Spirituality: మనం మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఎన్నో రకాల ఆచార వ్యవహారాలను పాటిస్తుంటాము. ముఖ్యంగా పూజ చేస్తున్నాము అంటే తప్పనిసరిగా దేవుడికి నైవేద్యం సమర్పిస్తూ ఉంటాము. ఇలా దేవుడికి నైవేద్యం పెట్టే సమయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకొని దేవుడికి నైవేద్యం పెడుతూ ఉంటాము. అయితే దేవుడికి పెట్టిన నైవేద్యం ఎంతసేపు దేవుడు ముందు ఉంచాలి. ఎప్పుడు దానిని తీయాలి అనే విషయం గురించి చాలామంది సందేహాలు వ్యక్తం చేస్తూ ఉంటారు.
మనం దేవుడికి నైవేద్యం పెట్టాలి అనుకున్నప్పుడు దానిని ఇత్తిడి లేదా లోహపు పాత్రలో తయారు చేయడం చాలా మంచిది. ఇలా తయారు చేసుకున్న నైవేద్యాన్ని తమలపాకులో దేవుడికి పెట్టడం శుభ పరిణామంగా భావిస్తారు. ఇక దేవుడికి నైవేద్యం పెట్టే సమయంలో పూజ చేస్తున్నప్పుడు నైవేద్యాన్ని తయారు చేసుకోవాలి కానీ ముందుగానే తయారు చేసి పెట్టుకోకూడదు.
ఇక స్వామివారికి నైవేద్యం సమర్పించిన తర్వాత చాలామంది ఈరోజు పూజ చేసి పెడితే మరుసటి రోజు పూజ చేసే సమయంలో తీసి వేస్తూ ఉంటారు. అలా ఎప్పుడూ కూడా చేయకూడదు. పూజ చేసే నైవేద్యం సమర్పించిన తర్వాత కేవలం ఐదు నిమిషాల పాటు దేవుడు ముందు ఉంచి అనంతరం దానిని తీసుకోవాలి. ఇలా తీసుకున్న నైవేద్యాన్ని ప్రసాదంగా కుటుంబ సభ్యులకు పంచడం ఎంతో శుభ పరిణామం అని పండితులు చెబుతున్నారు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.