Categories: Tips

AP Capital: రాజధానిపై తేల్చేసిన జగన్… జులై నుంచి ఫిక్స్

AP Capital: ఏపీలో అధికార పార్టీ వైసిపి మూడు రాజధానుల జెండాతో ముందుకు వెళుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా విశాఖను పరిపాలక రాజధానిగా చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. గతంలో ఢిల్లీలో ముఖ్యమంత్రి జగన్ త్వరలో విశాఖ తాను కూడా షిఫ్ట్ అవుతున్నానని అక్కడి నుంచి పరిపాలన ఉంటుందని చెప్పారు. అలాగే గ్లోబల్ సమ్మిట్ సదస్సులో కూడా విశాఖపట్నం రాజధాని కాబోతుందని తెలియజేశారు. అయితే మూడు రాజధాని అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉండడంతో ఖచ్చితమైన నిర్ణయాన్ని జగన్ ప్రకటించలేకపోతున్నారని మాట రాజకీయ వర్గాలలో వినిపిస్తూ వచ్చింది.

అయితే ఈ విషయంలో జగన్ చాలా క్లియర్ గా ఉన్నట్టు తెలుస్తుంది. తాజాగా ఏపీ క్యాబినెట్ సమావేశంలో జూలై నుంచి విశాఖపట్నం నుంచి పరిపాలన మొదలు పెట్టబోతున్నట్లు స్పష్టం చేశారు. జూలైలో విశాఖ వెళ్లడం ఖాయమని తెలియజేశారు. అలాగే ఈ రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కచ్చితంగా గెలిచి తీరాల్సిందే అని స్పష్టం చేశారు. గెలవని పక్షంలో మంత్రుల పదవులు ఊడిపోవడం గ్యారంటీ అని కూడా క్లారిటీ ఇచ్చేసారు. అలాగే సంక్షేమ పథకాల గురించి ప్రజల్లోకి బలంగా తీసుకురావాలని ఆదేశాలు జారీ చేశారు.

ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాలను కూడా తిప్పి కొట్టాలని తెలిపారు. దీనిబట్టి మూడు రోజుల అజెండాలో జగన్ సుఖసంతో కూడా ప్రస్తుతం విశాఖ రాజధాని చుట్టూనే ఉందనే మాట వినిపిస్తుంది. అయితే ముఖ్యమంత్రి అదే పనిగా ఇలా విశాఖని రాజధానిగా చేస్తున్నట్లు ప్రకటనలు చేయడంపై ప్రతిపక్ష పార్టీలు ఫైర్ అవుతున్నాయి. సుప్రీంకోర్టులపైన కూడా జగన్ కి గౌరవం లేదని విమర్శలు చేస్తున్నారు. అమరావతి రాజధానిగా ఉంటుంది అని, ఇందులో ఎలాంటి మార్పు ఉండదని చెబుతున్నారు. 

Varalakshmi

Recent Posts

Politics: నాపై ఏ కేసు లేదు.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన మీనాక్షి నటరాజన్!

Politics: మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల పర్వం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది.…

41 minutes ago

Eyes: కళ్లలో ఈ లక్షణాలు ఉన్నాయా? ఈ వ్యాధి  లక్షణాలు కావచ్చు!

Eyes:  ఇటీవల కాలంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటున్నారు. ముఖ్యంగా…

2 hours ago

Tirumala: తిరుమలలో తగ్గని భక్తుల రద్దీ.. శ్రీ వారి సర్వ దర్శనానికి 18 గంటల సమయం !

Tirumala Tirupati: తిరుమలలోని శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. వేసవి సెలవులు పూర్తి…

7 hours ago

AP POLITICS: జగన్‌కు భారీ షాక్.. అమరావతిపై కేంద్రం సంచలన నిర్ణయం!

AP POLITICS: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో గత కొంతకాలంగా సాగుతున్న సస్పెన్స్‌కు తెరదించుతూ కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన…

1 day ago

Peddi Collections: బాక్సాఫీస్ వద్ద చరణ్ సునామీ.. ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఇవే!

Peddi Collections: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బాక్సాఫీస్ దగ్గర వేటాడటం మొదలుపెడితే రికార్డులు బద్దలు కావాల్సిందేనని మరోసారి నిరూపితమైంది.…

1 day ago

Breast Cancer: మహిళల్లో పెరుగుతున్న రొమ్ము క్యాన్సర్లు.. తెలుసుకోవలసిన విషయాలు ఇవే!

Breast Cancer: ఇటీవల కాలంలో క్యాన్సర్ అనే మహమ్మారి విస్తృతంగా వ్యాప్తి చెందుతూ ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకుంటూ…

1 day ago

This website uses cookies.