Health Tips: సాధారణంగా మనం పండ్లు ఏవైనా తినేటప్పుడు వాటిని కట్ చేసుకుని వాటిపై కాస్త ఉప్పు కారం, అలాగే కొన్ని పండ్ల పై చక్కెర కలుపుకొని తింటూ ఉంటాము. ఇలా చక్కెర ఉప్పు కలిపి తినడం వల్ల ఎంతో రుచిగా ఉంటాయి. అయితే ఇలా పండ్ల మీద ఉప్పు చక్కెర కలుపుకొని తినడం ఆరోగ్యానికి మంచిదేనా అలా తినడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవా అనే విషయానికి వస్తే పండ్లను ఇలా తినడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.
మనం పండ్లను తీసుకునేటప్పుడు వాటి సహజ గుణాలతోనే తీసుకోవాలి.కొన్ని పనులు తినడానికి చాలా తియ్యగా ఉంటాయి అలాంటి వాటిలోకి మరి చక్కెర కలుపుకుని తినడం వల్ల మనం అధిక మొత్తంలో కేలరీలను మన శరీరానికి అందించిన వారు అవుతాము. తద్వారా అధికంగా శరీర బరువు పెరగడానికి దోహదమవుతుంది. అందుకే పుచ్చకాయ వంటి పండ్లపై పొరపాటున కూడా చక్కెర కలుపుకుని తినకూడదని నిపుణులు చెబుతున్నారు.
ఇక చాలామంది ఉప్పు కూడా కలుపుకొని తింటూ ఉంటారు. ఇలా ఉప్పు కలుపుకొని తినడం వల్ల ఉప్పు పండ్లలో ఉన్నటువంటి నీటిని బయటకు పీల్చేస్తుంది. తద్వారా పండ్లలో ఉన్నటువంటి పోషకాలు అన్నీ కూడా బయటకు వెళ్లిపోతాయి.ఇలా పండలు ఉన్నటువంటి పోషకాలు బయటకు వెళ్లిపోయినప్పుడు మనం ఆ పండ్లను తిని కూడా పెద్దగా ప్రయోజనం ఉండదు అందుకే ఎవరు కూడా పండ్ల
Allu Arjun: బాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వబోతున్న ఐకాన్ స్టార్ అంటూ.. ఓ లేటెస్ట్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.…
Mythri Movie Makers: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న అగ్ర నిర్మాణ సంస్థలలో ఒకటి మైత్రీ మూవీ మేకర్స్. 2015లో…
Vishwambhara: విశ్వంభర..మెగా ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా. మెగాస్టార్ చిరంజీవి చాలా ఏళ్ళ తర్వాత నటిస్తున్న సోషియో ఫాంటసీ…
Ram Charan-Upasana: రామ్ చరణ్, ఉపాసనలకు ట్విన్స్ పుట్టారు. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా కన్ఫర్మ్…
Chiranjeevi: సినిమా ఇండస్ట్రీలో ఉన్న కాస్టింగ్ కౌచ్పై మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్ ఇప్పుడు అంతటా వైరల్ అవుతున్నాయి. ఈ…
Peddi: మల్టీ స్పోర్ట్స్ డ్రామాగా 'పెద్ది'..ఇది కదా మెగా ఫ్యాన్స్ ఊహించనిది..అవును మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్…
This website uses cookies.