Mangoes: వేసవికాలం వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరు కూడా మామిడి పండ్లను తినడానికి ఎంతో ఇష్టపడుతూ ఉంటారు మార్కెట్లోకి కూడా ఎన్నో రకాల మామిడి పండ్లు వస్తూ ఉంటాయి. అయితే మామిడి పండ్లు తినే ముందు చాలామంది వాటిని కడగకుండా అలాగే తింటూ ఉంటారు అయితే మామిడి పండ్లను కడగకుండా తింటున్నారు అంటే మీరు తప్పకుండా ప్రమాదంలో పడినట్టేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత కాలంలో మామిడి పండ్లను పచ్చివిగానే తీసి అవి పండటం కోసం భారీ స్థాయిలో రసాయనాలను చల్లి మాగ పెడుతున్నారు.
ఈ విధంగా రసాయనాలు చల్లిమాగ పెట్టడం వల్ల కచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా వాటికి తినే ముందు కడిగి తినాల్సి ఉంటుంది. అలా కాకుండా నేరుగా తిన్నాము అంటే అందులో ఉన్నటువంటి రసాయనాలు మనకు హానికరం అయ్యే అవకాశాలు ఉంటాయి.కాబట్టి మామిడి కాయలను నీటిలో నానబెట్టుకుని తింటే బాడీ చల్లగా ఉంటుంది. దాంతో పాటు మామిడి తొక్కలో ఫైటిక్ యాసిడ్ అనే యాంటీ న్యూట్రియంట్ ఉంటుంది. ఇది బాడీకి చాలా ప్రమాదకరం.
మామిడి కాయలను నేరుగా తింటే పోషకాలను గ్రహించకుండా చేస్తుంది. ఫైటిక్ యాసిడ్ ఐరన్, జింక్, కాల్షియం లాంటివి బాడీ గ్రహించకుండా అడ్డుకుంటుంది. అందుకనే మామిడికాయలు తినడానికి అంటే ముందుగా ఒక ఐదు నిమిషాల పాటు నీటిలో నానబెట్టి శుభ్రంగా కడిగి తినటం వల్ల ఏ విధమైనటువంటి ప్రమాదం ఉండదని నిపుణులు చెబుతున్నారు.
Allu Arjun: బాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వబోతున్న ఐకాన్ స్టార్ అంటూ.. ఓ లేటెస్ట్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.…
Mythri Movie Makers: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న అగ్ర నిర్మాణ సంస్థలలో ఒకటి మైత్రీ మూవీ మేకర్స్. 2015లో…
Vishwambhara: విశ్వంభర..మెగా ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా. మెగాస్టార్ చిరంజీవి చాలా ఏళ్ళ తర్వాత నటిస్తున్న సోషియో ఫాంటసీ…
Ram Charan-Upasana: రామ్ చరణ్, ఉపాసనలకు ట్విన్స్ పుట్టారు. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా కన్ఫర్మ్…
Chiranjeevi: సినిమా ఇండస్ట్రీలో ఉన్న కాస్టింగ్ కౌచ్పై మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్ ఇప్పుడు అంతటా వైరల్ అవుతున్నాయి. ఈ…
Peddi: మల్టీ స్పోర్ట్స్ డ్రామాగా 'పెద్ది'..ఇది కదా మెగా ఫ్యాన్స్ ఊహించనిది..అవును మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్…
This website uses cookies.