Categories: HealthNews

Diabetes: మధుమేహం సమస్య వేధిస్తోందా… అయితే ఈ పండ్లతో మీ సమస్య దూరం…?

Diabetes: ప్రస్తుత కాలంలో అందరిని అధికంగా వేధిస్తున్న సమస్యలలో మధుమేహ సమస్య కూడా ఒకటి. శరీరంలో చక్కెర స్థాయి పెరగటం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. అయితే ఈ సమస్య నుండి విముక్తి పొందటానికి వివిధ రకాల మందులు ఉపయోగిస్తూ ఉంటారు. అంతేకాకుండా తీసుకునే ఆహారం విషయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అయితే మధుమేహ సమస్య నియంత్రించడానికి వేల రూపాయలు ఖర్చు చేసి మందులు ఉపయోగించడమే కాకుండా కొన్ని రకాల పండ్లు తినటం వల్ల మధుమేహ సమస్యను పూర్తిగా నియంత్రించవచ్చు. ఇప్పుడు మనం వాటి గురించి తెలుసుకుందాం.

• నేరేడు పండ్లు : నేరేడు పండ్లు శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. నేరేడు పండులో ఉండే కొన్ని పోషకాలు మధుమేహ సమస్యను నివారించడంలో దోహదపడతాయి. నేరేడు పండ్లు తినడమే కాకుండా ఈ పండ్ల విత్తనాలతో తయారు చేసిన పొడిని టీలో కలుపుకుని తాగడం వల్ల మధుమేహం సులభంగా నియంత్రణలో ఉంటుంది. అంతేకాకుండా దీర్ఘకాలి వ్యాధులు కూడా సులభంగా దూరమవుతాయి.

• జామ పండు : మధుమేహ సమస్య నివారణలో జామ పండు కూడా ముఖ్యపాత్ర పోషిస్తుంది. అయితే బాగా పండిన జామ పండు కాకుండా పచ్చి జామ పండు తినటం వల్ల మధుమేహం నివారణలో ఉంటుంది. అంతేకాకుండా జామపండు ఆకులను బాగా శుభ్రం చేసి ఒక గ్లాసు నీటిలో వేసి ఉడికించి ఆ నీటిని తాగటం వల్ల కూడా మధుమేహం నియంత్రణలో ఉంటుంది.

Diabetes:

• అంజీర్‌ ఆకులు: మధుమేహ నివారణలో అంజీర్‌ ఆకులు కూడా ప్రభావవంతంగా సహాయపడతాయి. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో అంజీర్‌ ఆకులను నమిలి తింటే మధుమేహ సమస్య నియంత్రణలో ఉంటుంది.

• మెంతులు : తీవ్ర మధుమేహం సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు కొన్ని మెంతి గింజలను తీసుకోవటం వల్ల మధుమేహం నివారణలో ఉంటుంది. అంతేకాకుండా కొలెస్ట్రాల్‌ పరిమాణాలను కూడా నియంత్రిస్తుంది.

Sravani

Recent Posts

Telangana: జనసేన సభకు నో పర్మిషన్.. రూటు మార్చిన‌ పవన్..!

Telangana: తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది. గచ్చిబౌలి వేదికగా జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేసిన ‘తెలంగాణ నవ…

2 minutes ago

Andhra Pradesh: రాపాక, ఆమంచి.. ఈ ఇద్ద‌రు ఏ పార్టీలో ఉన్నార‌బ్బా..?

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన ట్రెండ్ నడుస్తోంది. పవర్ ఎటు ఉంటే అటు జంప్ చేయడం ఒక…

26 minutes ago

TTD: శ్రీవారి ఆలయం నుంచి కళ్యాణ శ్రీనివాసుడుకి రూ.33 లక్షల స్వర్ణాభరణాల సమర్పణ..

TTD: కలియుగ దైవం అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి తిరుమల తిరుపతిలో నిత్యం బ్రహ్మోత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా…

5 hours ago

Andhra Pradesh: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది.. ఆ నలుగురు అవుట్!

Andhra Pradesh: దేశ రాజధానిలో పెద్దల సభ ఖాళీలను భర్తీ చేసేందుకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీ) కీలక…

16 hours ago

Health care: డయాబెటిక్ ఉన్న వాళ్ళు అరటిపండు తినొచ్చా?అది అపోహ మాత్రమేనా?

Health care:  ఇటీవల కాలంలో చిన్న పిల్లలు నుంచి పండు ముసలి వారి వరకు ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యలల్లో డయాబెటిక్ సమస్య…

22 hours ago

TTD: జూన్ 6 నుంచి కార్వేటి నగరం వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు.. పోస్టర్లు రిలీజ్ చేసిన టీటీడీ

TTD: కలియుగ దైవమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా ఉంటాయి. స్వామివారి బ్రహ్మోత్సవాలను ఎంతో అంగరంగ…

1 day ago

This website uses cookies.