Spirituality: సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా ఎన్నో రకాల ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు ఇక చాలా మంది అప్పుల బాధలతో సతమతమవుతుంటారు ఇలాంటివారు అమావాస్య రోజు ఈ చిన్న పరిహారం చేస్తే చాలు అప్పుల బాధలు తొలగిపోతాయి. అయితే అప్పుల సమస్యతో బాధపడేవారు మామిడి చెక్కతో ఒక పీఠను తయారు చేయించుకోవాలి. ఇలా అమావాస్య రోజు ఉదయమే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసి తలంటూ స్నానం చేసే సంప్రదాయమైన దుస్తులను ధరించాలి.
ఇక ఈ మామిడి పీఠను చక్కగా శుభ్రం చేసి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి ఇక ఈ పీటపై తెల్లని వస్త్రం వేసి కలిశం ఏర్పాటు చేయాలి కలశం చెంబులో వేసే నీళ్లలో దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, పచ్చ కర్పూరం వేసి దానిపైన మామిడాకులు పెట్టి కొబ్బరికాయని పెట్టి కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇలా కలశం ఏర్పాటు అయిన తర్వాత 108 ఎర్రటి పుష్పాలతో అమ్మవారికి పూజ చేయాలి. అనంతరం ఏదైనా ఒక తీపి పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించి పూజ చేయాలి ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండాలి. ఇక రాత్రి పడుకునే ముందు ఏదైనా అల్పాహారం తిని కటిక నేలపైన పడుకోవాలి.
మరుసటి రోజు ఉదయం నిద్ర లేవగానే శుభ్రంగా స్నానం చేసి అమ్మవారి ముందు పెట్టిన ఆ పువ్వులు అలాగే ఇతర పూజ పదార్థాలన్నింటిని ఒక ఎర్రటి వస్త్రంలో కట్టి పారుతున్న నీటిలో వేయాలి అలాగే కలశం లో ఏర్పాటు చేసిన ఆ నీటిని ఒక బాటిల్లో వేసి ఉత్తరం దిశ వైపు వేలాడదీయాలి ఇలా చేయడం వల్ల అప్పుల బాధలు తొలగిపోతాయి అయితే ప్రతి అమావాస్యకు ఇలా చేయటం వల్ల రుణ బాధలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.
AP NEWS: ప్రకాశం జిల్లా రాజకీయాలు ఎప్పుడూ హాట్ టాపిక్కే. అయితే, 2024 ఎన్నికల ఫలితాల తర్వాత అక్కడ సమీకరణాలు…
Chandrababu: రాయలసీమ రత్నాల గర్భ అనే మాటను మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. కానీ, ఇప్పుడు ఆ మాట…
Tollywood: సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా వస్తుందంటేనే టాలీవుడ్లో ఆ సందడి వేరేలా ఉంటుంది. అలాంటిది ఆయన ఒకే…
Jamun Fruits: వేసవికాలం అంటే అందరికీ టక్కున మామిడి పండ్లు గుర్తుకొస్తాయి. ఇక వేసవిలో లభించే పండ్లలో మామిడి పండ్ల…
AP NEWS: విశాఖపట్నంలో ల్యాండ్ మాఫియా ఏ స్థాయిలో వేళ్లునునుకుపోయిందో చెప్పడానికి తాజా ఘటనే నిదర్శనం. సామాన్యుల ప్లాట్లను టార్గెట్…
Jyeshtha Pournami: ప్రతినెల మనకు ఒక పౌర్ణమి వస్తుంది. ఇలా ఏడాదిలో ప్రతి నెల పౌర్ణమిని జరుపుకుంటారు. అయితే జేష్ఠ్య…
This website uses cookies.