Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సర్జరీ తర్వాత నేడు ఇండియాకి చేరుకున్నారు. ఏయిర్పోర్ట్లో దిగిన ప్రభాస్ లేటెస్ట్ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్, శృతి హాసన్ జంటగా రూపొందుతున్న భారీ యాక్షన్ చిత్రం సలార్. ఈ సినిమా కోసం ప్రపచ వ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానులు, ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
పాన్ ఇండియ రేంజ్లో హోంబలే సంస్థపై విజయ్ కిరంగదూర్ నిర్మిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ వర్క్ స్టార్ట్ కావాల్సి ఉంది. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన సలార్ డిసెంబర్ 22 కి పోస్ట్ పోన్ అయింది. ప్రభాస్ మోకాలి నొప్పి సమస్య కారణంగా సర్జరీ కోసం ఇటలీ వెళ్ళారు. సర్జరీ పూర్తై అక్కడే కొన్నాళ్ళు రెస్ట్ తీసుకుని ఇండియాలో ల్యాండ్ అయ్యాడు.
దాంతో అందరూ సలార్ ప్రమోషన్స్ మొదలు పెడతారని ఎంతో ఆరాటంగా మాట్లాడుకుంటున్నారు. రాధే శ్యామ్, ఆదిపురుష్ చిత్రాల సమయంలోనే మోకాలు నిప్పితో తీవ్రంగా బాధపడ్దారు. మొత్తానికి సర్జరీ తర్వాత ఫుల్ యాక్టివ్గా హైదరాబాద్ చేరుకున్నారు. ఇక సలార్ సినిమా ప్రమోషన్స్ ని నాన్ స్టాప్గా నిర్వహించాలనుకుంటున్నారట. ఈ నేపథ్యంలో ప్రభాస్ దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో సందడి చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ముంబైలో కూడా ఓ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారట. చూడాలి మరి సలార్ ప్రమోషన్స్ కి సంబంధించిన అప్డేట్స్ ఎప్పుడు వస్తాయో.
ఈ సినిమా కాకుండా కల్కి పూర్తి చేయాల్సి ఉంది. సైంటిఫిక్ థ్రిల్లర్ గా నాగ్ అశ్విన్ ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా, ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. దీని తర్వాత సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ చిత్రాన్ని చేయాలి. అలాగే మధ్యలో మారుతి సినిమా ఒకటుంది.
Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. సాధారణంగా వేసవి సెలవులు పూర్తి కావడంతో భక్తుల రద్దీ…
Tooth Decay: మన శరీరంలో ప్రతి ఒక్క అవయవం ఆరోగ్యవంతంగా ఉంటేనే మనం కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాము. మన…
Temple Donation: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ పూజ హోమాలు నిర్వహించిన లేదా…
Health care: ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్ కు అంకితం అవడం లేదంటే వారి వృత్తిపరమైన జీవితంలో…
Tirumala: తిరుమల తిరుపతిలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తూ ఉంటారు.…
Covid 19: దేశవ్యాప్తంగా కరోనా కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమయింది. ఇప్పటికే ఏపీలో పాటు పలు…
This website uses cookies.