Categories: Devotional

Amavasya: నేడే వైశాఖ అమావాస్య… ఇలా చేస్తే ఆ దోషాలన్నీ మాయం?

Amavasya: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ప్రతినెల పౌర్ణమి అమావాస్యలను మనం జరుపుకుంటూ ఉంటాము. అయితే ఈ పౌర్ణమి అమావాస్యలకు చాలా ప్రత్యేకత ఉంది కొన్ని ప్రాంతాలలో పెద్ద ఎత్తున పండుగలాగా జరుపుకుంటారు. అంతేకాకుండా అమావాస్య పౌర్ణమి రోజు పూజలకు కూడా చాలా ప్రత్యేకత ఉంటుంది. మనలో ఏవైనా దోషాలు ఉన్నా కూడా పరిహారం చేసుకోవడానికి పౌర్ణమి అమావాస్యలు అనుకూలమైనవిగా భావిస్తారు.

మే 7వ తేదీ వైశాఖ అమావాస్య అయితే ఈరోజు కనుక ఈ చిన్న పరిహారం చేస్తే ఎలాంటి సమస్యలు ఉన్న తొలగిపోతాయి అలాగే దోషాలు సైతం తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. వైశాఖ అమావాస్య ఇది మే 7వ తేదీ ఉదయం 11:41 గంటలకు ప్రారంభమయ్యి మరుసటి రోజు మే 8 వ తేదీ ఉదయం 8:51 గంటలకు ముగుస్తుంది. పురాణాల ప్రకారం, వైశాఖ అమావాస్య రోజున విష్ణువును పూజించే సంప్రదాయం కూడా ఉంది.

ఈరోజు శ్రీ హరి ఆరాధన వలన మోక్షం కలిగి నర దిష్టి, నర ఘోష పూర్తిగా తొలగిపోతుంది. విష్ణువు, పితృదేవతలు చెట్టుపై నివసిస్తారని చెబుతుంటారు. అందుకే వైశాఖ అమావాస్య రోజు రావి చెట్టుకు నీరు పోయడం వల్ల కూడా మంచి ఫలితాలను పొందవచ్చు పితృదేవతల ఆశీర్వాదాలను పొందవచ్చు.ఇక మన జాతకంలో పితృ దోషం కనుక ఉంటే పితృ దోషం కూడా తొలగించుకోవడానికి వైశాఖ అమావాస్య ఎంతో శుభంగా పరిగణిస్తారు. పితృ దోషాలతో బాధపడేవారు అమావాస్య రోజున పితృ చాలీసా చదవటం వల్ల కూడా దోషాలు తొలగిపోయి మనం చేయాలనుకున్న పనులలో ఏ విధమైనటువంటి ఆటంకాలు లేకుండా పనులన్నీ కూడా పూర్తి అవుతాయి.

Sravani

Recent Posts

AP NEWS: బాలినేని శ్రీనివాస రెడ్డి ఆపరేషన్ సక్సెస్.. వైసీపీలో ప్రకంపనలు.!

AP NEWS: ప్రకాశం జిల్లా రాజకీయాలు ఎప్పుడూ హాట్ టాపిక్కే. అయితే, 2024 ఎన్నికల ఫలితాల తర్వాత అక్కడ సమీకరణాలు…

1 day ago

Chandrababu: జొన్నగిరి బంగారం.. అప్పుడే మార్కెట్‌లోకి వ‌చ్చేసిందా..?

Chandrababu: రాయలసీమ రత్నాల గర్భ అనే మాటను మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. కానీ, ఇప్పుడు ఆ మాట…

1 day ago

Tollywood: ఒకేసారి 3 సినిమాలతో మ‌హేష్‌.. ఫ్యాన్స్‌కు పండ‌గే పండ‌గ‌..!

Tollywood: సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా వస్తుందంటేనే టాలీవుడ్‌లో ఆ సందడి వేరేలా ఉంటుంది. అలాంటిది ఆయన ఒకే…

1 day ago

Jamun Fruits: నేరేడు పండ్లను తినకుండా పక్కన పెడుతున్నారా? ఇది తెలుసుకోవాల్సిందే!

Jamun Fruits: వేసవికాలం అంటే అందరికీ టక్కున మామిడి పండ్లు గుర్తుకొస్తాయి. ఇక వేసవిలో లభించే పండ్లలో మామిడి పండ్ల…

1 day ago

AP NEWS: రఘురామకృష్ణరాజు స్థలానికే ఎసరు.. రూ.2 కోట్ల ల్యాండ్ మాయం.!

AP NEWS: విశాఖపట్నంలో ల్యాండ్ మాఫియా ఏ స్థాయిలో వేళ్లునునుకుపోయిందో చెప్పడానికి తాజా ఘటనే నిదర్శనం. సామాన్యుల ప్లాట్లను టార్గెట్…

1 day ago

Jyeshtha Pournami: నేడే జేష్ఠ్య పౌర్ణమి.. ఈ పనులు చేస్తే అష్ట దరిద్రాలు తొలగిపోయినట్టే?

Jyeshtha Pournami: ప్రతినెల మనకు ఒక పౌర్ణమి వస్తుంది. ఇలా ఏడాదిలో ప్రతి నెల పౌర్ణమిని జరుపుకుంటారు. అయితే జేష్ఠ్య…

1 day ago

This website uses cookies.