Parijatha Flowers: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఎన్నో వృక్షాలను దేవత వృక్షాలుగా భావిస్తారు. ఇలా దేవత వృక్షాలుగా భావించే వాటిలో పారిజాత పుష్పాలు ఒకటి.సాగరమధనం చేసే సమయంలో సముద్ర గర్భం నుంచి పారిజాత వృక్షం బయటపడటం వల్ల దీనిని దైవ సమానంగా భావిస్తారు. ఇక ఈ పారిజాత వృక్షాన్ని సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. ఈ వృక్షం కింద లక్ష్మీదేవి కొలువై ఉంటుందని అందుకే ఈ చెట్టును ప్రత్యేకంగా పూజలు చేయడంతో సకల సంపదలు కలుగుతాయని భావిస్తారు.
ఇక పారిజాత పుష్పాలతో దేవుడికి అర్చన చేసిన ఎంతో శుభ ఫలితం కలుగుతుంది. ఈ పుష్పాలతో మాల అల్లి దేవుడిని పూజించడం వల్ల ఆ భగవంతుడి ఆశీస్సులు ఎల్లవేళలా మనపై ఉంటాయి. అయితే పారిజాత పుష్పాలు రాత్రి వికసించి ఉదయానికి నేలపై రాలుతాయి అయితే ఇలా నేలపై రాలిన పుష్పాలను దేవుడికి పెట్టవచ్చా అనే సందేహం అందరిలోనూ కలుగుతుంది దోషం ఉంటుంది కానీ పారిజాత పుష్పాలకు ఎలాంటి దోషం ఉండదు. ఇది నేల రాలిన పుష్పాలను ఏరుకొని దేవుడికి పెట్టడం ఎంతో శుభ సూచకం.
రాత్రి సమయంలో వికసించిన ఈ పారిజాత పువ్వులు ఉదయానికి అదే తాజాదనంతోను అదే సువాసనలను వెదజల్లుతూ ఉంటాయి. అయితే ఈ పుష్పాలతో పూజ చేయడం వల్ల ఏ విధమైనటువంటి దోషాలు ఉండవు. ఇకపోతే పారిజాత వృక్షం కింద సాక్షాత్తు లక్ష్మీదేవి కొలువై ఉంటుందని భావిస్తారు. అందుకే ఈ వృక్షం పరిసర ప్రాంతాలలో చాలా పరిశుభ్రంగా ఉంచాలి అలాగే ఆవు పేడతో నేల మొత్తం అలికి ముగ్గులు పెట్టాలి. ఇలా అలికి ఉన్నటువంటి నేలపై రాలినటువంటి పుష్పాలను ఏరీ పూజించడం ఎంతో మంచిది.
Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. సాధారణంగా వేసవి సెలవులు పూర్తి కావడంతో భక్తుల రద్దీ…
Tooth Decay: మన శరీరంలో ప్రతి ఒక్క అవయవం ఆరోగ్యవంతంగా ఉంటేనే మనం కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాము. మన…
Temple Donation: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ పూజ హోమాలు నిర్వహించిన లేదా…
Health care: ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్ కు అంకితం అవడం లేదంటే వారి వృత్తిపరమైన జీవితంలో…
Tirumala: తిరుమల తిరుపతిలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తూ ఉంటారు.…
Covid 19: దేశవ్యాప్తంగా కరోనా కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమయింది. ఇప్పటికే ఏపీలో పాటు పలు…
This website uses cookies.