Categories: HealthNews

Pregnant : గర్భిణీలలో మధుమేహం రాకుండా ఉండాలంటే రాత్రి ఈ పని తప్పనిసరిగా చేయాల్సిందే!

Pregnant : సాధారణంగా ఒక మహిళ గర్భం దాలిస్తే ఆమె శరీరంలో ఎన్నో రకాల మార్పులు జరుగుతూ ఉంటాయి.ఇలా మహిళ గర్భం దాల్చిన సమయంలో హార్మోన్ల అసమర్థ్యత కారణంగా ఎన్నో రకాల మార్పులు చోటుచేసుకుంటాయి. అయితే కొందరు మధుమేహానికి కూడా గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక గర్భం దాల్చిన మహిళలలో కొందరికి మధుమేహం కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి అయితే ఇలా మధుమేహం రావడం వల్ల కేవలం తల్లికి మాత్రమే కాకుండా పుట్టబోయే బిడ్డకు కూడా అది మంచిది కాదని చెప్పాలి.
ఈ విధంగా గర్భిణీ మహిళలలో మధుమేహం రాకుండా ఉండాలి అంటే రాత్రిపూట గర్భిణి స్త్రీలు ఈ పని తప్పనిసరిగా చేయాలని నిపుణులు చెబుతున్నారు.

సాధారణంగా గర్భిణీ స్త్రీలు రాత్రి పడుకునే సమయంలో తమ గదిలో లైట్ వేసుకొని నిద్రపోతుంటారు అయితే ఇలా చేయడం వల్ల మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
గర్భిణీ స్త్రీలు నిద్రపోయే ముందు తమ గదిలో గదిలో లైట్లను ఆర్పివేయడమో లేదా.. ఫోకస్ తగ్గించి, డిమ్ లైట్ పెట్టుకోవడమో చేస్తే మధుమేహం ముప్పును నివారించవచ్చట. అమెరికాలోని నార్త్ వెస్టర్న్ వర్సిటీ చేసిన సర్వే ప్రకారం గర్భిణీ స్త్రీలు కంప్యూటర్లు సెల్ ఫోన్ లైటింగ్ తమపై పడకుండా ఉండాలని వెల్లడించారు. ఈ సర్వే ప్రకారం నిద్రపోయే ముందు వరకూ కాంతివంతమైన లైట్ల కింద గడిపితే శరీరంలో గ్లూకోజ్ నియంత్రణ గాడి తప్పుతుందని ఈ సర్వేలో వెళ్లడైంది.

Pregnant :

నిద్రకు ముందుకు లైట్ల వెలుగులో బాగా గడిపితే పొత్తి కడుపు పెరగడం, అధిక రక్తపోటు వంటి సమస్యలకూ దారి తీస్తుంది. 741 మంది గర్భిణులపై చేసిన పరిశోధనలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. అందుకే గర్భం దాల్చిన మహిళలు వీలైనంత వరకు టీవీలు సెల్ ఫోన్లు కంప్యూటర్ల ముందు ఎక్కువగా ఉండకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు ఇలా వీలైనంతవరకు వీటికి దూరంగా ఉండటం వల్ల కడుపులో ఉన్నటువంటి బిడ్డ కూడా ఎంతో ఆరోగ్యంగా పెరుగుతుందని నిపుణులు వెల్లడిస్తున్నారు.

Sravani

Recent Posts

AP POLITICS: జగన్ హెచ్చ‌రిక‌.. ఏపీలో ‘కాక్రోచ్’ పాలిటిక్స్!

AP POLITICS: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏ పదం ట్రెండ్ అవుతుందో ఊహించడం కష్టం. నిన్నమొన్నటి దాకా అభివృద్ధి, సంక్షేమం,…

23 hours ago

Politics: నాపై ఏ కేసు లేదు.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన మీనాక్షి నటరాజన్!

Politics: మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల పర్వం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది.…

1 day ago

Eyes: కళ్లలో ఈ లక్షణాలు ఉన్నాయా? ఈ వ్యాధి  లక్షణాలు కావచ్చు!

Eyes:  ఇటీవల కాలంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటున్నారు. ముఖ్యంగా…

1 day ago

Tirumala: తిరుమలలో తగ్గని భక్తుల రద్దీ.. శ్రీ వారి సర్వ దర్శనానికి 18 గంటల సమయం !

Tirumala Tirupati: తిరుమలలోని శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. వేసవి సెలవులు పూర్తి…

1 day ago

AP POLITICS: జగన్‌కు భారీ షాక్.. అమరావతిపై కేంద్రం సంచలన నిర్ణయం!

AP POLITICS: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో గత కొంతకాలంగా సాగుతున్న సస్పెన్స్‌కు తెరదించుతూ కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన…

2 days ago

Peddi Collections: బాక్సాఫీస్ వద్ద చరణ్ సునామీ.. ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఇవే!

Peddi Collections: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బాక్సాఫీస్ దగ్గర వేటాడటం మొదలుపెడితే రికార్డులు బద్దలు కావాల్సిందేనని మరోసారి నిరూపితమైంది.…

2 days ago

This website uses cookies.