Health care: నీరు మన ఆరోగ్యానికి మంచిదనే సంగతి మనకు తెలిసిందే. ఇలా నీరు తాగటం వల్ల మన శరీరం డిహైడ్రేషన్ కి గురి కాకుండా ఉంటుంది అలాగే మన శరీరంలోని జీవక్రియలు అన్నీ కూడా ఎంతో సక్రమంగా జరుగుతూ ఉంటాయి. అయితే మనం నీరసించి పోయిన వెంటనే డాక్టర్లు కానీ మనకు నీటిని తాపించమని చెప్తుంటారు కానీ ప్రసవం తర్వాత మహిళలు బాగా అలసిపోయి ఉంటారు తీవ్రమైన నొప్పిని భరిస్తూ ప్రసవం అయిన తర్వాత వారి శరీరం పూర్తిగా నీరసించి పోతుంది. అలాంటి సమయంలో నీరు తాపించాలని చెబుతారు.
అయితే మరి కొందరు నీళ్లు తాపించడం వల్ల అదనపు సమస్యలు వస్తాయని చెబుతుంటారు మరి ప్రసవం తర్వాత నీటిని తాపించడం మంచిదేనా అలాగే ప్రసవం తర్వాత చల్లనీటిని తాగకూడదా అసలు డాక్టర్లు ఏం చెబుతున్నారు అనే విషయానికి వస్తే.. ప్రసవం తర్వాత చాలామంది చల్ల నీటిని తాగకూడదని చెబుతారు. అలా ఎందుకు చెబుతారు అనే విషయానికి వస్తే ప్రసవం సమయంలో మన శరీరం పూర్తిగా అలసిపోయి ఉంటుంది తద్వారా మన శరీరానికి వెచ్చదనం అవసరం కావడంతో వేటి నీటిని చాపుతారో అలాగే కూడా పూర్వస్థితికి రావడానికి చల్ల నీళ్లు అడ్డుగా ఉంటాయని వేడి నీళ్లు తాగమని చెబుతారు.
చల్లని నీరు తల్లి పాల నాణ్యత, ఉష్ణోగ్రతను ప్రభావితం చేస్తుంది. చల్లని నీరు, పానీయాలు మీ నవజాత శిశువుకు జలుబు, ఇతర సమస్యలకు కారణం అవుతుంది. ఇక ప్రసవం తర్వాత వీలైనంతవరకు నీటిని తీసుకోవడం మంచిదే. ఇలా నీటిని తీసుకోవడం వల్ల త్వరగా పాలు ఉత్పత్తి అవుతాయి. ఒకవేళ ప్రసవం తర్వాత నీటిని అధికంగా తీసుకోకపోతే తీవ్రమైన బలహీనత ఏర్పడటమే కాకుండా మలబద్ధక సమస్య వెంటాడుతుంది అలాగే శరీరం మొత్తం డిహైడ్రేషన్ కి కూడా గురి అవ్వడమే కాకుండా నీరసం ఉంటుంది.
TTD: తిరుమల తిరుపతి దేవస్థానానికి పెద్ద ఎత్తున విరాళాలను భక్తులు అందజేస్తూ ఉంటారు. ఇలా స్వామివారికి వచ్చే విరాళాల ద్వారా…
Mangoes: మామిడి పండ్లు అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. ఏడాదికి ఒక్కసారి మాత్రమే లభించే ఈ మామిడి పండ్లను…
Tirumala Tirupati: తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనార్థం ప్రతిరోజు కోట్లాదిమంది భక్తులు స్వామి వారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు…
TDP PARTY: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజ్యసభ స్థానాల భర్తీ ప్రక్రియ ఒక్కసారిగా హీట్ పెంచింది. కూటమి తరఫున అభ్యర్థుల ఎంపికపై…
Politics: గడిచిన 12 ఏళ్లుగా దేశ రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా దూసుకుపోతోంది ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.…
AP POLITICS: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు అందరి కళ్లూ రాజ్యసభ స్థానాల పైనే ఉన్నాయి. రాష్ట్రం నుంచి ఖాళీ అయిన…
This website uses cookies.