Flowers: సాధారణంగా మనం పూజ చేసే సమయంలో స్వామివారిని వివిధ రకాల పుష్పాలతో అలంకరించి పూజ చేస్తూ ఉంటాము ఈ విధంగా పూజ చేయటం వల్ల స్వామివారి ప్రసన్నలు అవుతారని భావిస్తుంటారు. అయితే స్వామివారికి పూజ చేసే సమయంలో పువ్వులు ఎందుకు పెట్టాలి ఇలా పెట్టడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయనే విషయానికి వస్తే.. స్వామివారికి పువ్వులు పెట్టడం వల్ల సానుకూల ప్రభావం ఏర్పడుతుంది.
పూలు తమ పరిసరాలను అందంగా మార్చడమే కాకుండా, సానుకూల ఫలితాలకు కూడా మార్గం చూపిస్తాయి. పూలలో అంతర్లీన అందం, ఆకర్షణ ఉంటుంది. అలాగే వాటి సువాసన పూజలో ఒక రకమైన సానుకూల దృక్పధాలను కలిగిస్తుంటాయి అందుకే పువ్వులను దేవుడికి పెట్టడం వల్ల ప్రశాంతకరమైనటువంటి వాతావరణ ఏర్పడటమే కాకుండా మనకు కూడా సానుకూలమైనటువంటి ఆలోచనలు కలుగుతాయని భావిస్తారు.ధ్యానం, మంత్రోచ్ఛానులు తోడైతే పూజఫలం మరింత ఎక్కువ అవుతుంది.
ఇక స్వామివారికి మనం పెట్టే పుష్పాల విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఎప్పుడూ కూడా వాడిపోయిన పుష్పాలను స్వామి వారికి పెట్టకూడదు అలాగే వాసన చూసిన పుష్పాలను కింద రాలిపోయిన పుష్పాలను ఏరి స్వామివారికి పెట్టకూడదు ఇలాంటి పుష్పాలను పెట్టడం వల్ల మనం చేసే పూజకు ఫలితం ఉండదని పండితులు చెబుతుంటారు అందుకే స్వామివారికి తాజా చెట్టు మీద నుంచి కోసిన పుష్పాలను పెట్టడం ఎంతో మంచిది.
Fast Food: ఇటీవల కాలంలో చిన్న పిల్లలు ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ తినడానికి ఇష్టపడుతుంటారు. బయటకు వెళ్తే పిజ్జా, బర్గర్,…
Tuesday Auspiciousness: మన హిందూ సంప్రదాయాల ప్రకారం ఏదైనా కొత్త పనులను ప్రారంభించాలి అంటే సరైన వారం, తేదీ, తిథి…
Politics: రెండు వేర్వేరు రాష్ట్రాలు.. ఇద్దరు భిన్నమైన నేతలు. కానీ, ప్రస్తుతం వారు అనుసరిస్తున్న రాజకీయ వ్యూహం మాత్రం 'సేమ్…
Tollywood: సమంత ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ లేడీ ఓరియెంటెడ్ మూవీ 'మా ఇంటి బంగారం' థియేటర్లలోకి వచ్చి రావడం…
AP POLITICS: ఉత్తరాంధ్ర రాజకీయాల్లో సీనియర్ నేత, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ తదుపరి అడుగు ఎటువైపు అనే చర్చ…
Banyan Leaves: మన హిందూ సంప్రదాయాల ప్రకారం కొన్ని వృక్షాలకు ఎంతో ప్రాధాన్యతను ఇస్తారు అలాంటి వాటిలో మర్రిచెట్టు కూడా…
This website uses cookies.