Devotional Tips: సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంపదలతో ఆనందంతో ఉండాలని కోరుకుంటారు. ఇలా సంపద కలగడం కోసం ప్రతి ఒక్కరు ఎన్నో రకాల వాస్తు పరిహారాలను పాటిస్తూ ఉంటారు. ఇలా పాటించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉండి సిరిసంపదలు కలుగుతాయని భావిస్తారు. అయితే సిరిసంపదలు కలగాలి అంటే ఈ చిన్న పరిహారం పాటించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉంటుందని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా మహిళలు ఈ పరిహారం పాటించడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలతో పాటు ఆయురారోగ్యాలతో ఉంటారని చెప్పాలి.
అన్నం వండటానికి ముందు మహిళలు బియ్యం శుభ్రం చేసుకుంటారు అయితే ఈ బియ్యం కడగటానికి ముందుగా మనం వండడానికి తీసుకున్నటువంటి వాటిలో ఒక గుప్పెడు బియ్యం తీసుకొని మన ఇష్ట దైవాన్ని మనసులో తలుచుకొని ఆ గుప్పెడు బియ్యం ఒక గిన్నెలో వేసి పెట్టుకోవాలి. 15 రోజులకి లేదా నెలరోజులకు ఒకసారి మనం ప్రతిరోజు తీస్తున్నటువంటి ఆ గుప్పెడు బియ్యం ఎవరైతే ఆకలితో అలమటిస్తూ ఉంటారు అలాంటి పేదవారికి దానం చేయాలి.
ఇలా ఆకలితో ఉన్నటువంటి పేదవారికి మనం ప్రతిరోజు తీసిపెట్టే గుప్పెడు బియ్యం దానంగా ఇవ్వడం వల్ల అన్నపూర్ణ దేవి అనుగ్రహం మనపై ఉండడమే కాకుండా లక్ష్మీదేవి ఎంతో సంతోషిస్తూ మనకు సిరిసంపదలను కలిగిస్తారు. ఇలా దానాలు చేసిన వారికి దోష నివారణ జరిగి జీవితంలో సకల శుభాలు, ఆనందాలు లభిస్తాయి.అలాగే కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి. ఇలా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోయి.ఆర్థిక అభివృద్ధి కలుగుతుందని, కుటుంబ సభ్యులందరూ కూడా సుఖసంతోషాలతో ఉంటారని పండితులు చెబుతున్నారు.
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన ట్రెండ్ నడుస్తోంది. పవర్ ఎటు ఉంటే అటు జంప్ చేయడం ఒక…
TTD: కలియుగ దైవం అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి తిరుమల తిరుపతిలో నిత్యం బ్రహ్మోత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా…
Andhra Pradesh: దేశ రాజధానిలో పెద్దల సభ ఖాళీలను భర్తీ చేసేందుకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీ) కీలక…
Health care: ఇటీవల కాలంలో చిన్న పిల్లలు నుంచి పండు ముసలి వారి వరకు ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యలల్లో డయాబెటిక్ సమస్య…
TTD: కలియుగ దైవమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా ఉంటాయి. స్వామివారి బ్రహ్మోత్సవాలను ఎంతో అంగరంగ…
AP POLITICS: దేశ రాజకీయాల్లో ఇప్పుడు ‘డిలిమిటేషన్’ (నియోజకవర్గాల పునర్విభజన) అంశం ఒక హాట్ టాపిక్గా మారింది. ముఖ్యంగా దక్షిణాది…
This website uses cookies.