Eating Curd: పెరుగు ఆరోగ్యానికి ఎంతో మంచిది అనే విషయం మనందరికీ తెలిసిందే. తరచూ పెరుగును తీసుకోవడం వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా మనకు ఎన్నో రకాల ఔషధ గుణాలను కూడా అందిస్తోంది. అయితే ఆరోగ్యానికి మంచిది కదా అని పెరుగును అన్ని సందర్భాలలో అందరూ తినటం వల్ల ప్రమాదాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి పెరుగును ఏ పదార్థాలతో తినకూడదు ఎలాంటి సమస్యలతో బాధపడేవారు తినకూడదు అనే విషయానికి వస్తే..
ఎవరైతే మహిళలు గర్భాశయ క్యాన్సర్ తో బాధపడుతుంటారు అలాంటి వారు పెరుగుకు దూరంగా ఉండటం ఎంతో మంచిది. ఇలాంటివారు పెరుగును తినడం వల్ల కడుపు ఉబ్బరం, రక్తస్రావం కలుగుతుందని వ్యాధులు చెబుతున్నారు. అలానే ఇన్ఫ్లమేటరీ పరిస్థితులు ఉన్నవారు పెరుగును తినకూడదు. ప్రతిరోజు పెరుగును తినకుండా ఉండాలి. దీనికి బదులుగా మజ్జిగను తీసుకోవచ్చని చెబుతున్నారు. రిఫ్రిజిరేటర్లో నిల్వ చేసిన పెరుగును తీసుకోకుండా ఉండాలని చెబుతున్నారు.
మాంసంతో పెరుగు తినకూడదు.అలా చేయడం వల్ల శరీరంలో విషాన్ని కలిగిస్తుంది. కాబట్టి మాంసం తినే సమయంలో పెరుగు తినకూడదు. పండ్లతో పాటు పెరుగు తినకూడదు. పండ్లతో పెరుగు తీసుకోవడం వల్ల జీవక్రియ సమస్యలు, అలెర్జీకు దారి తీస్తుంది. ఇక పెరుగును ప్రతి రోజు కూడా తీసుకోకూడదని ఒకవేళ పెరుగును తినాలి అనుకునేవారు ప్రతిరోజు మధ్యాహ్నం తినడం మంచిది కానీ రాత్రి పడుకునే సమయంలో పెరుగు తినకపోవడం ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Tollywood : డిజిటల్ యుగంలో మనకు ఎన్ని సౌకర్యాలు అందుతున్నాయో అన్నీ సవాళ్లు ఎదురవుతున్నాయి. టెక్నాలజీని సరిగ్గా వాడుకోకపోతే ఒక్కోసారి…
Tollywood: పాన్ ఇండియన్ స్టార్ హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా భారీ చిత్రాలకు సైన్ చేశారు. అంతేకాదు, ఏమాత్రం…
Akka: సౌత్ బ్యూటీ కీర్తి సురేశ్ తెలుగులో సినిమా చేసి చాలా గ్యాప్ వచ్చింది. మహేశ్ బాబు సరసన నటించిన…
Tollywood Cinema: బాలీవుడ్ స్టార్స్ ని ఎందుకు తీసుకుంటున్నారో మీకైనా అర్థం అవుతుందా..? గత కొంత కాలంగా మన తెలుగు…
Tollywood Cinema: 2025 సంక్రాంతికి మూడు భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మూడు…
జయ శంకర్ తాజాగా దర్శకత్వం వహించిన సినిమా అరి. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే షూటింగ్…
This website uses cookies.