Devotional Tips: మన హిందూ సంప్రదాయాలు ప్రకారం ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు పూజలు చేస్తూ దేవదేవతలకు నమస్కరిస్తూ ఉంటాము. అయితే పూజ చేసిన తర్వాత చాలామంది వివాహమైనటువంటి మహిళలు తమ మంగళసూత్రానికి పసుపు కుంకుమలతో పాటు హారతి కూడా తీసుకుంటూ ఉంటారు. ఇలా మంగళసూత్రానికి హారతి ఇవ్వటం వల్ల తన భర్త ఆయుష్షు పెరుగుతుందని తమ మాంగల్య బలపడుతుందని భావిస్తూ ఉంటారు. అయితే పూజ చేసిన తర్వాత మంగళసూత్రానికి ఎట్టి పరిస్థితులలో కూడా హారతి ఇవ్వకూడదని పండితులు చెబుతున్నారు.
పూజ పూర్తి అయిన తర్వాత మహిళలు తమ మంగళసూత్రానికి పసుపు కుంకుమలు పెట్టుకోవడం ఎంతో మంచిది ఇలా పసుపు కుంకుమలు పెట్టుకోవడం వల్ల తమ భర్త ఆయుష్షు పెరుగుతుందని వారు దీర్ఘసుమంగళీగా ఉంటారని పండితులు తెలియజేస్తున్నారు అయితే హారతి మాత్రం మంగళసూత్రానికి ఇవ్వకూడదు. మంగళ సూత్రానికి హారతి ఇవ్వటం వల్ల భర్త ఆయుష్షు క్షీణిస్తుంది. అలాగే తమ భర్త ఎన్నో ఆర్థిక ఇబ్బందులను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఇలా మంగళసూత్రానికి హారతులు తీసుకోవటం వల్ల భర్త ఆయుష్షు క్షీణించడమే కాకుండా ప్రమాదాలు జరగడం శత్రువులు పెరగడం అనుకున్న పనులు జరగకపోవడం వంటివి జరుగుతాయని అందుకే మంగళ సూత్రానికి కేవలం పసుపు కుంకుమలతో మాత్రమే పూజ చేసిన పొరపాటున కూడా హారతులు ఇవ్వకూడదని పండితులు తెలియజేస్తున్నారు. ఇక వివాహమైనటువంటి మహిళలు తప్పనిసరిగా చేతికి గాజులు నుదుటిన సింధూరం తప్పనిసరిగా పెట్టుకోవాలి అలా పెట్టుకోవడం వల్ల భర్త ఆయుష్షుకి ఎంతో మంచిది అని పండితులు చెబుతున్నారు.
Bandi Bhagirath: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఒకే వార్త దావాగ్నంలా వ్యాపిస్తోంది. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు…
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ వేడి మొదలైంది. గత మూడు వారాలుగా శస్త్రచికిత్స నిమిత్తం విశ్రాంతి తీసుకుంటున్న ఉప…
Petrol Price News: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు సెగలు పుట్టిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్, పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో బ్యారెల్…
CM Revanth Reddy: హైదరాబాద్ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విసిరిన రాజకీయ పాచికను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
Narendra Modi: భారతదేశ ఆర్థిక చరిత్రలో ఇదొక అసాధారణ అడుగు. పసిడిని ప్రాణంగా భావించే దేశ ప్రజలను ఉద్దేశించి.. ఏడాది…
Roja Selvamani: సినీ వెండితెరపై ‘ఐరన్ లెగ్’ నుంచి ‘గోల్డెన్ లెగ్’గా మారి, రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసిన ఫైర్…
This website uses cookies.