Maha Shivaratri: దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు ఎంత ఘనంగా జరుపుకునే పండుగలలో మహాశివరాత్రి పండుగ ఒకటి. ఈ ఏడాది మహాశివరాత్రి పండుగ మార్చి 8వ తేదీన ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. మహాశివరాత్రి అంటే సాక్షాత్తు ఆ పార్వతి పరమేశ్వరులకు వివాహం జరిపించారు. అంతేకాకుండా ఈ శివరాత్రి పండుగ రోజు ఉపవాస దీక్షలకు పెద్ద ప్రాధాన్యత ఉంటుంది. శివరాత్రి రోజు ఉపవాస జాగరణలను కనుక చేస్తే వారికి మోక్షం లభిస్తుందని భావిస్తూ ఉంటారు.
ఈ క్రమంలోనే ఎంతోమంది ఉదయమే శివపార్వతులకు పూజ చేసి అనంతరం ఉపవాసం జాగరణలు చేస్తూ ఉంటారు. అయితే చాలామంది ఉపవాసం చేయలేని వారు ఉంటారు అంటే వృద్ధులు కానీ గర్భిణీ స్త్రీలు కానీ లేదా ఇతరత కారణాలవల్ల కొంతమంది ఉపవాసం చేయలేరు అలాంటివారు ఉపవాసం చేసినటువంటి మోక్షాన్ని పొందాలి అంటే ఈ చిన్న పని చేస్తే చాలని పండితులు చెబుతున్నారు.
మహాశివరాత్రి పండుగ రోజు కొన్ని కారణాల వల్ల ఉపవాసం లేనటువంటి వారు పేద బ్రాహ్మణుడికి మీ సత్యానుసారం ఒక స్పటిక లింగాన్ని ఇవ్వండి. లేకపోతే ఆ బ్రాహ్మణుడికి కూరగాయలను కూడా దానం ఇవ్వటం వల్ల అంతా శుభ ఫలితాలే కలుగుతాయి. ఇలా ఉపవాసం లేనటువంటి వారు స్పటిక లింగం లేదా కూరగాయలను దానం చేయడం వల్ల ఉపవాసం చేసినటువంటి పుణ్యఫలం కలుగుతుంది. ఈ చిన్న పని చేస్తే కనుక కోటి జన్మల పుణ్యఫలం మీకు దక్కుతుంది. మీ జీవితంలో మీకు ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి.
Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. సాధారణంగా వేసవి సెలవులు పూర్తి కావడంతో భక్తుల రద్దీ…
Tooth Decay: మన శరీరంలో ప్రతి ఒక్క అవయవం ఆరోగ్యవంతంగా ఉంటేనే మనం కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాము. మన…
Temple Donation: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ పూజ హోమాలు నిర్వహించిన లేదా…
Health care: ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్ కు అంకితం అవడం లేదంటే వారి వృత్తిపరమైన జీవితంలో…
Tirumala: తిరుమల తిరుపతిలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తూ ఉంటారు.…
Covid 19: దేశవ్యాప్తంగా కరోనా కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమయింది. ఇప్పటికే ఏపీలో పాటు పలు…
This website uses cookies.