Categories: HealthNews

Pregnant : గర్భిణీలలో మధుమేహం రాకుండా ఉండాలంటే రాత్రి ఈ పని తప్పనిసరిగా చేయాల్సిందే!

Pregnant : సాధారణంగా ఒక మహిళ గర్భం దాలిస్తే ఆమె శరీరంలో ఎన్నో రకాల మార్పులు జరుగుతూ ఉంటాయి.ఇలా మహిళ గర్భం దాల్చిన సమయంలో హార్మోన్ల అసమర్థ్యత కారణంగా ఎన్నో రకాల మార్పులు చోటుచేసుకుంటాయి. అయితే కొందరు మధుమేహానికి కూడా గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక గర్భం దాల్చిన మహిళలలో కొందరికి మధుమేహం కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి అయితే ఇలా మధుమేహం రావడం వల్ల కేవలం తల్లికి మాత్రమే కాకుండా పుట్టబోయే బిడ్డకు కూడా అది మంచిది కాదని చెప్పాలి.
ఈ విధంగా గర్భిణీ మహిళలలో మధుమేహం రాకుండా ఉండాలి అంటే రాత్రిపూట గర్భిణి స్త్రీలు ఈ పని తప్పనిసరిగా చేయాలని నిపుణులు చెబుతున్నారు.

సాధారణంగా గర్భిణీ స్త్రీలు రాత్రి పడుకునే సమయంలో తమ గదిలో లైట్ వేసుకొని నిద్రపోతుంటారు అయితే ఇలా చేయడం వల్ల మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
గర్భిణీ స్త్రీలు నిద్రపోయే ముందు తమ గదిలో గదిలో లైట్లను ఆర్పివేయడమో లేదా.. ఫోకస్ తగ్గించి, డిమ్ లైట్ పెట్టుకోవడమో చేస్తే మధుమేహం ముప్పును నివారించవచ్చట. అమెరికాలోని నార్త్ వెస్టర్న్ వర్సిటీ చేసిన సర్వే ప్రకారం గర్భిణీ స్త్రీలు కంప్యూటర్లు సెల్ ఫోన్ లైటింగ్ తమపై పడకుండా ఉండాలని వెల్లడించారు. ఈ సర్వే ప్రకారం నిద్రపోయే ముందు వరకూ కాంతివంతమైన లైట్ల కింద గడిపితే శరీరంలో గ్లూకోజ్ నియంత్రణ గాడి తప్పుతుందని ఈ సర్వేలో వెళ్లడైంది.

Pregnant :

నిద్రకు ముందుకు లైట్ల వెలుగులో బాగా గడిపితే పొత్తి కడుపు పెరగడం, అధిక రక్తపోటు వంటి సమస్యలకూ దారి తీస్తుంది. 741 మంది గర్భిణులపై చేసిన పరిశోధనలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. అందుకే గర్భం దాల్చిన మహిళలు వీలైనంత వరకు టీవీలు సెల్ ఫోన్లు కంప్యూటర్ల ముందు ఎక్కువగా ఉండకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు ఇలా వీలైనంతవరకు వీటికి దూరంగా ఉండటం వల్ల కడుపులో ఉన్నటువంటి బిడ్డ కూడా ఎంతో ఆరోగ్యంగా పెరుగుతుందని నిపుణులు వెల్లడిస్తున్నారు.

Sravani

Recent Posts

Political: తెలంగాణలో ఏపీ కూటమి స్కెచ్.. కేసీఆర్, రేవంత్ కు షాక్ త‌ప్ప‌దా?

Political: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఒక ఊపు ఊపేసిన టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి.. ఇప్పుడు తెలంగాణ వైపు అడుగులు వేస్తోందా? అంటే అవుననే…

55 minutes ago

Mangoes weight Loss: మామిడి పండ్లు తింటే బరువు పెరుగుతారా? అసలు విషయం ఏంటంటే?

Mangoes weight Loss: వేసవికాలం వచ్చింది అంటే అందరికీ టక్కున గుర్తుకు వచ్చే పండ్లు మామిడి పండ్లు. మామిడి పండ్ల…

2 hours ago

TDP PARTY: టీడీపీకి రాజ్యసభ గండం.. లోకేష్ ఎంట్రీతో సీన్ మారుతుందా?

TDP PARTY: ఏపీలో రాజ్యసభ ఎన్నికల సైరన్ మోగడంతో పచ్చ చొక్కాల లీడర్లలో కొత్త జోష్ రావాల్సింది పోయి, పాత…

2 hours ago

Telangana: జనసేన సభకు నో పర్మిషన్.. రూటు మార్చిన‌ పవన్..!

Telangana: తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది. గచ్చిబౌలి వేదికగా జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేసిన ‘తెలంగాణ నవ…

4 hours ago

Andhra Pradesh: రాపాక, ఆమంచి.. ఈ ఇద్ద‌రు ఏ పార్టీలో ఉన్నార‌బ్బా..?

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన ట్రెండ్ నడుస్తోంది. పవర్ ఎటు ఉంటే అటు జంప్ చేయడం ఒక…

4 hours ago

TTD: శ్రీవారి ఆలయం నుంచి కళ్యాణ శ్రీనివాసుడుకి రూ.33 లక్షల స్వర్ణాభరణాల సమర్పణ..

TTD: కలియుగ దైవం అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి తిరుమల తిరుపతిలో నిత్యం బ్రహ్మోత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా…

9 hours ago

This website uses cookies.