Marriage: సాధారణంగా చాలామందికి పెళ్లి వయసు దాటిపోయిన కూడా పెళ్లి సంబంధాలు సెట్ అవ్వవు అయితే వారి జాతకంలో ఉన్న దోషాలు కారణంగా ఇతరత కారణాల వల్ల పెళ్లి సంబంధాలు సెట్ అవ్వవు అయితే ఇలా పెళ్లి సంబంధం కుదరడం కోసం చాలామంది ఎన్నో పరిహారాలు చేస్తూ ఉంటారు. ఇలా ఎన్ని సంబంధాలు చూసిన పెళ్లి కాని వారు ఎన్ని పరిహారాలు చేసిన పెళ్లి సంబంధం కుదరని వారు ఈ చిన్న పరిహారం చేస్తే తప్పకుండా పెళ్లి సంబంధాలు కుదురుతాయని పండితులు చెబుతున్నారు.
ఇలా జాతకంలో దోషాల కారణంగా ఇతర కారణాల వల్ల పెళ్లి సంబంధం కనుక సెట్ కాకపోతే అలాంటివారు తమ గ్రామంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లిబియ్యపు పిండిని ప్రమిదగా చేసి ఆంజనేయ స్వామి ముందు నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. ఇలా స్వామివారి ముందు నువ్వుల నూనెతో దీపారాధన చేయటం వల్ల జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోయి వివాహ సంబంధాలు కుదురుతాయి.
ఇక ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారో అలాంటివారు ఆంజనేయస్వామి ఆలయంలో ఆవనూనెతో దీపారాధన చేసి రావాలి. ఇలా చేయటం వల్ల అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి.ఉపద్రవాలు ఆటంకాలు తొలగిపోవడానికి గోధుమలు,తెల్ల నువ్వులు, మినుములు, పెసలు బియ్యం ఈ ఐదింటిని పిండిలా చేసి ప్రమిదగా మార్చి అందులో నువ్వుల నూనె పోసి దీపారాధన చేయడం వల్ల మీ పనిలో ఆటంకాలు తొలగిపోయి పనులు ఎంతో విజయవంతం అవుతాయి. ఇక శని ప్రభావ దోషంతో బాధపడేవారు నల్ల నువ్వుల పిండితో ప్రమిద చేసి నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. ఇలా చేయటం వల్ల హనుమంతుడి అనుగ్రహంతో శని దోషాలు కష్టాలు తొలగిపోతాయి.
Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. సాధారణంగా వేసవి సెలవులు పూర్తి కావడంతో భక్తుల రద్దీ…
Tooth Decay: మన శరీరంలో ప్రతి ఒక్క అవయవం ఆరోగ్యవంతంగా ఉంటేనే మనం కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాము. మన…
Temple Donation: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ పూజ హోమాలు నిర్వహించిన లేదా…
Health care: ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్ కు అంకితం అవడం లేదంటే వారి వృత్తిపరమైన జీవితంలో…
Tirumala: తిరుమల తిరుపతిలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తూ ఉంటారు.…
Covid 19: దేశవ్యాప్తంగా కరోనా కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమయింది. ఇప్పటికే ఏపీలో పాటు పలు…
This website uses cookies.