Shani dosha Nivaran: సాధారణంగా శని దోషం నుండి విముక్తి పొందటానికి అనేక రకాల పూజలు పరిహారాలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా శని దోష నివారణకు ప్రతి శనివారం రోజు శని దేవుడి పూజ చేస్తూ ఉంటారు. కానీ మనం తినే నేరేడు పండ్లు కూడా శని దోష నివారణకు ఎంతో ఉపయోగపడతాయి. సాధారణంగా నేరేడు పండ్లు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. నేరేడు పండ్లు మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచడమే కాకుండా మూత్ర సంబంధమైన వ్యాధుల నుండి కూడా ఉపశమనాన్ని కలిగిస్తాయి.
ఇలా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న నేరేడు పండ్లు శని దేవుడికి చాలా ప్రీతికరమైనది. అందువల్ల నేరేడు పనులను శని దేవుడికి నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత వాటిని బ్రాహ్మణులకు దానం చేయటం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే శని దేవుడికి నైవేద్యంగా పెట్టిన నేరేడు పండ్లను నల్ల నువ్వులతో కలిపి బ్రాహ్మణులకు దానం చేయటం వల్ల శని దోషం తొలగిపోవడమే కాకుండా ఆరోగ్య సమస్యలు కూడా దూరం అవుతాయి.అంతే కాకుండా నేరేడు పండును పుణ్యక్షేత్రాల్లో బ్రాహ్మణులకు తాంబూల సమేతంగా దానం చేయటం వల్ల భూదానం చేసినంత ఫలితం వస్తుందని పండితులు చెబుతున్నారు.
అలాగే దేవుడికి నైవేద్యంగా పెట్టిన నేరేడు పండ్లను బిచ్చగాళ్ళకు దానం చేయటం వల్ల మనకి ఉన్న దరిద్రం తొలగిపోతుందని పండితులు చెబుతున్నారు.అలాగే ఎవరికైనా భోజనం పెట్టేటప్పుడు భోజనంతోపాటు నేరేడు పండ్లను కూడా వడ్డిస్తే మీ ఇంట్లో ధాన్యానికి లోటు ఉండదు. అంతే కాకుండా దేవుడి ముందు పడమర దిక్కున ఇనుప గరిటెలో దీపాన్ని పెట్టి నేరేడు పండు నైవేద్యంగా పెడితే ఆ దేవుడి అనుగ్రహం లభించి పుణ్యం ప్రాప్తిస్తుందని చెబుతున్నారు. అందువల్ల శని దోషం వల్ల సమస్యలతో సతమతమవుతున్న వారు నేరేడు పండ్లను శనిదేవుడికి నైవేద్యంగా పెట్టి దానం చేయటం వల్ల శని దోషం నుండి విముక్తి పొందవచ్చు.
Bandi Bhagirath: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఒకే వార్త దావాగ్నంలా వ్యాపిస్తోంది. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు…
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ వేడి మొదలైంది. గత మూడు వారాలుగా శస్త్రచికిత్స నిమిత్తం విశ్రాంతి తీసుకుంటున్న ఉప…
Petrol Price News: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు సెగలు పుట్టిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్, పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో బ్యారెల్…
CM Revanth Reddy: హైదరాబాద్ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విసిరిన రాజకీయ పాచికను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
Narendra Modi: భారతదేశ ఆర్థిక చరిత్రలో ఇదొక అసాధారణ అడుగు. పసిడిని ప్రాణంగా భావించే దేశ ప్రజలను ఉద్దేశించి.. ఏడాది…
Roja Selvamani: సినీ వెండితెరపై ‘ఐరన్ లెగ్’ నుంచి ‘గోల్డెన్ లెగ్’గా మారి, రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసిన ఫైర్…
This website uses cookies.