Fruits: సాధారణంగా పండ్లు ప్రతిరోజు తీసుకోవడం వల్ల పండ్లలో ఉన్నటువంటి పోషక విలువలు మన శరీరానికి అంది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతామనే విషయం మనకు తెలిసిందే. అందుకే ప్రతిరోజు తప్పనిసరిగా ఏదో ఒక రకమైన పండు తినడం ఎంతో అవసరం అయితే పండ్లను ఇష్టంగా తినేవారు ఈ విషయాలను గుర్తు పెట్టుకొని మరి తీసుకోవటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
పండ్లను తినేటప్పుడు ఎప్పుడూ కూడా నేరుగా తినడం ఎంతో మంచిది. చాలామంది ఫ్రూట్ సలాడ్ చేసుకొని తినడం లేదంటే రైస్ లోకి కలుపుకొని తినడం చేస్తుంటారు. అలా తినడం వల్ల అందులో ఉన్నటువంటి పోషక విలువలను పూర్తిగా కోల్పోయిన వాళ్ళు అవుతాము అందుకే పండ్లను నేరుగా తినడం ఎంతో మంచిది. ఇకపోతే చాలామంది భోజనం చేసిన వెంటనే పండ్లను తినడం వల్ల ఆహారం జీర్ణం అవుతుందని భావిస్తుంటారు కానీ తిన్న వెంటనే పండ్లు తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
భోజనం చేసిన వెంటనే పండ్లు తినడం వల్ల యాసిడ్ రిఫ్లక్స్, అజీర్తి, బరువు పెరగడం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. పండ్లను లంచ్ గానీ, డిన్నర్ తరువాత తీసుకోవడం వల్ల వాటి ప్రయోజనాలను పూర్తిగా కోల్పోతాము. ఇకపోతే మనం తీసుకునే పండు ఏదైనా కూడా తాజాగా ఉండేలా చూసుకోవడం మంచిది వాడిపోయిన పండ్లను తినటం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉండవు. అదేవిధంగా తరచూ ఒకే రకమైనటువంటి పండు కాకుండా వివిధ రకాల పండ్లను తీసుకోవటం వల్ల అధిక ప్రయోజనాలను పొందగలము.
Allu Arjun: బాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వబోతున్న ఐకాన్ స్టార్ అంటూ.. ఓ లేటెస్ట్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.…
Mythri Movie Makers: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న అగ్ర నిర్మాణ సంస్థలలో ఒకటి మైత్రీ మూవీ మేకర్స్. 2015లో…
Vishwambhara: విశ్వంభర..మెగా ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా. మెగాస్టార్ చిరంజీవి చాలా ఏళ్ళ తర్వాత నటిస్తున్న సోషియో ఫాంటసీ…
Ram Charan-Upasana: రామ్ చరణ్, ఉపాసనలకు ట్విన్స్ పుట్టారు. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా కన్ఫర్మ్…
Chiranjeevi: సినిమా ఇండస్ట్రీలో ఉన్న కాస్టింగ్ కౌచ్పై మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్ ఇప్పుడు అంతటా వైరల్ అవుతున్నాయి. ఈ…
Peddi: మల్టీ స్పోర్ట్స్ డ్రామాగా 'పెద్ది'..ఇది కదా మెగా ఫ్యాన్స్ ఊహించనిది..అవును మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్…
This website uses cookies.