Friday: సాధారణంగా శుక్రవారం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు కావడంతో పెద్ద ఎత్తున శుక్రవారం అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడం కోసం పూజలు చేస్తూ ఉంటారు. శుక్రవారం మన ఇంటి పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకొని పూజలు చేయడం వల్ల లక్ష్మీదేవి అమ్మవారు మనపై అనుగ్రహం చూపిస్తారని అమ్మవారి కరుణ కటాక్షాలు మనపై ఉండటం వల్ల ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు కూడా మనల్ని వెంటాడవని భావిస్తూ ఉంటారు. అందుకే శుక్రవారం లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు.
శుక్రవారం అమ్మవారిని పూజించేవారు పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు పొరపాటున ఇలాంటి తప్పులు కనుక చేస్తే అమ్మవారి అనుగ్రహం మనపై ఉండదని పండితులు చెబుతుంటారు ముఖ్యంగా దానధర్మాల విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు. శుక్రవారం పొరపాటున కూడా తెలుపు రంగు వస్తువులను దానం చేయకూడదు. ముఖ్యంగా వ్యాపారాలు చేసేవారు ఈ విధమైనటువంటి రంగు వస్తువులను దానం చేయకపోవడం మంచిది.
శుక్రవారం ఏ సమయంలోనో తెలుపు రంగు వస్తువులు అయినటువంటి బియ్యం పంచదార ఉప్పు వంటి వాటిని దానం చేయకూడదు. వీటితోపాటు శుక్రవారం అమ్మవారి అనుగ్రహం పొందాలి అంటే కేవలం సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి అదేవిధంగా ఇతరుల పట్ల పరుష పదాలు మాట్లాడకుండా ఉండాలి. శుక్రవారం ఎవరితోనో గొడవలు కూడా పడకూడదు. ఇతరులతో మాట్లాడే సమయంలో కూడా చాలా సమయమనం పాటించాలి. ఈ విధంగా లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం మనపై ఉండాలి అంటే శుక్రవారం ఈ విధంగా నడుచుకోవడం వల్ల అమ్మవారి కరుణ కటాక్షాలు ఎల్లవేళలా మనపై ఉంటాయి.
Bandi Bhagirath: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఒకే వార్త దావాగ్నంలా వ్యాపిస్తోంది. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు…
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ వేడి మొదలైంది. గత మూడు వారాలుగా శస్త్రచికిత్స నిమిత్తం విశ్రాంతి తీసుకుంటున్న ఉప…
Petrol Price News: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు సెగలు పుట్టిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్, పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో బ్యారెల్…
CM Revanth Reddy: హైదరాబాద్ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విసిరిన రాజకీయ పాచికను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
Narendra Modi: భారతదేశ ఆర్థిక చరిత్రలో ఇదొక అసాధారణ అడుగు. పసిడిని ప్రాణంగా భావించే దేశ ప్రజలను ఉద్దేశించి.. ఏడాది…
Roja Selvamani: సినీ వెండితెరపై ‘ఐరన్ లెగ్’ నుంచి ‘గోల్డెన్ లెగ్’గా మారి, రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసిన ఫైర్…
This website uses cookies.