Spirituality: మన హిందూ పురాణాల ప్రకారం ఎన్నో రకాల వస్తువులను ఎంతో పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటారు అయితే కొన్ని రకాల వస్తువులను మనం తెలిసి తెలియక కూడా కింద పెట్టకూడదు మన పురాణాల ప్రకారం ఈ వస్తువులను కింద పెట్టడం వల్ల చెడు ఫలితాలను పొందుతారని చెబుతున్నాయి. మరి శాస్త్రం ప్రకారం ఎలాంటి వస్తువులను కింద పెట్టకూడదు ఏంటి అనే విషయానికి వస్తే..
హిందువుల్లో చాలా మందికి జంధ్యం ధరించే ఆచారం ఉంటుంది. జంధ్యాన్ని తల్లిదండ్రులు, గురువులకు ప్రతి రూపంగా భావిస్తారట. అందువలన జంధ్యంను కింద పెడితే వారిని అవమానించినట్టే అవుతుందట. అందుకే పొరపాటున కూడా జంధ్యం క్రింద పెట్టకూడదని పెద్దలు అలాగే శాస్త్రం చెబుతోంది.
శివలింగం అలాగే నేపాల్లోని గండకీ నది తీరంలో ఓ రకమైన నల్ల రాయి సాలిగ్రామంను ఎట్టి పరిస్థితుల్లో కింద పెట్టకూడదు. సాలిగ్రామంను విష్ణువుకు ప్రతిరూపమని చెబుతారు. వీటిని క్రింద పెట్టడం వల్ల సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి.
దేవుడి ముందు పెట్టే దీపాలను నేలపై పెట్టరాదు. వాటిని వెలిగించినా, వేలిగించక పోయినా ఎల్లప్పుడూ వాటిని శుభ్రమైన వస్త్రంపై ఉంచాలి కానీ ఎప్పుడు కూడా నేలపై పెట్టరాదు. ఇక బంగారాన్ని కూడా ఎప్పుడు కూడా నేలపై పెట్టకూడదు బంగారం సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావిస్తాము కనుక నేలపై ఉంచరాదు వీటితోపాటు శంఖాన్ని కూడా నేలపై ఉంచరాదు.
Bandi Bhagirath: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఒకే వార్త దావాగ్నంలా వ్యాపిస్తోంది. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు…
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ వేడి మొదలైంది. గత మూడు వారాలుగా శస్త్రచికిత్స నిమిత్తం విశ్రాంతి తీసుకుంటున్న ఉప…
Petrol Price News: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు సెగలు పుట్టిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్, పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో బ్యారెల్…
CM Revanth Reddy: హైదరాబాద్ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విసిరిన రాజకీయ పాచికను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
Narendra Modi: భారతదేశ ఆర్థిక చరిత్రలో ఇదొక అసాధారణ అడుగు. పసిడిని ప్రాణంగా భావించే దేశ ప్రజలను ఉద్దేశించి.. ఏడాది…
Roja Selvamani: సినీ వెండితెరపై ‘ఐరన్ లెగ్’ నుంచి ‘గోల్డెన్ లెగ్’గా మారి, రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసిన ఫైర్…
This website uses cookies.