Vastu Tips: మన హిందూ సాంప్రదాయం ప్రకారం వాస్తు శాస్త్రాన్ని ఎంతగానో నమ్ముతుంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం మనం ఏ పని చేసినా కూడా శుభం కలుగుతుందని భావిస్తారు. అందుకే చేసే ప్రతి పని కూడా వాస్తును దృష్టిలో పెట్టుకొని ప్రతి పని చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఇంటి నిర్మాణ సమయంలో ప్రతి ఒక్కరు కూడా వాస్తు శాస్త్రాన్ని పరిగణలోకి తీసుకొని ఇంటి నిర్మాణ పనులు చేపడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇంటి నిర్మించే ముందు ఇంటి గుమ్మానికి ఎదురుగా పొరపాటున కూడా ఈ మూడు వస్తువులు ఉండకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
ఇంటికి ప్రధాన గుమ్మం ఎదురుగా ఎప్పుడూ కూడా నిలువు స్తంభం ఉండకూడదు. వాస్తు ప్రకారం ఇలా నిలువ స్తంభం ఉండడం వల్ల ఇంట్లోని స్త్రీ అనారోగ్య సమస్యలకు గురవుతారని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇంటి ముందు వాస్తు అభిప్రాయ ప్రకారం ఇంటి ముందు మెట్లు కట్టకూడదు. ఎందుకంటే ఇది ఇంట్లోని వ్యక్తులకు ఆర్థిక సమస్యలను కలిగిస్తుంది. ఇంటి ప్రధాన ద్వారం ముందు చెట్టు ఉండకూడదు. ఎందుకంటే వాస్తు శాస్త్ర ప్రకారం మీ ఇంటి ప్రధాన ద్వారం ఎదురుగా చెట్టు ఉంటే ఇంట్లోనే వ్యక్తుల ఆటంకాలు ఏర్పడతాయి. అందుకే ఇంటికి ఎదురుగా ఈ మూడింటిని అసలు ఉంచకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
ఇక చాలామంది ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఉన్నటువంటి గుమ్మం మీద కూర్చుని మాట్లాడుతూ ఉంటారు. అలాగే గుమ్మం దగ్గర గోర్లు కత్తిరిస్తూ ఉంటారు. మరికొందరు అక్కడే కూర్చుని తల దువ్వుతూ ఉంటారు. ఇలా గుమ్మం దగ్గర ఈ పనులు చేయటం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారు. అందుకే ఎప్పుడూ కూడా గుమ్మం దగ్గర ఈ విధమైనటువంటి పనులు చేయకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇక శుక్రవారం సమయంలో గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పూజించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మన పైనే ఉంటుంది.
Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. సాధారణంగా వేసవి సెలవులు పూర్తి కావడంతో భక్తుల రద్దీ…
Tooth Decay: మన శరీరంలో ప్రతి ఒక్క అవయవం ఆరోగ్యవంతంగా ఉంటేనే మనం కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాము. మన…
Temple Donation: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ పూజ హోమాలు నిర్వహించిన లేదా…
Health care: ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్ కు అంకితం అవడం లేదంటే వారి వృత్తిపరమైన జీవితంలో…
Tirumala: తిరుమల తిరుపతిలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తూ ఉంటారు.…
Covid 19: దేశవ్యాప్తంగా కరోనా కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమయింది. ఇప్పటికే ఏపీలో పాటు పలు…
This website uses cookies.