Flowers: సాధారణంగా మనం పూజ చేసే సమయంలో స్వామివారిని వివిధ రకాల పుష్పాలతో అలంకరించి పూజ చేస్తూ ఉంటాము ఈ విధంగా పూజ చేయటం వల్ల స్వామివారి ప్రసన్నలు అవుతారని భావిస్తుంటారు. అయితే స్వామివారికి పూజ చేసే సమయంలో పువ్వులు ఎందుకు పెట్టాలి ఇలా పెట్టడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయనే విషయానికి వస్తే.. స్వామివారికి పువ్వులు పెట్టడం వల్ల సానుకూల ప్రభావం ఏర్పడుతుంది.
పూలు తమ పరిసరాలను అందంగా మార్చడమే కాకుండా, సానుకూల ఫలితాలకు కూడా మార్గం చూపిస్తాయి. పూలలో అంతర్లీన అందం, ఆకర్షణ ఉంటుంది. అలాగే వాటి సువాసన పూజలో ఒక రకమైన సానుకూల దృక్పధాలను కలిగిస్తుంటాయి అందుకే పువ్వులను దేవుడికి పెట్టడం వల్ల ప్రశాంతకరమైనటువంటి వాతావరణ ఏర్పడటమే కాకుండా మనకు కూడా సానుకూలమైనటువంటి ఆలోచనలు కలుగుతాయని భావిస్తారు.ధ్యానం, మంత్రోచ్ఛానులు తోడైతే పూజఫలం మరింత ఎక్కువ అవుతుంది.
ఇక స్వామివారికి మనం పెట్టే పుష్పాల విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఎప్పుడూ కూడా వాడిపోయిన పుష్పాలను స్వామి వారికి పెట్టకూడదు అలాగే వాసన చూసిన పుష్పాలను కింద రాలిపోయిన పుష్పాలను ఏరి స్వామివారికి పెట్టకూడదు ఇలాంటి పుష్పాలను పెట్టడం వల్ల మనం చేసే పూజకు ఫలితం ఉండదని పండితులు చెబుతుంటారు అందుకే స్వామివారికి తాజా చెట్టు మీద నుంచి కోసిన పుష్పాలను పెట్టడం ఎంతో మంచిది.
Gut Health: సాధారణంగా మనం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతీ రోజు వ్యాయామం చేయటం ఎంతో మంచిదే అయితే ఇది ఉరుకుల…
Lord Shiva: సాధారణంగా మన హిందూ సంప్రదాయాల ప్రకారం ప్రతిరోజు ఒక దేవుడికి అంకితం చేయబడి ఆ రోజున ఆ…
AP POLITICS: రాజకీయాల్లో వ్యూహాలు ఎంత ముఖ్యమో.. ప్రత్యర్థుల విమర్శలను తిప్పికొట్టే కౌంటర్ అటాక్ కూడా అంతే ముఖ్యం. ప్రస్తుతం…
Telangana: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో అంతర్గత సెగలు మళ్లీ మొదలయ్యాయి. పాలనపై పట్టు పెంచుకునే పనిలో ఉన్న సీఎం రేవంత్…
AP POLITICS: ఆళ్లగడ్డ అనగానే ఒకప్పుడు ఫ్యాక్షన్ పాలిటిక్స్ గుర్తొచ్చేవి. కానీ, ఇప్పుడు అక్కడ రూట్ మారింది. సరికొత్తగా ‘హెయిర్…
AP NEWS: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన పార్టీ సరికొత్త ఊపుతో దూసుకుపోతోంది. సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని విజయం తర్వాత, డిప్యూటీ…
This website uses cookies.