Spiritual: మన హిందూ సంప్రదాయాల ప్రకారం పెళ్లి అయిన తర్వాత మహిళ నుదుటన సింధూరం పెట్టుకొని కాళ్లకు మెట్టెలు మెడలో మంగళసూత్రం వేసుకొని ఉంటారు. అయితే తన భర్త ఉన్నంతవరకు మెడలో మంగళసూత్రం తీసివేయరు. అయితే భర్త చనిపోయిన తర్వాత హిందూ సాంప్రదాయాల ప్రకారం మెడలో తాళితో పాటు కాలిమెట్టలు నుదుట కుంకుమ పసుపు కుంకుమలు పువ్వులను కూడా తీసివేస్తారు.
ఇలా భర్త చనిపోయిన మహిళలు తమ జీవిత కాలంలో తిరిగి మరోసారి పసుపు కుంకుమలు, పువ్వుల జోలికి వెళ్ళకూడదని చెబుతూ ఉంటారు. అయితే నిజంగానే భర్త చనిపోయిన మహిళలు వీటన్నిటికీ దూరం కావాలా శాస్త్రం ఏం చెబుతుంది అనే విషయానికి వస్తే… శాస్త్ర ప్రకారం భర్త చనిపోయిన మహిళలు పువ్వులు కుంకుమ పసుపు పెట్టుకోకూడదని ఎక్కడ చెప్పలేదు.
ఒక మహిళ పుట్టినప్పటినుంచి పసుపు కుంకుమ పువ్వులను పెట్టుకుంటూ ఉంటుంది. భర్త వచ్చిన తర్వాత మెడలో మంగళసూత్రం కాలికి మెట్టెలు నుదుటిన సింధూరం పెట్టుకుంటారు. అయితే భర్త చనిపోయిన తర్వాత మహిళలు మెడలో మంగళసూత్రం కాలికి మెట్టెలు తీసివేయాలి అలాగే భర్త వచ్చిన తర్వాతే నుదుటిపై సింధూరం ఉంది కనుక భర్త చనిపోయిన తర్వాత అక్కడ మాత్రమే సింధూరం పెట్టుకోకూడదు కానీ పూర్తిగా పసుపు కుంకుమలకు అలాగే పువ్వులకు దూరం కాకూడదని ఎక్కడ చెప్పలేదు.అయితే పూర్వం నుంచి ఈ ఆచారాలను పాటించడం వల్ల అదే పద్ధతులను కొనసాగిస్తున్నారు తప్ప కుంకుమలను తీసివేయాలని ఎక్కడ వెల్లడించలేదు.
Bandi Bhagirath: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఒకే వార్త దావాగ్నంలా వ్యాపిస్తోంది. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు…
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ వేడి మొదలైంది. గత మూడు వారాలుగా శస్త్రచికిత్స నిమిత్తం విశ్రాంతి తీసుకుంటున్న ఉప…
Petrol Price News: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు సెగలు పుట్టిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్, పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో బ్యారెల్…
CM Revanth Reddy: హైదరాబాద్ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విసిరిన రాజకీయ పాచికను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
Narendra Modi: భారతదేశ ఆర్థిక చరిత్రలో ఇదొక అసాధారణ అడుగు. పసిడిని ప్రాణంగా భావించే దేశ ప్రజలను ఉద్దేశించి.. ఏడాది…
Roja Selvamani: సినీ వెండితెరపై ‘ఐరన్ లెగ్’ నుంచి ‘గోల్డెన్ లెగ్’గా మారి, రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసిన ఫైర్…
This website uses cookies.