Pregnant : సాధారణంగా ఒక మహిళ గర్భం దాలిస్తే ఆమె శరీరంలో ఎన్నో రకాల మార్పులు జరుగుతూ ఉంటాయి.ఇలా మహిళ గర్భం దాల్చిన సమయంలో హార్మోన్ల అసమర్థ్యత కారణంగా ఎన్నో రకాల మార్పులు చోటుచేసుకుంటాయి. అయితే కొందరు మధుమేహానికి కూడా గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక గర్భం దాల్చిన మహిళలలో కొందరికి మధుమేహం కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి అయితే ఇలా మధుమేహం రావడం వల్ల కేవలం తల్లికి మాత్రమే కాకుండా పుట్టబోయే బిడ్డకు కూడా అది మంచిది కాదని చెప్పాలి.
ఈ విధంగా గర్భిణీ మహిళలలో మధుమేహం రాకుండా ఉండాలి అంటే రాత్రిపూట గర్భిణి స్త్రీలు ఈ పని తప్పనిసరిగా చేయాలని నిపుణులు చెబుతున్నారు.
సాధారణంగా గర్భిణీ స్త్రీలు రాత్రి పడుకునే సమయంలో తమ గదిలో లైట్ వేసుకొని నిద్రపోతుంటారు అయితే ఇలా చేయడం వల్ల మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
గర్భిణీ స్త్రీలు నిద్రపోయే ముందు తమ గదిలో గదిలో లైట్లను ఆర్పివేయడమో లేదా.. ఫోకస్ తగ్గించి, డిమ్ లైట్ పెట్టుకోవడమో చేస్తే మధుమేహం ముప్పును నివారించవచ్చట. అమెరికాలోని నార్త్ వెస్టర్న్ వర్సిటీ చేసిన సర్వే ప్రకారం గర్భిణీ స్త్రీలు కంప్యూటర్లు సెల్ ఫోన్ లైటింగ్ తమపై పడకుండా ఉండాలని వెల్లడించారు. ఈ సర్వే ప్రకారం నిద్రపోయే ముందు వరకూ కాంతివంతమైన లైట్ల కింద గడిపితే శరీరంలో గ్లూకోజ్ నియంత్రణ గాడి తప్పుతుందని ఈ సర్వేలో వెళ్లడైంది.
నిద్రకు ముందుకు లైట్ల వెలుగులో బాగా గడిపితే పొత్తి కడుపు పెరగడం, అధిక రక్తపోటు వంటి సమస్యలకూ దారి తీస్తుంది. 741 మంది గర్భిణులపై చేసిన పరిశోధనలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. అందుకే గర్భం దాల్చిన మహిళలు వీలైనంత వరకు టీవీలు సెల్ ఫోన్లు కంప్యూటర్ల ముందు ఎక్కువగా ఉండకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు ఇలా వీలైనంతవరకు వీటికి దూరంగా ఉండటం వల్ల కడుపులో ఉన్నటువంటి బిడ్డ కూడా ఎంతో ఆరోగ్యంగా పెరుగుతుందని నిపుణులు వెల్లడిస్తున్నారు.
Bandi Bhagirath: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఒకే వార్త దావాగ్నంలా వ్యాపిస్తోంది. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు…
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ వేడి మొదలైంది. గత మూడు వారాలుగా శస్త్రచికిత్స నిమిత్తం విశ్రాంతి తీసుకుంటున్న ఉప…
Petrol Price News: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు సెగలు పుట్టిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్, పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో బ్యారెల్…
CM Revanth Reddy: హైదరాబాద్ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విసిరిన రాజకీయ పాచికను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
Narendra Modi: భారతదేశ ఆర్థిక చరిత్రలో ఇదొక అసాధారణ అడుగు. పసిడిని ప్రాణంగా భావించే దేశ ప్రజలను ఉద్దేశించి.. ఏడాది…
Roja Selvamani: సినీ వెండితెరపై ‘ఐరన్ లెగ్’ నుంచి ‘గోల్డెన్ లెగ్’గా మారి, రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసిన ఫైర్…
This website uses cookies.