Tollywood: హనీ రోజ్..వీరసింహారెడ్డి సినిమా తర్వాత తెలుగులో బాగా పాపులర్ అయిన మలయాళీ బొద్దుగుమ్మ. టాలీవుడ్ కి మలయాళం ఇండస్ట్రీ నుంచి చాలామంది హీరోయిన్స్ వచ్చారు. కీర్తి సురేశ్, నిత్యా మీనన్ ఇప్పుడు సంయుక్త మేనన్ లాంటి వారు ఇక్కడ స్టార్స్ గా వెలుగుతున్నారు. ఈ క్రమంలోనే మరో మలయాళీ ముద్దుగుమ్మ హనీ రోజ్ కూడా తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది.
నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీరసింహారెడ్డి సినిమాతో తెలుగు తెరపై మెరిన హనీ రోజ్ తన పర్ఫార్మెన్స్ తో బాగానే ఆకట్టుకుంది. మాస్ సాంగ్ లో బాలయ్యతో ఆడిపాడి తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. బాలయ్య లాంటి సీనియర్ హీరోలకి హనీ రోజ్ లాంటి ముదురు భామలు ఇప్పుడు చాలా అవసరం. మన టాలీవుడ్ లో సీనియర్ హీరోలు ఉన్నారు గానీ, వారి ఏజ్ కి తగ్గ హీరోయిన్స్ మాత్రం దొరకడం లేదు.
అందుకే, దర్శకనిర్మాతలు పక్క భాషలో వెతుకుతున్నారు. వీరసింహారెడ్డి హిట్ అయినా హనీ రోజ్ కి ఇంకో సినిమా ఛాన్స్ రాలేదు. దీనికి కారణం ఇప్పుడు అమ్మడు ఉన్న హెవీ పర్సనాలిటీ అని చెప్పుకుంటున్నారు. హనీ రోజ్ బ్యాక్ చూస్తే మరీ ఇబ్బందిగా ఉంటుంది. తనకే ఈ ఫీలింగ్ ఉన్నట్టు టాక్ ఉంది. హీరోయిన్ అంటే క్యూట్గా ఉండటమే కాదు, మంచి ఫిజిక్ కూడా కావాలి. హనీ స్మైల్, ఎక్స్ప్రెషన్స్ చాలా బావుంటాయి. కానీ, వెనక భాగం మాత్రం ఎబ్బెట్టుగా ఉంటుంది. అందుకే మళ్ళీ ఛాన్స్ రాలేదని అంటున్నారు.
వాస్తవంగా హనీ రోజ్ 2005 లో శివాజీ సరసన ఒక సినిమా 2008 లో వరుణ్ సందేశ్ నటించిన మరో సినిమాలో హనీ రోజ్ నటించింది. కానీ, వీరిద్దరికీ క్రేజ్ లేకపోవడంతో టాలీవుడ్ కి ఎన్నో ఆశలతో ఎంట్రీ ఇచ్చిన హనీ రోజ్ కెరీర్ మీద దెబ్బ పడింది. ఈ హీరోలకి గనక నిజంగా క్రేజ్ ఉంటే ఆ రెండు సినిమాలు హిట్ అయితే హనీ కెరీర్ తెలుగులో బావుండేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
RC 17: జూన్ నుంచి రామ్ చరణ్, సుకుమార్ సినిమా మొదలు కాబోతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది…
Puranapanda Srinivas: ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా…
P. Sunil Kumar Reddy:మరో ప్రయోగానికి రెడీ అవుతున్న బోల్డ్ డైరెక్టర్ సునీల్ కుమార్ రెడ్డి. ఏ సినిమా ఇండస్ట్రీలోనైనా…
Ram Charan: మన సౌత్ సినిమాలలో మాత్రమే కాదు, బాలీవుడ్ మూవీస్ లో కూడా స్పెషల్ నంబర్ కి ఉండే…
M.S.Subbulakshmi: సాయి పల్లవి ని రీప్లేస్ చేసిన రుక్మిణి వసంత్? అవును ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్…
Puranapanda Srinivas: వేల వేల భక్త జనుల జయ జయ ధ్వానాల మధ్య హైదరాబాద్ మైహోమ్ అవతార్ గ్రౌండ్స్లో జరిగిన…
This website uses cookies.