Spiritual: మన హిందూ సంప్రదాయాల ప్రకారం మనం ఎన్నో పండుగలను పూజలు వ్రతాలు చేసుకుంటూ ఉంటాము అయితే ఇలా వ్రతాలు చేసేవారు ఉపవాసం ఉంటూ పూజలు చేస్తూ ఉంటారు. ఇలా ఉపవాసంతో నోములు వ్రతాలు చేసుకునేవారు తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఉపవాసం చేసేవారు కొన్ని నియమాలను పాటిస్తూ ఉపవాసం ఉండటం ఎంతో మంచిదని పండితులు చెబుతున్నారు. మరి ఉపవాస దీక్ష చేసేవారు ఎలాంటి నియమాలను పాటించాలి అనే విషయానికి వస్తే..
చాలామంది ఉపవాసం అనే పేరుతో బోజనం మాత్రమే తినరు కానీ పండ్లు పాలు ఇతర అల్పాహారాలను తీసుకుంటూ ఉంటారు ఇలా తీసుకోవడం మంచిదేనా అనే సందేహం అందరిలోనూ ఉంటుంది.ఉపవాసంలో ఉండే వారు ఆహార పదార్థాలేవీ తీసుకోకుండా ఉండాలి. కనీసం 5 లీటర్ల వరకు తాగవచ్చు. ఉదయాన్నే పరగడుపన ఒక లీటర్ నీటిని తీసుకొని, అనంతరం ప్రతి రెండు గంటలకు ఒకసారి రెండు గ్లాసుల నీటిని తాగవచ్చు. అలాగే నీటితో పాటు పండ్ల రసం కూడా తీసుకోవచ్చు.
ఫలోపవాసం అంటే ఫలాలు తీసుకోవచ్చు. ఉపవాసంలో ఉండే ఫ్రిజ్ లోని నీళ్లను అస్సలు తీసుకోకూడదు. అలాగే ఫ్రిజ్ లో ఉంచిన పండ్ల రసాలను కూడా తీసుకోకూడదు. ఇక ఉపవాసం చిన్న పిల్లలు అలాగే వృద్ధులు గర్భిణీ మహిళలు చేయకపోవడం ఎంతో మంచిది.ఉపవాసం ఉండే వారు ఉదయాన్నే స్నానం చేసి, ఇంటిని శుభ్రం చేసి, ముఖ్యంగా పూజా గదిని శుద్ధి చేసి పూజా సామాగ్రి, సంబంధిత దేవుని విగ్రహం లేదా దేవుని ఫొటోలను పూజా గదిలో ప్రతిష్టించాలి. ఆ తర్వాత మీ ఆచారాలను బట్టి పూజను ప్రారంభించాలి. ఒక ఉపవాసం ఉన్నవారు కటిక నేలపై పడుకోవాలి ఆరోజు బ్రహ్మచర్యం తప్పనిసరిగా పాటించాలి.
Mangoes weight Loss: వేసవికాలం వచ్చింది అంటే అందరికీ టక్కున గుర్తుకు వచ్చే పండ్లు మామిడి పండ్లు. మామిడి పండ్ల…
TDP PARTY: ఏపీలో రాజ్యసభ ఎన్నికల సైరన్ మోగడంతో పచ్చ చొక్కాల లీడర్లలో కొత్త జోష్ రావాల్సింది పోయి, పాత…
Telangana: తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది. గచ్చిబౌలి వేదికగా జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేసిన ‘తెలంగాణ నవ…
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన ట్రెండ్ నడుస్తోంది. పవర్ ఎటు ఉంటే అటు జంప్ చేయడం ఒక…
TTD: కలియుగ దైవం అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి తిరుమల తిరుపతిలో నిత్యం బ్రహ్మోత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా…
Andhra Pradesh: దేశ రాజధానిలో పెద్దల సభ ఖాళీలను భర్తీ చేసేందుకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీ) కీలక…
This website uses cookies.