Spirituality: సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా ఎన్నో రకాల ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు ఇక చాలా మంది అప్పుల బాధలతో సతమతమవుతుంటారు ఇలాంటివారు అమావాస్య రోజు ఈ చిన్న పరిహారం చేస్తే చాలు అప్పుల బాధలు తొలగిపోతాయి. అయితే అప్పుల సమస్యతో బాధపడేవారు మామిడి చెక్కతో ఒక పీఠను తయారు చేయించుకోవాలి. ఇలా అమావాస్య రోజు ఉదయమే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసి తలంటూ స్నానం చేసే సంప్రదాయమైన దుస్తులను ధరించాలి.
ఇక ఈ మామిడి పీఠను చక్కగా శుభ్రం చేసి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి ఇక ఈ పీటపై తెల్లని వస్త్రం వేసి కలిశం ఏర్పాటు చేయాలి కలశం చెంబులో వేసే నీళ్లలో దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, పచ్చ కర్పూరం వేసి దానిపైన మామిడాకులు పెట్టి కొబ్బరికాయని పెట్టి కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇలా కలశం ఏర్పాటు అయిన తర్వాత 108 ఎర్రటి పుష్పాలతో అమ్మవారికి పూజ చేయాలి. అనంతరం ఏదైనా ఒక తీపి పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించి పూజ చేయాలి ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండాలి. ఇక రాత్రి పడుకునే ముందు ఏదైనా అల్పాహారం తిని కటిక నేలపైన పడుకోవాలి.
మరుసటి రోజు ఉదయం నిద్ర లేవగానే శుభ్రంగా స్నానం చేసి అమ్మవారి ముందు పెట్టిన ఆ పువ్వులు అలాగే ఇతర పూజ పదార్థాలన్నింటిని ఒక ఎర్రటి వస్త్రంలో కట్టి పారుతున్న నీటిలో వేయాలి అలాగే కలశం లో ఏర్పాటు చేసిన ఆ నీటిని ఒక బాటిల్లో వేసి ఉత్తరం దిశ వైపు వేలాడదీయాలి ఇలా చేయడం వల్ల అప్పుల బాధలు తొలగిపోతాయి అయితే ప్రతి అమావాస్యకు ఇలా చేయటం వల్ల రుణ బాధలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.
TTD: తిరుమల తిరుపతి దేవస్థానానికి పెద్ద ఎత్తున విరాళాలను భక్తులు అందజేస్తూ ఉంటారు. ఇలా స్వామివారికి వచ్చే విరాళాల ద్వారా…
Mangoes: మామిడి పండ్లు అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. ఏడాదికి ఒక్కసారి మాత్రమే లభించే ఈ మామిడి పండ్లను…
Tirumala Tirupati: తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనార్థం ప్రతిరోజు కోట్లాదిమంది భక్తులు స్వామి వారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు…
TDP PARTY: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజ్యసభ స్థానాల భర్తీ ప్రక్రియ ఒక్కసారిగా హీట్ పెంచింది. కూటమి తరఫున అభ్యర్థుల ఎంపికపై…
Politics: గడిచిన 12 ఏళ్లుగా దేశ రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా దూసుకుపోతోంది ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.…
AP POLITICS: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు అందరి కళ్లూ రాజ్యసభ స్థానాల పైనే ఉన్నాయి. రాష్ట్రం నుంచి ఖాళీ అయిన…
This website uses cookies.