Spiritual: మన హిందూ సంప్రదాయాల ప్రకారం పెళ్లి అయిన తర్వాత మహిళ నుదుటన సింధూరం పెట్టుకొని కాళ్లకు మెట్టెలు మెడలో మంగళసూత్రం వేసుకొని ఉంటారు. అయితే తన భర్త ఉన్నంతవరకు మెడలో మంగళసూత్రం తీసివేయరు. అయితే భర్త చనిపోయిన తర్వాత హిందూ సాంప్రదాయాల ప్రకారం మెడలో తాళితో పాటు కాలిమెట్టలు నుదుట కుంకుమ పసుపు కుంకుమలు పువ్వులను కూడా తీసివేస్తారు.
ఇలా భర్త చనిపోయిన మహిళలు తమ జీవిత కాలంలో తిరిగి మరోసారి పసుపు కుంకుమలు, పువ్వుల జోలికి వెళ్ళకూడదని చెబుతూ ఉంటారు. అయితే నిజంగానే భర్త చనిపోయిన మహిళలు వీటన్నిటికీ దూరం కావాలా శాస్త్రం ఏం చెబుతుంది అనే విషయానికి వస్తే… శాస్త్ర ప్రకారం భర్త చనిపోయిన మహిళలు పువ్వులు కుంకుమ పసుపు పెట్టుకోకూడదని ఎక్కడ చెప్పలేదు.
ఒక మహిళ పుట్టినప్పటినుంచి పసుపు కుంకుమ పువ్వులను పెట్టుకుంటూ ఉంటుంది. భర్త వచ్చిన తర్వాత మెడలో మంగళసూత్రం కాలికి మెట్టెలు నుదుటిన సింధూరం పెట్టుకుంటారు. అయితే భర్త చనిపోయిన తర్వాత మహిళలు మెడలో మంగళసూత్రం కాలికి మెట్టెలు తీసివేయాలి అలాగే భర్త వచ్చిన తర్వాతే నుదుటిపై సింధూరం ఉంది కనుక భర్త చనిపోయిన తర్వాత అక్కడ మాత్రమే సింధూరం పెట్టుకోకూడదు కానీ పూర్తిగా పసుపు కుంకుమలకు అలాగే పువ్వులకు దూరం కాకూడదని ఎక్కడ చెప్పలేదు.అయితే పూర్వం నుంచి ఈ ఆచారాలను పాటించడం వల్ల అదే పద్ధతులను కొనసాగిస్తున్నారు తప్ప కుంకుమలను తీసివేయాలని ఎక్కడ వెల్లడించలేదు.
Gut Health: సాధారణంగా మనం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతీ రోజు వ్యాయామం చేయటం ఎంతో మంచిదే అయితే ఇది ఉరుకుల…
Lord Shiva: సాధారణంగా మన హిందూ సంప్రదాయాల ప్రకారం ప్రతిరోజు ఒక దేవుడికి అంకితం చేయబడి ఆ రోజున ఆ…
AP POLITICS: రాజకీయాల్లో వ్యూహాలు ఎంత ముఖ్యమో.. ప్రత్యర్థుల విమర్శలను తిప్పికొట్టే కౌంటర్ అటాక్ కూడా అంతే ముఖ్యం. ప్రస్తుతం…
Telangana: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో అంతర్గత సెగలు మళ్లీ మొదలయ్యాయి. పాలనపై పట్టు పెంచుకునే పనిలో ఉన్న సీఎం రేవంత్…
AP POLITICS: ఆళ్లగడ్డ అనగానే ఒకప్పుడు ఫ్యాక్షన్ పాలిటిక్స్ గుర్తొచ్చేవి. కానీ, ఇప్పుడు అక్కడ రూట్ మారింది. సరికొత్తగా ‘హెయిర్…
AP NEWS: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన పార్టీ సరికొత్త ఊపుతో దూసుకుపోతోంది. సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని విజయం తర్వాత, డిప్యూటీ…
This website uses cookies.