సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కొన్ని చోట్ల ఏకగ్రీవాలు చేసుకోవడం, మరికొన్ని చోట్ల బలమైన స్థానాలపైనే దృష్టి పెట్టడం పార్టీల వ్యూహంగా ఉంటుంది. కానీ జగన్ మాత్రం ఇందుకు భిన్నంగా కఠినమైన ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్క స్థానంలోనూ వైసీపీ అభ్యర్థి పోటీలో ఉండాల్సిందేనని, ఎక్కడా ప్రత్యర్థులకు ఏకగ్రీవమయ్యే అవకాశం ఇవ్వకూడదని కేడర్కు ఖచ్చితమైన లైన్ ఇచ్చారు. పార్టీ ఉనికిని చాటడానికి ఇది అవసరమని అధిష్టానం భావిస్తున్నప్పటికీ, గ్రౌండ్ లెవెల్ లీడర్స్ మాత్రం ఈ నిర్ణయంతో తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు.
ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నందున, అధికార పార్టీ ఉధృతిని తట్టుకుని ఎన్నికల బరిలో నిలవడం కత్తిమీద సామేనని కేడర్ భావిస్తోంది. పార్టీ లైన్ కోసం తాము ఆర్థికంగా నష్టపోవాలా అని ద్వితీయ శ్రేణి నాయకత్వం వెనకడుగు వేస్తోంది. మరి జగన్ తీసుకున్న ఈ టాప్-టు-బాటమ్ పోటీ నిర్ణయం పార్టీని యాక్టివ్గా ఉంచుతుందా, లేక క్యాడర్లో మరింత అసంతృప్తిని రగిలిస్తుందా అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.
Politics: రెండు వేర్వేరు రాష్ట్రాలు.. ఇద్దరు భిన్నమైన నేతలు. కానీ, ప్రస్తుతం వారు అనుసరిస్తున్న రాజకీయ వ్యూహం మాత్రం 'సేమ్…
Tollywood: సమంత ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ లేడీ ఓరియెంటెడ్ మూవీ 'మా ఇంటి బంగారం' థియేటర్లలోకి వచ్చి రావడం…
AP POLITICS: ఉత్తరాంధ్ర రాజకీయాల్లో సీనియర్ నేత, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ తదుపరి అడుగు ఎటువైపు అనే చర్చ…
Banyan Leaves: మన హిందూ సంప్రదాయాల ప్రకారం కొన్ని వృక్షాలకు ఎంతో ప్రాధాన్యతను ఇస్తారు అలాంటి వాటిలో మర్రిచెట్టు కూడా…
International Yoga Day 2026: ప్రతి ఏడాది జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవం గా జరుపుకుంటారు. ఇక…
Puranapanda Srinivas: హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా…
This website uses cookies.