Categories: Devotional

Devotional Tips: పూజ తర్వాత మంగళసూత్రానికి హారతి తీసుకుంటున్నారా… ఇది తెలుసుకోవాల్సిందే!

Devotional Tips: మన హిందూ సంప్రదాయాలు ప్రకారం ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు పూజలు చేస్తూ దేవదేవతలకు నమస్కరిస్తూ ఉంటాము. అయితే పూజ చేసిన తర్వాత చాలామంది వివాహమైనటువంటి మహిళలు తమ మంగళసూత్రానికి పసుపు కుంకుమలతో పాటు హారతి కూడా తీసుకుంటూ ఉంటారు. ఇలా మంగళసూత్రానికి హారతి ఇవ్వటం వల్ల తన భర్త ఆయుష్షు పెరుగుతుందని తమ మాంగల్య బలపడుతుందని భావిస్తూ ఉంటారు. అయితే పూజ చేసిన తర్వాత మంగళసూత్రానికి ఎట్టి పరిస్థితులలో కూడా హారతి ఇవ్వకూడదని పండితులు చెబుతున్నారు.

పూజ పూర్తి అయిన తర్వాత మహిళలు తమ మంగళసూత్రానికి పసుపు కుంకుమలు పెట్టుకోవడం ఎంతో మంచిది ఇలా పసుపు కుంకుమలు పెట్టుకోవడం వల్ల తమ భర్త ఆయుష్షు పెరుగుతుందని వారు దీర్ఘసుమంగళీగా ఉంటారని పండితులు తెలియజేస్తున్నారు అయితే హారతి మాత్రం మంగళసూత్రానికి ఇవ్వకూడదు. మంగళ సూత్రానికి హారతి ఇవ్వటం వల్ల భర్త ఆయుష్షు క్షీణిస్తుంది. అలాగే తమ భర్త ఎన్నో ఆర్థిక ఇబ్బందులను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఇలా మంగళసూత్రానికి హారతులు తీసుకోవటం వల్ల భర్త ఆయుష్షు క్షీణించడమే కాకుండా ప్రమాదాలు జరగడం శత్రువులు పెరగడం అనుకున్న పనులు జరగకపోవడం వంటివి జరుగుతాయని అందుకే మంగళ సూత్రానికి కేవలం పసుపు కుంకుమలతో మాత్రమే పూజ చేసిన పొరపాటున కూడా హారతులు ఇవ్వకూడదని పండితులు తెలియజేస్తున్నారు. ఇక వివాహమైనటువంటి మహిళలు తప్పనిసరిగా చేతికి గాజులు నుదుటిన సింధూరం తప్పనిసరిగా పెట్టుకోవాలి అలా పెట్టుకోవడం వల్ల భర్త ఆయుష్షుకి ఎంతో మంచిది అని పండితులు చెబుతున్నారు.

Sravani

Recent Posts

AP POLITICS: జగన్ హెచ్చ‌రిక‌.. ఏపీలో ‘కాక్రోచ్’ పాలిటిక్స్!

AP POLITICS: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏ పదం ట్రెండ్ అవుతుందో ఊహించడం కష్టం. నిన్నమొన్నటి దాకా అభివృద్ధి, సంక్షేమం,…

23 hours ago

Politics: నాపై ఏ కేసు లేదు.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన మీనాక్షి నటరాజన్!

Politics: మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల పర్వం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది.…

1 day ago

Eyes: కళ్లలో ఈ లక్షణాలు ఉన్నాయా? ఈ వ్యాధి  లక్షణాలు కావచ్చు!

Eyes:  ఇటీవల కాలంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటున్నారు. ముఖ్యంగా…

1 day ago

Tirumala: తిరుమలలో తగ్గని భక్తుల రద్దీ.. శ్రీ వారి సర్వ దర్శనానికి 18 గంటల సమయం !

Tirumala Tirupati: తిరుమలలోని శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. వేసవి సెలవులు పూర్తి…

1 day ago

AP POLITICS: జగన్‌కు భారీ షాక్.. అమరావతిపై కేంద్రం సంచలన నిర్ణయం!

AP POLITICS: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో గత కొంతకాలంగా సాగుతున్న సస్పెన్స్‌కు తెరదించుతూ కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన…

2 days ago

Peddi Collections: బాక్సాఫీస్ వద్ద చరణ్ సునామీ.. ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఇవే!

Peddi Collections: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బాక్సాఫీస్ దగ్గర వేటాడటం మొదలుపెడితే రికార్డులు బద్దలు కావాల్సిందేనని మరోసారి నిరూపితమైంది.…

2 days ago

This website uses cookies.