Mon. Feb 23rd, 2026

    Author: VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

    Health: చలికాలంలో వేడినీళ్ళతో స్నానం చేస్తున్నారా… అయితే ఇది మీ కోసమే

    Health: శీతాకాలం వచ్చిదంటే చలి తీవ్రత ఎక్కువగా ఉండటం వలన ఉదయం నిద్ర లేవడానికి కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. రెగ్యులర్ గా ఉంటే డే సైకిల్ శీతాకాలం చాలా మంది జీవితాలలో మారిపోతుంది. దానికి కారణం చలికి…

    Value of rupee: రూపాయితో స్నేహం చేయండి… ఆ రూపాయి మీ జీవితాన్ని మార్చేస్తుంది

    Value of rupee: డబ్బుకి లోకం దాసోహం అని ఎప్పుడో దశాబ్దాల క్రితం ఒక మహాకవి అద్బుతమైన మాట చెప్పారు. మనీ మేక్స్ మెనీ థింగ్స్ అనే సూక్తి కూడా జన ప్రాచూర్యంలో ఉంది. ప్రపంచంలో చాలా నేరాలు, ఘోరాలు డబ్బు…

    Health: విటమిన్ సప్లిమెంట్స్ ఎక్కువ తీసుకుంటున్నారా… అయితే ఇది మీ కోసమే

    Health: ఈ మధ్యకాలంలో ప్రజల దైనందిన జీవితాలలో ప్రోటీని కంటెంట్ ఉన్న ఆహార పదార్ధాలు బాగా తగ్గిపోతున్నాయి. ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకుంటున్నారు. రోజువారీ లైఫ్ లో టేస్టీకి బాగా అలవాటు పడ్డ ప్రజలు ఈ ఇన్ స్టెంట్…

    News: ఒక్క ఛాన్స్ అంటున్న పవన్ కళ్యాణ్… ఎదురుదాడి మొదలెట్టిన జగన్

    News: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ రాజకీయాలలో చురుకుగా పావులు కదుపుతూ ప్రజలలోకి వెళ్తున్నాడు. వీలైనంత వరకు, వీలైనన్ని సార్లు ఏదో ఒక అంశం మీద ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యామాలని చేపడుతున్నారు. పార్టీ క్యాడర్ కూడా బలంగా…

    News: రూ. 20కి వాటర్ బాటిల్ అమ్ముతున్నందుకు రూ. 50,000 జరిమానా విధించిన రైల్వే శాఖ.

    News: చాలా మంది ప్రజలు తమ గమ్యానికి చేరుకోవడానికి రైల్వే మార్గాన్ని అనుసరిస్తుంటారు. టికెట్టు కాస్త తక్కువగా ఉండడం, సురక్షితంగా తమ గమ్య స్థానానికి చేరుకునే వెసులుబాటు ఉండటంతో రైల్వే ప్రయాణానికి చాలామంది మొగ్గు చూపుతారు. టిక్కెట్టు ధర తక్కువ గా…

    Entertainment: ఇకపై అన్ని టీవీ ఛానెల్‌లు 30 నిమిషాల పాటు ఆ న్యూస్ తప్పనిసరిగా ప్రసారం చేయాలట!

    Entertainment: ఇకపై అన్ని టెలివిజన్ ఛానెల్‌లు జాతీయ ప్రయోజనాల కోసం ప్రతిరోజూ 30 నిమిషాల పాటు జాతీయ న్యూస్ కంటెంట్‌ను తమ టీవీ ఛానల్స్‌లో ప్రసారం చేయాల్సి ఉంటుంది. ఈ సూచనను తప్పనిసరిగా పాటించాలని తాజాగా భారత ప్రభుత్వ సమాచార మరియు…

    Technology: వాట్సాప్‌లో కొత్త కమ్యూనిటీ ఫీచర్.. గ్రూప్‌లో సభ్యుల సంఖ్య 1024 కు పెంపు

    Technology: వాట్సాప్ వినియోగదారులు ఇప్పుడు సరికొత్త కమ్యూనిటీ ఫీచర్లను ఆస్వాదించవచ్చు. వాట్సాప్‌ మల్టిపుల్ గ్రూప్ చాట్స్‌ను నిర్వహించడానికి ఒక మార్గాన్ని అందిస్తుంది, తద్వారా వ్యక్తిగత గ్రూపులు వారి అంశాలపైన దృష్టి కేంద్రీకరించే అవకాశం ఉండటంతో పాటు సభ్యులు సులభంగా టాపిక్‌లను బట్టి…

    Spiritual: గ్రామ దేవతలు ఎవరు… ఆ పేర్లు ఎలా వచ్చాయంటే?

    Spiritual: పురాతనకాలంలో ప్రజలు అందరూ గ్రామీణ ప్రాంతాలలో జీవనం సాగించేవారు. కొన్ని కుటుంబాలు కలిసి ఒక చోట వ్యవసాయం చేసుకుంటూ అక్కడే ఆవాసాలు వేసుకొని జీవించే వారు. అలా ఆయా కుటుంబాలు వారసత్వం పెరిగి, ఇంటి పేర్లు మార్చుకొని వందలాది కుటుంబాల…

    Politics: మోడీ, పవన్ కలయిక… ఆసక్తికరంగా మారిన ఏపీ రాజకీయాలు

    Politics: మూడేళ్ళ తర్వాత ప్రధానమంత్రి మోడీతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ కాబోతున్నారు. మిత్రపక్షం అన్న తర్వాత కలయిక సర్వసాధారణం అనే విషయం అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ కలయిక ఓ వైపు టీడీపీ పార్టీలో గుబులు పుట్టిస్తుంది.…

    Technology: సైబర్ నేరస్థుల నుంచి కంపెనీని సురక్షితంగా కాపాడాలంటే ఈ 4 మార్గాలను అనుసరించండి.

    Technology: 21వ శతాబ్దంలో వ్యాపార లావాదేవీలన్నీ డిజిటల్‌గా ఆన్‌లైన్‌లోనే జరిగిపోతోంది. ఈ నేపథ్యంలో సైబర్‌ సెక్యూరిటీకి మునుపెన్నడూ లేనంతగా ప్రాధాన్యత నెలకొంటోంది. ఈ రోజుల్లో డిజిటల్ నెట్‌వర్క్‌లు చాలా సార్వత్రికమైనప్పటికీ, మోసగాళ్ళు లూటీ చేసేందుకు రోజురోజుకు మరింత వినూత్నంగా ఆలోచిస్తున్నట్లు కనిపిస్తోంది.…