Devotional Tips: సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంపదలతో ఆనందంతో ఉండాలని కోరుకుంటారు. ఇలా సంపద కలగడం కోసం ప్రతి ఒక్కరు ఎన్నో రకాల వాస్తు పరిహారాలను పాటిస్తూ ఉంటారు. ఇలా పాటించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉండి సిరిసంపదలు కలుగుతాయని భావిస్తారు. అయితే సిరిసంపదలు కలగాలి అంటే ఈ చిన్న పరిహారం పాటించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉంటుందని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా మహిళలు ఈ పరిహారం పాటించడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలతో పాటు ఆయురారోగ్యాలతో ఉంటారని చెప్పాలి.
అన్నం వండటానికి ముందు మహిళలు బియ్యం శుభ్రం చేసుకుంటారు అయితే ఈ బియ్యం కడగటానికి ముందుగా మనం వండడానికి తీసుకున్నటువంటి వాటిలో ఒక గుప్పెడు బియ్యం తీసుకొని మన ఇష్ట దైవాన్ని మనసులో తలుచుకొని ఆ గుప్పెడు బియ్యం ఒక గిన్నెలో వేసి పెట్టుకోవాలి. 15 రోజులకి లేదా నెలరోజులకు ఒకసారి మనం ప్రతిరోజు తీస్తున్నటువంటి ఆ గుప్పెడు బియ్యం ఎవరైతే ఆకలితో అలమటిస్తూ ఉంటారు అలాంటి పేదవారికి దానం చేయాలి.
ఇలా ఆకలితో ఉన్నటువంటి పేదవారికి మనం ప్రతిరోజు తీసిపెట్టే గుప్పెడు బియ్యం దానంగా ఇవ్వడం వల్ల అన్నపూర్ణ దేవి అనుగ్రహం మనపై ఉండడమే కాకుండా లక్ష్మీదేవి ఎంతో సంతోషిస్తూ మనకు సిరిసంపదలను కలిగిస్తారు. ఇలా దానాలు చేసిన వారికి దోష నివారణ జరిగి జీవితంలో సకల శుభాలు, ఆనందాలు లభిస్తాయి.అలాగే కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి. ఇలా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోయి.ఆర్థిక అభివృద్ధి కలుగుతుందని, కుటుంబ సభ్యులందరూ కూడా సుఖసంతోషాలతో ఉంటారని పండితులు చెబుతున్నారు.
Gut Health: సాధారణంగా మనం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతీ రోజు వ్యాయామం చేయటం ఎంతో మంచిదే అయితే ఇది ఉరుకుల…
Lord Shiva: సాధారణంగా మన హిందూ సంప్రదాయాల ప్రకారం ప్రతిరోజు ఒక దేవుడికి అంకితం చేయబడి ఆ రోజున ఆ…
AP POLITICS: రాజకీయాల్లో వ్యూహాలు ఎంత ముఖ్యమో.. ప్రత్యర్థుల విమర్శలను తిప్పికొట్టే కౌంటర్ అటాక్ కూడా అంతే ముఖ్యం. ప్రస్తుతం…
Telangana: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో అంతర్గత సెగలు మళ్లీ మొదలయ్యాయి. పాలనపై పట్టు పెంచుకునే పనిలో ఉన్న సీఎం రేవంత్…
AP POLITICS: ఆళ్లగడ్డ అనగానే ఒకప్పుడు ఫ్యాక్షన్ పాలిటిక్స్ గుర్తొచ్చేవి. కానీ, ఇప్పుడు అక్కడ రూట్ మారింది. సరికొత్తగా ‘హెయిర్…
AP NEWS: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన పార్టీ సరికొత్త ఊపుతో దూసుకుపోతోంది. సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని విజయం తర్వాత, డిప్యూటీ…
This website uses cookies.