Health Tips: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఇంటి నుంచి పని చేయడం వల్ల చాలామంది ఎక్కువగా కూర్చుని పని చేయడం చేస్తున్నారు ఇలా ఎక్కువగా గంటలు తరబడి కూర్చొని పనిచేయడం వల్ల మీరు ప్రమాదంలో పడినట్లేదని తైవాన్కు చెందిన పరిశోధనా సంస్థ వెల్లడించింది. జామా నెట్వర్క్ ఓపెన్ జర్నల్లో ప్రచురించారు. ఎక్కువ సమయం కూర్చునే వారిపై 13 ఏళ్ల పరిశోధన తరువాత దీనిని ప్రచురించినట్లు పరిశోధకులు తెలిపారు.
ఎక్కువ సమయం కూర్చుని పని చేసే వారు కార్డియో వాస్కులర్ డిసీజ్తో మరణించే ప్రమాదం ఎక్కువ అని తేలింది. ఇతర వ్యక్తులకు కంటే 34 శాతం మంది ఎక్కువగా గుండెపోటుతో మరణించే అవకాశాలు ఉంటాయని ఈ పరిశోధనలో వెల్లడించారు.నిరంతరం కూర్చోవడం వల్ల బ్లడ్ షుగర్, అధిక రక్తపోటు, ఊబకాయం, నడుము చుట్టూ కొవ్వు పేరుకుపోయే ప్రమాదం పెరుగుతుంది. దీని ద్వారా గుండె ప్రమాదాలు అధికమవుతాయి.
8 గంటల కంటే ఎక్కువ సమయం నిరంతరంగా కూర్చుని పని చేసే మహిళ ఆరోగ్యం త్వరగా క్షీణిస్తుందని ఈ పరిశోధనలో పేర్కొన్నారు. కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు, వాపు వంటి ప్రమాదకరమైన వ్యాధులు మహిళల్లో త్వరగా వస్తాయని, అందుకే ఫిట్నెస్ పై శ్రద్ధ వహించాలని సూచిస్తున్నారు నిపుణులు తెలియజేస్తున్నారు అందుకే ఎక్కువసేపు ఒకే చోట కూర్చుని పని చేయకుండా గంటకు ఒకసారి అయిన కాస్త విరామం తీసుకుని పనిచేయడం ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని రివీల్ చేసింది చిత్ర…
Ram Charan: భాష ఏదైనా..హీరో ఎవరైనా..ఎంత భారీ బడ్జెట్తో సినిమాను నిర్మించినా.. కథలో బలం, వాస్తవిక సంఘటనలతో అల్లుకున్న సన్నివేశాలలో…
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఆ తర్వాత వచ్చిన హీరోలందరికీ ఒక ఇన్స్పిరేషన్. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు నడుస్తున్న…
Sai Durgha Tej: సొంత బ్యానర్ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…
Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. పాన్ ఇండియా వైడ్గా ఏప్రిల్ 30న…
Carmeni Selvam (2026) - Movie Reviews: పాత్వే ప్రొడక్షన్స్ బ్యానర్పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో…
This website uses cookies.