Health Tips: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఇంటి నుంచి పని చేయడం వల్ల చాలామంది ఎక్కువగా కూర్చుని పని చేయడం చేస్తున్నారు ఇలా ఎక్కువగా గంటలు తరబడి కూర్చొని పనిచేయడం వల్ల మీరు ప్రమాదంలో పడినట్లేదని తైవాన్కు చెందిన పరిశోధనా సంస్థ వెల్లడించింది. జామా నెట్వర్క్ ఓపెన్ జర్నల్లో ప్రచురించారు. ఎక్కువ సమయం కూర్చునే వారిపై 13 ఏళ్ల పరిశోధన తరువాత దీనిని ప్రచురించినట్లు పరిశోధకులు తెలిపారు.
ఎక్కువ సమయం కూర్చుని పని చేసే వారు కార్డియో వాస్కులర్ డిసీజ్తో మరణించే ప్రమాదం ఎక్కువ అని తేలింది. ఇతర వ్యక్తులకు కంటే 34 శాతం మంది ఎక్కువగా గుండెపోటుతో మరణించే అవకాశాలు ఉంటాయని ఈ పరిశోధనలో వెల్లడించారు.నిరంతరం కూర్చోవడం వల్ల బ్లడ్ షుగర్, అధిక రక్తపోటు, ఊబకాయం, నడుము చుట్టూ కొవ్వు పేరుకుపోయే ప్రమాదం పెరుగుతుంది. దీని ద్వారా గుండె ప్రమాదాలు అధికమవుతాయి.
8 గంటల కంటే ఎక్కువ సమయం నిరంతరంగా కూర్చుని పని చేసే మహిళ ఆరోగ్యం త్వరగా క్షీణిస్తుందని ఈ పరిశోధనలో పేర్కొన్నారు. కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు, వాపు వంటి ప్రమాదకరమైన వ్యాధులు మహిళల్లో త్వరగా వస్తాయని, అందుకే ఫిట్నెస్ పై శ్రద్ధ వహించాలని సూచిస్తున్నారు నిపుణులు తెలియజేస్తున్నారు అందుకే ఎక్కువసేపు ఒకే చోట కూర్చుని పని చేయకుండా గంటకు ఒకసారి అయిన కాస్త విరామం తీసుకుని పనిచేయడం ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Lord Shiva: సాధారణంగా మన హిందూ సంప్రదాయాల ప్రకారం ప్రతిరోజు ఒక దేవుడికి అంకితం చేయబడి ఆ రోజున ఆ…
AP POLITICS: రాజకీయాల్లో వ్యూహాలు ఎంత ముఖ్యమో.. ప్రత్యర్థుల విమర్శలను తిప్పికొట్టే కౌంటర్ అటాక్ కూడా అంతే ముఖ్యం. ప్రస్తుతం…
Telangana: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో అంతర్గత సెగలు మళ్లీ మొదలయ్యాయి. పాలనపై పట్టు పెంచుకునే పనిలో ఉన్న సీఎం రేవంత్…
AP POLITICS: ఆళ్లగడ్డ అనగానే ఒకప్పుడు ఫ్యాక్షన్ పాలిటిక్స్ గుర్తొచ్చేవి. కానీ, ఇప్పుడు అక్కడ రూట్ మారింది. సరికొత్తగా ‘హెయిర్…
AP NEWS: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన పార్టీ సరికొత్త ఊపుతో దూసుకుపోతోంది. సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని విజయం తర్వాత, డిప్యూటీ…
pomegranate: సాధారణంగా మన ఆరోగ్యానికి కావలసిన పోషకాలు అందాలి అంటే తప్పనిసరిగా పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలతో పాటు…
This website uses cookies.