Mangalavaram Movie : ఒంటిమీద నూలుపోగు లేకుండా ‘ఆర్ఎక్స్ 100’ డైరెక్టర్తో పాయల్ సినిమా చేస్తోంది. గతంలో వీరి కాంబోలో వచ్చిన ‘ఆర్ఎక్స్ 100’ సెన్షేషనల్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. కాస్త బోల్డ్ కంటెంట్ అయినా హ్యూమన్ ఎమోషన్స్, రొమాన్స్, ఫ్యామిలీ సెంటిమెంట్ సీన్స్ ఉండటంతో దాదాపు అన్నీ వర్గాల ప్రేక్షకులకీ ఈ సినిమా విపరీతంగా నచ్చింది. మళ్ళీ ఇంతకాలానికి ‘ఆర్ఎక్స్ 100’ చిత్ర దర్శకుడు అజయ్ భూపతి, హీరోయిన్ పాయల్ రాజ్పుత్ కలిసి ‘మంగళవారం’ అనే సినిమాను చేస్తున్నారు.
‘ఆర్ఎక్స్ 100’ లాంటి మంచి కమర్షియల్ సక్సెస్ తర్వాత ఏ దర్శకుడైనా నెక్స్ట్ లెవల్లో సినిమాను తీసి వచ్చిన క్రేజ్ను ఇంకాస్త పెంచుకుంటాడు. వాస్తవంగా ‘ఆర్ఎక్స్ 100’ మూవీ తర్వాత ఇందులో నటించిన హీరోహీరోయిన్స్ కార్తికేయ, పాయల్ రాజ్పుత్ బిజీ అయ్యారు. హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలను చేస్తున్నారు. కానీ, దర్శకుడు అజయ్ భూపతి మాత్రం రెండవ సినిమా కోసం చాలా అవస్థలు పడ్డాడు.
Mangalavaram Movie : పాయల్ ఒంటిపై నూలు పోగులేకుండా కనిపిస్తోంది.
చాలామంది హీరోలు అజయ్ భూపతి కథను రిజెక్ట్ చేశారు. ఫైనల్గా శర్వానంద్, సిద్ధార్థ్లతో చేసి ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నాడు. దాంతో అజయ్ని ఎవరూ పట్టించుకోలేదు. అందుకే, మళ్ళీ పాయల్నే నమ్ముకున్నాడు. మరోసారి బోల్డ్ కంటెంట్తో మంగళవారం అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు.
తాజాగా ఈ సినిమా నుంచి పాయల్ రాజ్పుత్ పోస్టర్ రిలీజైంది. ఇందులో పాయల్ ఒంటిపై నూలు పోగులేకుండా కనిపిస్తోంది. యమా హాటుగా ఘాటుగా ఉన్న పాయల్ లుక్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. పాయల్కి క్రేజ్ తెచ్చిన దర్శకుడికి హిట్ దక్కాలనే తాపత్రయంతో పూర్తిగా సపోర్ట్ చేస్తోంది పాయల్. పోస్టర్ చూస్తుంటే చాలా ఆసక్తికరంగా ఉంది. ఖచ్చితంగా పాయల్, అజయ్ భూపతి కలిసి మంగళవారం సినిమాతో సాలీడ్ హిట్ కొట్టబోతున్నారని చెప్పుకుంటున్నారు. చూడాలి మరి వీరిద్దరికీ ఎలాంటి సక్సెస్ దక్కుతుందో.
Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. సాధారణంగా వేసవి సెలవులు పూర్తి కావడంతో భక్తుల రద్దీ…
Tooth Decay: మన శరీరంలో ప్రతి ఒక్క అవయవం ఆరోగ్యవంతంగా ఉంటేనే మనం కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాము. మన…
Temple Donation: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ పూజ హోమాలు నిర్వహించిన లేదా…
Health care: ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్ కు అంకితం అవడం లేదంటే వారి వృత్తిపరమైన జీవితంలో…
Tirumala: తిరుమల తిరుపతిలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తూ ఉంటారు.…
Covid 19: దేశవ్యాప్తంగా కరోనా కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమయింది. ఇప్పటికే ఏపీలో పాటు పలు…
This website uses cookies.