Devotional Tips: మహాలయ పౌర్ణమి నుంచి వచ్చే అమావాస్య వరకు ఉండే ఈ 15 రోజులను మహాలయ పక్షాలు అని పిలుస్తూ ఉంటారు. ఈ మహాలయ పక్షాలు పితృదేవతలకు అంకితం చేయబడి ఉంటుంది. ఈ 15 రోజులను పితృపక్షం అని కూడా పిలుస్తారు. ఈ 15 రోజులలో మనం పూర్వీకులకు పిండ ప్రధానం చేయడం వల్ల వారు హింతో సంతోషపడతారు ఇక ఈ 15 రోజులు పితృదేవతలకు అంకితం చేయబడినది కనుక పొరపాటున కూడా ఈ మహాలయ పక్షంలో కొన్ని వస్తువులను కొనకూడదని పండితులు చెబుతున్నారు.
శాస్త్రం ప్రకారం ఈ పితృపక్షంలో మనం పెద్దవారికి పిండ ప్రదానం చేసే వారికి కొత్త బట్టలు పెట్టి పూజ చేసుకోవడం ఎంతో మంచిది అంతేకానీ ఈ 15 రోజులలో పొరపాటున కూడా ఎలాంటి ఆస్తిపాస్తులను కొనుగోలు చేయకూడదని పండితులు చెబుతున్నారు. ఇల్లు భూమి కారు వంటి వాటిని కొనుగోలు చేయకూడదు. పితృపక్షం లో ఈ వస్తువులను కొంటె మాత్రం త్రిదోషం వస్తుందని పండితులు చెబుతున్నారు.
ముఖ్యంగా చెప్పాలంటే ఆవాల నూనె ఈ 15 రోజులపాటు ఈ నూనెను అసలు కొనకూడదు ఆవాలను నూనె శని దేవుడికి ప్రతిరూపంగా భావిస్తారు కనుక ఈ సమయంలో ఈ నూనె కొనుకపోవడం ఎంతో మంచిది. ఇక చీపురు కూడా కొనుగోలు చేయకూడదు. ఈ పితృపక్షంలో చీపురు కొనుగోలు చేయటం వల్ల అమ్మవారి ఆగ్రహానికి గురీ కావాల్సి ఉంటుంది. అయితే ఈ వస్తువులను మీ స్వలాభం కోసం కొనకూడదు కానీ మీ పెద్దల పేరిట వీటిని దానం చేయడానికి కొనుగోలు చేసి ఇతరులకు దానం చేయడం ఎంతో మంచిదని పండితులు చెబుతున్నారు.
Bandi Bhagirath: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఒకే వార్త దావాగ్నంలా వ్యాపిస్తోంది. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు…
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ వేడి మొదలైంది. గత మూడు వారాలుగా శస్త్రచికిత్స నిమిత్తం విశ్రాంతి తీసుకుంటున్న ఉప…
Petrol Price News: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు సెగలు పుట్టిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్, పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో బ్యారెల్…
CM Revanth Reddy: హైదరాబాద్ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విసిరిన రాజకీయ పాచికను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
Narendra Modi: భారతదేశ ఆర్థిక చరిత్రలో ఇదొక అసాధారణ అడుగు. పసిడిని ప్రాణంగా భావించే దేశ ప్రజలను ఉద్దేశించి.. ఏడాది…
Roja Selvamani: సినీ వెండితెరపై ‘ఐరన్ లెగ్’ నుంచి ‘గోల్డెన్ లెగ్’గా మారి, రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసిన ఫైర్…
This website uses cookies.