గదితో పాటు ఇంటి బయట స్థలం కూడా వాస్తు ప్రకారం ఉండాలి. లేదంటే వాస్తు దోషం వల్ల కుటుంబ సభ్యులు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ గదులను మార్చలేము కదా.కానీ వాటిని సరి చేసుకోవడానికి కొన్ని నివారణలను పాటించవచ్చు. ముఖ్యంగా వాస్తు దోషం వల్ల ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు కర్పూరంతో చేసుకునే నివారణ వల్ల మంచి జరుగుతుంది. వాసు దోషం వల్ల ఏర్పడిన ఆర్థిక సమస్యల నుండి విముక్తి పొందటానికి
మంగళవారం రోజున ఒక గిన్నెలో 9 లవంగాలు తీసుకొని,అందులో రెండు కర్పూర బిళ్ళలు ఉంచి పూజచేసే సమయంలో దేవుడి ముందు ఉంచాలి.
అ తర్వాత ఇంటి బయటకి వెళ్లి బయట మన కోర్కెను మనసులో అనుకోని,కర్పూరం వెలిగించి వాటిని కాల్చి బూడిద చేయాలి.ఇలా 9 మంగళవారాల పాటు చేయటం వల్ల ఆర్థిక సమస్యలు దూరమవుతాయి. అలాగే ఎవరికైనా ఇచ్చిన డబ్బు సకాలంలో ఇవ్వకుండా పీడీస్తుంటే, శుక్రవారం పూట,ఇళ్ళు వాకిలి శుభ్రం చేసుకొని లక్ష్మిదేవిని పూజించాలి. అ తర్వాత ఒక గిన్నెలో నాలుగు కర్పూరం బిళ్ళలు,మూడు లవంగాలు,9 ఎర్రటి పూలను ఉంచాలి.ఇలా చేయటం వల్ల వాస్తుదోషాలు తొలగి,సకాలంలో చేతికి అందాల్సిన డబ్బు వస్తుంది.
Tirumala Tirupati: తిరుమలలోని శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. వేసవి సెలవులు పూర్తి…
AP POLITICS: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో గత కొంతకాలంగా సాగుతున్న సస్పెన్స్కు తెరదించుతూ కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన…
Peddi Collections: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బాక్సాఫీస్ దగ్గర వేటాడటం మొదలుపెడితే రికార్డులు బద్దలు కావాల్సిందేనని మరోసారి నిరూపితమైంది.…
Breast Cancer: ఇటీవల కాలంలో క్యాన్సర్ అనే మహమ్మారి విస్తృతంగా వ్యాప్తి చెందుతూ ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకుంటూ…
Politics: తెలంగాణ రాజకీయం ఒక సరికొత్త మలుపు తిరిగింది. నిన్నటివరకు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ చుట్టూనే తిరిగిన రాజకీయం..…
Politics: భారత రాజకీయ చరిత్రలో సరికొత్త శకం ఆరంభమైంది. సమకాలీన రాజకీయాల్లో తిరుగులేని నేతగా ఎదిగిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ,…
This website uses cookies.