Rashmi Gautam : బుల్లి తెర బ్యూటీ రష్మీ గౌతమ్ అందాలతో దాడీ చేస్తూ కుర్రాళ్ళకు నిద్ర లేకుండా చేస్తోంది. నిన్న మొన్నటి వరకు సంప్రదాయంగా ఉన్న ఈ బ్యూటీ తాజాగా హద్దులు దాటి మరీ అందాలు చూపిస్తోంది. లేటెస్ట్ గా రష్మి హాట్ రెడ్ కలర్ గౌను వేసుకుని విభిన్న భంగిమల్లో ఫోటోలు దిగి యూత్ కు నిద్ర లేకుండా చేస్తోంది. క్లివేజ్ షో తో కత్తిలా కనిపిస్తోంది.
టాలీవుడ్ లో నటిగా కెరియర్ స్టార్ట్ చేసి తరువాత యాంకర్ గా మారిన భామలు చాలా మంది ఉన్నారు. యాంకర్ సుమ, ఝాన్సీ, ఉదయభాను కూడా ఇదే రీతిలో నటిగా కెరియర్ స్టార్ట్ చేసి యాంకర్ అయ్యారు.
ఈ వరుసలో వచ్చే భామలలో రష్మి గౌతమ్ కడా ఉంటుంది. హీరోయిన్ అవ్వాలని టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు. అయితే జబర్దస్త్ రియాలిటీషోతో కావాల్సినంత గుర్తింపు తెచ్చుకుంది. ఈ షో ద్వారా ఆమెకి వచ్చిన గుర్తింపుతో హీరోయిన్ అయిపొయింది.
గుంటూరు టాకీస్ తో హీరోయిన్ గా తన అదృష్టం పరీక్షించుకుంది. అది హిట్ కావడంతో అంతా బాగుంటుందని అనుకుంది. అయితే అన్ని ఒకే రకమైన కథలు చేయడం వల్ల అనుకున్న స్థాయిలో సక్సెస్ ని అందుకోలేదు.
అయితే యాంకర్ గా మాత్రం ఆమెకి కావాల్సినంత హైప్ వచ్చింది. సుడిగాలి సుదీర్ కాంబినేషన్ లో ఆన్ స్క్రీన్ రొమాన్స్ తో రష్మి భాగా పాపులర్ అయ్యింది. ఇప్పుడు టెలివిజన్ లో జబర్దస్త్ కు యాంకర్. ఫెస్టివల్ షోలని కూడా ఆమె హోస్ట్ చేస్తుంది. అప్పుడప్పుడు ఇలాంటి హాట్ ఫోటో షూట్ లు చేస్తూ పిచ్చెక్కిస్తోంది.
ఇదిలా ఉంటే ఈ అమ్మడు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హాట్ ఫోటోలతో సందడి చేస్తుంది. ఆ ఫోటోలని మంచి ఫ్యాన్స్ కూడా ఉన్నారు. తాజాగా రష్మి రొమాంటిక్ స్టిల్స్ తో మరోసారి సోషల్ మీడియాలో సందడి చేసింది. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అయితే అందాల జాతర ఎక్కువగా ఉండటంతో కుర్రాళ్ళు కంగారు పడుతున్నారు.
Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. సాధారణంగా వేసవి సెలవులు పూర్తి కావడంతో భక్తుల రద్దీ…
Tooth Decay: మన శరీరంలో ప్రతి ఒక్క అవయవం ఆరోగ్యవంతంగా ఉంటేనే మనం కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాము. మన…
Temple Donation: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ పూజ హోమాలు నిర్వహించిన లేదా…
Health care: ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్ కు అంకితం అవడం లేదంటే వారి వృత్తిపరమైన జీవితంలో…
Tirumala: తిరుమల తిరుపతిలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తూ ఉంటారు.…
Covid 19: దేశవ్యాప్తంగా కరోనా కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమయింది. ఇప్పటికే ఏపీలో పాటు పలు…
This website uses cookies.