Thu. Jan 22nd, 2026

    Category: Most Read

    Movies: టాలీవుడ్ నిర్మాతలకి వార్నింగ్ ఇచ్చిన దర్శకుడు లింగుస్వామి

    Movies: ఇళయదళపతి విజయ్ వారసుడు సినిమా వివాదం రోజు రోజుకి పెరుగుతున్నట్లే కనిపిస్తుంది. సినీ కార్మికులు బంద్ చేస్తున్న సమయంలో వారసుడు షూటింగ్ ఆపకుండా అది తమిళ్ మూవీ అని దిల్ రాజు చెప్పి అప్పటికి తప్పించుకున్నాడు. తరువాత వంశీ పైడిపల్లి…

    Business: ఆన్‌లైన్‌లో మందులు అమ్ముతూ కోట్లల్లో వ్యాపారం

    Business: ఇదంతా స్మార్ట్ యుగం. ఏం కొనాలన్నా , తినాలన్నా ఆఖరికి ప్రయాణించాలన్నా పక్కవారితో మాట్లాడలన్నా అన్నీ ఫోన్‌లతోనే కవర్ చేసేస్తున్నాము. మనకు కావాల్సిన ప్రతి వస్తువును ఫింగర్‌టిప్స్‌తో ఇంటి ముంగిటకు తెచ్చుకుంటున్నాము. గ్రాసరీస్ దగ్గరి నుంచి తినే ఆహారం వరకు…

    Politics: ఏపీలో మూడు పార్టీలు మూడు నినాదాలు… ప్రజలు ఎటువైపో

    Politics: ఏపీలో రాజకీయాలు రోజు రోజుకి వేడెక్కుతున్నాయి. అధికార పార్టీ వైసీపీ మళ్ళీ తిరిగి అధికారంలోకి రావాలంటే ఏకంగా175 స్థానాలలో మనమే గెలుపొందాలని క్యాడర్ కి పిలుపునిస్తుంది. టార్గెట్ 175 అంటూ ఎన్నికల బరిలోకి వెళ్లేందుకు సిద్ధం అవుతుంది. వైఎస్ జగన్…

    Latest News: క్రిప్టో కరెన్సీ ఢమాల్… ఇండియా మాత్రం సేఫ్

    Latest News: డిజిటల్ ప్రపంచంలో ఆర్ధికంగా ప్రపంచ మార్కెట్ ని క్రిప్టో కరెన్సీ శాసిస్తున్న సంగతి తెలిసిందే. అసలు ఫిజికల్ రూపమే లేని ఈ క్రిప్టో కరెన్సీ పుట్టుక ఎప్పుడు జరిగింది అనేదానికి కచ్చితమైన వివరణ లేకపోయిన గత కొన్నేళ్ల నుంచి…

    Health: చలికాలంలో వేడినీళ్ళతో స్నానం చేస్తున్నారా… అయితే ఇది మీ కోసమే

    Health: శీతాకాలం వచ్చిదంటే చలి తీవ్రత ఎక్కువగా ఉండటం వలన ఉదయం నిద్ర లేవడానికి కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. రెగ్యులర్ గా ఉంటే డే సైకిల్ శీతాకాలం చాలా మంది జీవితాలలో మారిపోతుంది. దానికి కారణం చలికి…

    Value of rupee: రూపాయితో స్నేహం చేయండి… ఆ రూపాయి మీ జీవితాన్ని మార్చేస్తుంది

    Value of rupee: డబ్బుకి లోకం దాసోహం అని ఎప్పుడో దశాబ్దాల క్రితం ఒక మహాకవి అద్బుతమైన మాట చెప్పారు. మనీ మేక్స్ మెనీ థింగ్స్ అనే సూక్తి కూడా జన ప్రాచూర్యంలో ఉంది. ప్రపంచంలో చాలా నేరాలు, ఘోరాలు డబ్బు…

    News: ఒక్క ఛాన్స్ అంటున్న పవన్ కళ్యాణ్… ఎదురుదాడి మొదలెట్టిన జగన్

    News: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ రాజకీయాలలో చురుకుగా పావులు కదుపుతూ ప్రజలలోకి వెళ్తున్నాడు. వీలైనంత వరకు, వీలైనన్ని సార్లు ఏదో ఒక అంశం మీద ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యామాలని చేపడుతున్నారు. పార్టీ క్యాడర్ కూడా బలంగా…

    News: రూ. 20కి వాటర్ బాటిల్ అమ్ముతున్నందుకు రూ. 50,000 జరిమానా విధించిన రైల్వే శాఖ.

    News: చాలా మంది ప్రజలు తమ గమ్యానికి చేరుకోవడానికి రైల్వే మార్గాన్ని అనుసరిస్తుంటారు. టికెట్టు కాస్త తక్కువగా ఉండడం, సురక్షితంగా తమ గమ్య స్థానానికి చేరుకునే వెసులుబాటు ఉండటంతో రైల్వే ప్రయాణానికి చాలామంది మొగ్గు చూపుతారు. టిక్కెట్టు ధర తక్కువ గా…

    Entertainment: ఇకపై అన్ని టీవీ ఛానెల్‌లు 30 నిమిషాల పాటు ఆ న్యూస్ తప్పనిసరిగా ప్రసారం చేయాలట!

    Entertainment: ఇకపై అన్ని టెలివిజన్ ఛానెల్‌లు జాతీయ ప్రయోజనాల కోసం ప్రతిరోజూ 30 నిమిషాల పాటు జాతీయ న్యూస్ కంటెంట్‌ను తమ టీవీ ఛానల్స్‌లో ప్రసారం చేయాల్సి ఉంటుంది. ఈ సూచనను తప్పనిసరిగా పాటించాలని తాజాగా భారత ప్రభుత్వ సమాచార మరియు…

    Technology: వాట్సాప్‌లో కొత్త కమ్యూనిటీ ఫీచర్.. గ్రూప్‌లో సభ్యుల సంఖ్య 1024 కు పెంపు

    Technology: వాట్సాప్ వినియోగదారులు ఇప్పుడు సరికొత్త కమ్యూనిటీ ఫీచర్లను ఆస్వాదించవచ్చు. వాట్సాప్‌ మల్టిపుల్ గ్రూప్ చాట్స్‌ను నిర్వహించడానికి ఒక మార్గాన్ని అందిస్తుంది, తద్వారా వ్యక్తిగత గ్రూపులు వారి అంశాలపైన దృష్టి కేంద్రీకరించే అవకాశం ఉండటంతో పాటు సభ్యులు సులభంగా టాపిక్‌లను బట్టి…